సమస్యల పరిష్కారం దిశగా చర్యలు

సంగం ఎంపీడీవో కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జవాన్ మురళీ నాయక్ కు నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు సమస్యల పరిష్కారం దిశగా చర్యలు… సంగం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపిపి పద్మావతమ్మ అధ్యక్షతన ఎంపీడీఓ షాలెట్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గ్రామాలలో పలు సమస్యలపై సభ్యులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నెల్లూరు జిల్లా సంగం ఎంపీడీవో కార్యాలయం లో ఎంపిపి పద్మావతమ్మ అధ్యక్షతన ఎంపీడీఓ షాలెట్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ రావుల లక్ష్మి,సర్పంచ్…

Read More

సెల్ ఫోన్ టవర్ ఎక్కిన యువకుడు

నీ దిక్కున్న చోట చెప్పుకో అంటున్న నాయకులు పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణ జూలూరుపాడులో ఘటన సెల్ ఫోన్ టవర్ ఎక్కిన యువకుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడులో ఓ యువకుడు సెల్ ఫోన్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. తన భూమిని కొందరు ఆక్రమించుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బాధితుడు వాపోయాడు. ఓ యువకుడు సెల్ ఫోన్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన సంఘటన… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడులో చోటు చేసుకుంది. తమ భూమిని…

Read More

అవెన్యూస్‌లో వంద‌కు వంద శాతం ఉత్తీర్ణ‌త‌

టీమ్ వ‌ర్క్‌కు అద్భుత ఉదాహ‌ర‌ణ‌ విద్యార్థుల అభినంద‌న కార్య‌క్ర‌మంలో క‌ర‌స్పాండెంట్ పెనుబ‌ల్లి కృష్ణ‌చైత‌న్య‌ అవెన్యూస్‌లో వంద‌కు వంద శాతం ఉత్తీర్ణ‌త‌టీమ్ వ‌ర్క్‌కు అద్భుత ఉదాహ‌ర‌ణ‌ విద్యార్థుల అభినంద‌న కార్య‌క్ర‌మంలో క‌ర‌స్పాండెంట్ పెనుబ‌ల్లి కృష్ణ‌చైత‌న్య‌ 2024-25 విద్యా సంవ‌త్స‌రానికి సంబంధించి CBSE పదవ తరగతి ఫలితాల్లో నెల్లూరులోని త‌మ‌ అవెన్యూ సీనియ‌ర్ సెకండ‌రీ స్కూల్ విద్యార్థులు 100% ఉత్తీర్ణతతో మా విద్యార్థుల అద్భుత విజయాలు సాధించార‌ని,, వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించడం మా పాఠశాల ఘనతగా నిలిచిందని…

Read More

నిజాలను నిర్బయంగా రాసేవాళ్లే జర్నలిస్టులు

ఆర్ఎస్ ఎస్ సహ ప్రాంత ప్రచార ప్రముఖ్ వాసుదేవరావ్ నారద మహర్షి జయంతి సందర్బంగా సాహితి సుధా పౌండేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఘన సన్మానం బిగ్ టీవీ జిల్లా స్టాఫర్ సురేంద్ర, ఛానెల్ 9 రిపోర్టర్ సురేష్‌, సాక్షి సింగ్, వార్తా శ్రీనులకు సత్కారం నిజాలను నిర్బయంగా రాసేవాళ్లే జర్నలిస్టులు బిగ్ టీవీ జిల్లా స్టాఫర్ సురేంద్ర, ఛానెల్ 9 రిపోర్టర్ సురేష్‌, సాక్షి సింగ్, వార్తా శ్రీనులకు సత్కారం ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ…..

Read More

రైతుకుటుంబాల నుంచి వ‌చ్చాం.. రైతు బాధ‌లు తెలుసు..!

ఎమ్మెల్యేలు కావ్య‌, కాక‌ర్ల -సంగం హెడ్ రెగ్యులేట‌ర్ నుంచి కావ‌లి కాలువ‌కు సాగునీరు గంగ‌మ్మ‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి 8.7టీఎంసీ నీటి విడుద‌ల చేసిన కావ్య‌, కాక‌ర్ల‌ రైతుకుటుంబాల నుంచి వ‌చ్చాం.. రైతు బాధ‌లు తెలుసు..!ఎమ్మెల్యేలు కావ్య‌, కాక‌ర్లసంగం హెడ్ రెగ్యులేట‌ర్ నుంచి కావ‌లి కాలువ‌కు సాగునీరుగంగ‌మ్మ‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి 8.7టీఎంసీ నీటి విడుద‌ల చేసిన కావ్య‌, కాక‌ర్ల‌ సంగం హెడ్ రెగ్యులేటర్ నుండి కావలి కాలువకు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే…

Read More

చ‌రిత్ర‌లో నిలిచిపోయే రోజు రేపే..!

