ఉమ్మారెడ్డి గుంటలో అభివృద్ధి పనులను ప్రారంభించిన జనసేన నేతలు
339…@ 21వ డివిజన్
- ఉమ్మారెడ్డి గుంటలో అభివృద్ధి పనులను ప్రారంభించిన జనసేన నేతలు
నెల్లూరు రూరల్ డివిజన్ 21వ డివిజన్ ఉమ్మారెడ్డిగుంటలో 339 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం జరిగింది. జనసేన పార్టీ రూరల్ ఇంచార్జ్ పావుజెని చంద్రశేఖర్ రెడ్డి, నూనె మల్లికార్జున యాదవ్, సుందర్ రామిరెడ్డి కృష్ణారెడ్డి, పలువురు టిడిపి బిజెపి నాయకులు పాల్గొని పనులను ప్రారంభించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ…శ్రీధర్ రెడ్డి తలపెట్టిన 339 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ఎవరికీ సాధ్యమన్నారు. రూరల్ నియోజకవర్గంలో ఒక తిరుగులేని శక్తిగా ఆయన ఎదగాలని చెప్పి ఆకాంక్షించారు.