దొంగలున్నారు జాగ్రత్త

వెంకటగిరి సీఐ రమణ దొంగలున్నారు జాగ్రత్త… వేయి లింగేశ్వరస్వామి వారిని వెంకటగిరి సీఐ రమణ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరునాళ్లలో దొంగలు ఉన్నారని భక్తులందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. కొల్లితోట వేయి లింగేశ్వర స్వామి తిరుణాల మహోత్సవంలో వెంకటగిరి సీఐ రమణ పాల్గొన్నారు. సీఐ రమణ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్ 3 న్యూస్ తో మాట్లాడుతూ… అటవీ ప్రాంతమైన కొల్లి తోటలో స్వామి వారి తిరునాళ్లకు…

Read More

కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోండి

మార్పులు, చేర్పుల కోసం సచివాలయాల్లో సంప్రదించాలి కమిషనర్ వై ఓ నందన్ కార్పొరేషన్ కార్యాలయంలో అర్జీలు స్వీకరించిన కమిషనర్ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోండి .నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను కమిషనర్ నిర్వహించారు. ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. అర్హులందరూ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అర్హులైన లబ్ధిదారులందరికీ కొత్త రేషన్ కార్డులను స్థానిక వార్డు సచివాలయాల ద్వారా…

Read More

నర్సుల సేవలు వెలకట్టలేనివి

నారాయణలో ఘనంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న నర్సులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ డాక్టర్ హరి ప్రసాద్ రెడ్డి నర్సుల సేవలు వెలకట్టలేనివి… ఫ్లోరెన్స్ నైటింగేట్ జయంతిని పురస్కరించుకొని… నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఘనంగా జరిగింది. కాలేజ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరి ప్రసాద్ రెడ్డి, పలువురు వైద్యులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా…

Read More

కోట్లలో అవినీతి జరిగినా చర్యలేవి

సోషల్ ఆడిట్ రిపోర్ట్ ఇచ్చినా స్పందన లేదు కలెక్టర్ కు వినతి పత్రం అందచేసిన రఘు కోట్లలో అవినీతి జరిగినా చర్యలేవి… ఉపాధి పనుల్లో 5 కోట్లు రూపాయలు అవినీతి పాల్పడిన అధికారులపై చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ కు వినతి పత్రం అందచేశారు. అవినీతి చేసిన అధికారులపై పూర్తి స్థాయి విచారణ చేయాలని పాధి హామీ పనుల నిజనిర్ధారణ కమిటీ జిల్లా కన్వీనర్ కొప్పోలు రఘు కలెక్టర్ ను కోరారు. నెల్లూరు జిల్లాలో ఉపాధి హామీ…

Read More

సంబంధం లేని కేసులో నా బిడ్డను ఇరికించారు

పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించి న్యాయం చేయండి పోలీసు గ్రీవెన్స్ లో వినతి పత్రం అందచేసి సౌటూరి వెంకటమ్మ సంబంధం లేని కేసులో నా బిడ్డను ఇరికించారు… సంబంధం లేని కేసులో నా బిడ్డను ఇరికించారని తల్లి సౌటూరి వెంకటరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించి న్యాయం చేయాలని ఎస్పీ గ్రీవెన్స్ లో అడిషన్ ఎస్పీకి ఆమె వినతి పత్రం అందచేశారు. తమకు ఎటువంటి సంబంధం లేని దొంగతనం కేసులో ఇరికించారని జిల్లా ఎస్పీ విచారణ…

Read More

గూడూరులో సంచలనం

ఎమ్మార్వో ముందే వీఆర్వోలకి లంచం ఇచ్చిన ఎమ్మెల్యే ఖంగ్గుతిన్న అధికారులు, సిబ్బంది గూడూరులో సంచలనం… వీఆర్వోలకి ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ లంచం ఇచ్చారు. ఈ సంఘటన గూడూరు తహసీల్దార్ కార్యాలయంలో సంచలనంగా మారింది. ఇలాంటివి రిపీట్ అయితే వదిలి పెట్టే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. తిరుపతి జిల్లా గూడూరు తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులకు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ స్వయంగా లంచం ఇచ్చిన ఘటన సంచలనంగా మారింది…..సమస్యలపై కార్యాలయానికి వచ్చిన తమను విఆర్వోలు…

Read More

న‌మ్ముకున్న‌వారిని..న‌ట్టేట ముంచ‌డం ప్ర‌తాప్‌రెడ్డి నైజం

నాడు పైలాన్ ను ధ్వంసం చేసింది మాజీ ఎమ్మెల్యేనే..! కమ్మ సామాజిక వర్గంపై ద్వేషంతోనే పైలాన్ ధ్వంసం విలేకరులను పావులుగా వాడుకుని వారిని బలి పశువులను చేశాడు. కావలి అమృత్ పైలాన్ ధ్వంసం కేసుపై సుకుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు న‌మ్ముకున్న‌వారిని..నట్టేట ముంచ‌డం ప్ర‌తాప్‌రెడ్డి నైజం..! నాడు పైలాన్ ను ధ్వంసం చేసింది మాజీ ఎమ్మెల్యేనే..!కమ్మ సామాజిక వర్గంపై ద్వేషంతోనే పైలాన్ ధ్వంసంవిలేకరులను పావులుగా వాడుకుని వారిని బలి పశువులను చేశాడు. కావలి అమృత్ పైలాన్ ధ్వంసం…

Read More

కలెక్టర్ సారూ…మా సమస్యల్ని పరిష్కరించండయ్యా

నెల్లూరు కలెక్టరేట్ లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్ జేసీ, అధికారులు కలెక్టర్ సారూ…మా సమస్యల్ని పరిష్కరించండయ్యా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారుల నుంచి కలెక్టర్ ఆనంద్ వినతులు స్వీకరించారు. ప్రతీ అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని అధికారుల్ని కలెక్టర్ ఆదేశించారు. నెల్లూరు జిల్లా కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టర్ ఆనంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన…జేసీ కార్తీక్, అధికారులతో కలిసి…

Read More

నరసింహుని సేవలో ఎంపీ వేమిరెడ్డి…  ​

పెంచలకోన బ్రహ్మోత్సవాలలో ఎమ్మెల్యే కురుగొండ్లతో కలిసి పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నరసింహుని సేవలో ఎంపీ వేమిరెడ్డి…. పెంచలకోన బ్రహ్మోత్సవాల్లో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలసి నరసింహస్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలం ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,…

Read More

అనుమతి లేకుండా గ్రావెల్ దందా చేస్తే..

అక్రమార్కులను ప్రోత్సహించను, అవినీతి రహిత కోవూరు సాధనే నా లక్ష్యం పున్నూరు గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు శ్రీకారం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అనుమతి లేకుండా గ్రావెల్ దందా చేస్తే… ఇందుకూరుపేట మండలం పున్నూరు గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పరిశీలించారు. గ్రామ అభివృద్ధి కోసం చేయవలసిన పనుల గురించి ఆమె స్థానిక నాయకులతో చర్చించారు. అనుమతి లేకుండా గ్రావెల్ తవ్వకాలు చేస్తే…

Read More