నెల్లూరు రూరల్ లో 339 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల జాతర రూ. 41 కోట్ల వ్యయంతో.. 60 రోజులలో పూర్తి చేసిన..339 అభివృద్ధి పనులకు ప్రారంభోత్స‌వం 339 ప‌నుల‌ను ఆప‌రేష‌న్ సిందూర్ యుద్ధ వీరుల‌కు అంకితం మీడియా స‌మావేశంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి చ‌రిత్ర‌లో నిలిచిపోయే రోజు రేపే..! మీడియా స‌మావేశంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఒకే సమయానికి 339 అభివృద్ధి పనులు.. 678 మంది పార్టీ నాయకులు, కార్యకర్తల చేత ప్రారంభోత్సవం…

Read More

ఆత్మ‌కూరులో పీఎస్‌బీ హెల్త్‌కేర్‌

ప్రారంభించిన మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి ఆత్మ‌కూరులో పీఎస్‌బీ హెల్త్‌కేర్‌ప్రారంభించిన మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి నెల్లూరు జిల్లా.. ఆత్మ‌కూరు ప‌ట్ట‌ణంలోని స్పార్క్ సిటీలో నూత‌నంగా పీఎస్‌బీ హెల్త్‌కేర్ వైద్య శాల‌ను ఏర్పాటు చేశారు. ఈ ఆసుప‌త్రిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆసుప‌త్రి నిర్వాహ‌కులు, వైద్యుల‌ను అభినందించారు. ఆత్మ‌కూరు ప‌ట్ట‌ణంలో పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించాల‌ని వైద్యులు, యాజ‌మాన్యానికి ఈసంద‌ర్భంగా మంత్రి సూచించారు.

Read More

ఐదేళ్ల చిన్నారికి పున‌ర్జ‌న్మ‌నిచ్చిన అపోలో

నెల్లూరులో అపోలో హాస్పిటల్ లో అరుదైన శస్త్ర చికిత్స కీ హోల్ పద్దతిలో మెదడులో గడ్డకట్టిన రక్తాన్ని తొలగించిన వైద్యులు నెల్లూరులో మొట్ట మొదటి సారిగా విజయవంతంగా చేసిన అపోలో వైద్యులు. మీడియా స‌మావేశంలో వివ‌రాలు తెలియ‌జేసిన డాక్టర్ శ్రీరామ్ సతీష్, డాక్టర్ వెంకట్ ఐదేళ్ల చిన్నారికి పున‌ర్జ‌న్మ‌నిచ్చిన అపోలోనెల్లూరులో అపోలో హాస్పిటల్ లో అరుదైన శస్త్ర చికిత్సకీ హోల్ పద్దతిలో మెదడులో గడ్డకట్టిన రక్తాన్ని తొలగించిన వైద్యులునెల్లూరులో మొట్ట మొదటి సారిగా విజయవంతంగా చేసిన అపోలో…

Read More

మాడ‌వీధుల్లో ఊరేగిన ల‌క్ష్మీ న‌రసింహుడు

ఘ‌నంగా శ్రీ‌దేవి భూదేవి స‌మేత ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగా వైభ‌వంగా స్వామివారి క‌ళ్యాణం మాడ‌వీధుల్లో ఊరేగిన ల‌క్ష్మీ న‌రసింహుడుఘ‌నంగా శ్రీ‌దేవి భూదేవి స‌మేత ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలుఅంగ‌రంగా వైభ‌వంగా స్వామివారి క‌ళ్యాణం నెల్లూరు జిల్లా.. ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గం.. వింజమూరు మండలం నల్లగొండ్ల లో శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం లక్ష్మీ నరసింహ స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణాన్ని ఆలయ అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ…

Read More

క‌ష్ట‌ప‌డేవారికి త‌గిన గుర్తింపు

సీఎం చంద్ర‌బాబు, మంత్రులు నారాయ‌ణ‌, బీసీ జ‌నార్థ‌న్‌రెడ్డి, స‌త్య‌కుమార్‌ల‌ను క‌ల‌సిన నూత‌నంగా నామినేటెడ్ ప‌ద‌వులు పొందిన జెడ్‌.ఎస్‌, మాలేపాటి క‌ష్ట‌ప‌డేవారికి త‌గిన గుర్తింపుసీఎం చంద్ర‌బాబు, మంత్రులు నారాయ‌ణ‌, బీసీ జ‌నార్థ‌న్‌రెడ్డి, స‌త్య‌కుమార్‌ల‌ను క‌ల‌సిన నూత‌నంగా నామినేటెడ్ ప‌ద‌వులు పొందిన జెడ్‌.ఎస్‌, మాలేపాటి పార్టీలో క‌ష్ట‌ప‌డి పనిచేసేవారికి ఎప్ప‌టికీ గుర్తింపు ఉంటుంద‌ని తెలుగుదేశం పార్టీ మ‌రోసారి నిరూపించింది. ఎప్పుడు తెలుగుదేశం ప్ర‌భుత్వం అధికారంలో ఉన్నా.. నెల్లూరు జిల్లాకు త‌గిన ప్రాధాన్య‌త క‌ల్పిస్తుంది. పార్టీకోసం క‌ష్ట‌ప‌డి ప‌నిచేసేవారిని గుర్తించి మ‌రీ…

Read More