చికెన్ వ్యర్ధాలను తరలిస్తే కేసులు నమోదు చేస్తాం
సంగం ఎస్ఐ రాజేష్ హెచ్చరిక
చికెన్ వ్యర్ధాల వాహనాలు సీజ్…
- చికెన్ వ్యర్ధాలను తరలిస్తే కేసులు నమోదు చేస్తాం
- సంగం ఎస్ఐ రాజేష్ హెచ్చరిక
నెల్లూరు జిల్లా సంగంలో అక్రమంగా తరలిస్తున్న చికెన్ వ్యర్థాల వాహనాలను ఎస్సై రాజేష్ అదుపులోకి తీసుకున్నారు. వాహనాలలో ఉన్న చికెన్ వ్యర్ధాలను కొండ సమీపంలోకి తీసుకెల్లి ఫిషరీస్ ,రెవెన్యూ అధికారుల సమక్షంలో గుంత తీసి పూడ్చి పెట్టారు. వాహనాలపై కేసు నమోదు చేసి సీజ్ చేశారు. ఎవరైనా అక్రమంగా చికెన్ వ్యర్ధాలను తరలిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.