నరసింహుని సేవలో ఎస్పీ

లక్ష్మీ నరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎస్పీ కృష్ణ కాంత్ నరసింహుని సేవలో ఎస్పీ పెంచలకోనలో జరుగుతున్న నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఎస్పీ కృష్ణ కాంత్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలం ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ కుటుంబ సమేతంగా పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ…

Read More

ఆక్ర‌మించారు.. తొల‌గించేశారు

నాయుడుపేట మున్సిపాలిటీ స్థ‌లం ఆక్ర‌మ‌ణ‌ అక్ర‌మ క‌ట్టడాలు, నిర్మాణాల‌ను తొల‌గించిన అధికారులు తీవ్ర ఉద్రిక్త‌త‌.. బైఠాయించి ఆందోళ‌న‌కు దిగిన మ‌హిళ‌లు పోలీసుల జోక్యంతో కొంత‌సేపు ఆందోళ‌న‌ కొంద‌ర్ని బ‌ల‌వంతంగా పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లింపు ఆక్ర‌మించారు.. తొల‌గించేశారు..! తిరుప‌తి జిల్లా.. నాయుడుపేట మున్సిపాలిటీ ప‌రిధిలోని పొగ‌టం కాల‌నీ రోడ్డుప‌క్క‌నున్న విలువైన మున్సిపాలిటీ స్థ‌లం కొన్నేళ్లుగా ఆక్ర‌మ‌ణ‌కు గురై ఉంది. దీనిపై రెండేళ్ల‌క్రిత‌మే మున్సిపాలిటీ కోర్టుకెళ్లింది. కొంత మంది కొత్త‌గా.. కోర్టు ఆదేశాలు ప‌ట్టించుకోకుండా..మ‌ళ్లీ అక్క‌డ ఆక్ర‌మ‌ణ‌లు చేప‌ట్టి.. పెద్ద‌పెద్ద…

Read More

నేటి వార్త మాలిక‌

క‌ల్తీలేని వార్త‌లు క‌ల‌క‌లం రేపే క‌థ‌నాలు రానున్న వేసవి దృష్ట్యా రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక గస్తీ నిర్వహిస్తున్నామని డీఎస్ఆర్పీ మురళీధర్ చెప్పారు. పూరీ – తిరుపతి ఎక్స్ ప్రెస్ లో పట్టుబడ్డ గంజాయి కేసుకు సంబంధించి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఆరు కేజీల గంజాయిని, ఇద్దరు నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టారు. వర్షాలు పడే వరకు తాగునీటి ఇబ్బంది తలెత్తకూడదని అధికారుల్ని మంత్రి నారాయణ ఆదేశించారు. అమరావతిలో మున్సిపల్ కమిషనర్లతో…

Read More

స‌రైన ధ‌ర‌లేక ఇబ్బంది ప‌డుతున్నాం

ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసి పండించాం పొగాకు రైతుల ఆందోళ‌న‌ స‌రైన ధ‌ర‌లేక ఇబ్బంది ప‌డుతున్నాం లక్షల ఖర్చు చేసి పండించిన పొగాకు పంటకు సరైన ధర లేక ఇబ్బంది పడుతున్నామని పొగాకు రైతులు ఆందోళనకు దిగారు. నెల్లూరు జిల్లా, మర్రిపాడు మండలం, డిసిపల్లి పొగాకు వేలం కేంద్రం పరిధిలో పొగాకు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నామని, బోర్డు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఏడాది పొగాకు మార్కెట్ ఆశాజనకంగా…

Read More

శ్రీ స‌త్య‌మ్మ త‌ల్లికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించిన ఎమ్మెల్యే పులివ‌ర్తి నాని

సాద‌ర‌స్వాగ‌తం ప‌లికిన ఆల‌య క‌మిటీ నిర్వాహ‌కులు శ్రీ స‌త్య‌మ్మ త‌ల్లికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించిన ఎమ్మెల్యే పులివ‌ర్తి నాని

Read More

బాధితులకు అండగా సీఎం సహాయ నిధి

కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిచే అందజేత బాధితులకు అండగా సీఎం సహాయ నిధి కావ‌లిలో ముఖ్యమంత్రి సహాయ నిధి నగదు చెక్కులను పంపిణీ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఇందులో భాగంగా 19 ల‌క్ష‌లా 94 వేల 427 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి నగదు చెక్కులను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి 18 మంది లబ్ధిదారులకు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి…

Read More

మాటిస్తున్నా…రేపే పరిష్కరిస్తా

మొట్టమొదటిసారిగా ఈ గ్రామంలో చరిత్ర సృష్టించాం గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసింది సర్పంచ్‌లకు ఒక్క రూపాయి రాలేదు.. రేపే జేసీతో మాట్లాడుతా…సమస్య క్లియర్ చేస్తా మాటిస్తున్నా…రేపే పరిష్కరిస్తా రెడ్డిపాళెం గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రారంభించారు. తమ దంపతులను ఆశీర్వదించిన గ్రామానికి అన్ని విధాల అభివృద్ధి చేసి ప్రజల సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామనీ ఎమ్మెల్యే హామి ఇచ్చారు. గత పాలకుల తప్పుడు విధానాల వల్ల ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యిందని…

Read More

లారీ కంటైనర్ ను ఢీకొట్టిన బైక్

ఇద్దరికి తీవ్ర గాయాలు కోవూరులో ఘటన లారీ కంటైనర్ ను ఢీకొట్టిన బైక్…. నెల్లూరు జిల్లా కోవూరు మండలం సాయిబాబా గుడి నేషనల్ హైవే బ్రిడ్జి పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కావలి వైపు నుండి నెల్లూరు వైపుకు వెళ్తున్న మార్గంలో సాయిబాబా గుడి వద్ద నేషనల్ హైవే బిడ్జిపై ఆగి ఉన్న లారీ కంటైనర్ను మోటారు బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొడవలూరు మండలం నాయుడుపాలెంకు చెందిన బైక్ పై వస్తున్న మదన్, కిషోర్ లకు…

Read More

అభివృద్ధికి మారుపేరు ఎమ్మెల్యే కోటంరెడ్డి

29వ డివిజన్ మహాత్మా గాంధీ నగర్ లో 1. 22 కోట్ల అభివృద్ధి మీడియా సమావేశంలో టీడీపీ డివిజన్ అధ్యక్షులు గుద్దేటి చెంచయ్య అభివృద్ధికి మారుపేరు ఎమ్మెల్యే కోటంరెడ్డి అభివృద్ధికి మారుపేరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ అని 29వ డివిజన్ అధ్యక్షులు గుద్దేటి చెంచయ్య తెలిపారు. కోటంరెడ్డి సోదరుల సహాయ సహకారాలతోనే మహాత్మాగాంధీ నగర్లో 1.22 కోట్లతో అభివృద్ధి పనులు నిర్వహించామన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత 11 నెలలుగా 1.22 కోట్ల అభివృద్ధి పనులు…

Read More