
కలువాయి వాసికి గోల్డ్ మెడల్
దంపా పెంచలవిజయ్ రెడ్డికి గోల్డ్ మెడల్ అందించిన సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్శిటీ కలువాయి వాసికి గోల్డ్ మెడల్ దాచూరు గ్రామానికి చెందిన దంపా పెంచలవిజయ్ రెడ్డి అగ్రికల్చర్ లో 9.27 జీపీఏ సాధించాడు. మణిపూర్ రాష్ట్రం ఇంపాల్ లోని సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అతనికి గోల్డ్ మెడల్ బహుకరించింది. నెల్లూరు జిల్లా కలువాయి మండలం దాచురు గ్రామానికి చెందిన దుంపా పెంచల స్వామి, రేణుకల పెద్దకుమారుడు దుంపా పెంచలవిజయ్ రెడ్డి అగ్రికల్చర్ ఎంఎస్సీలో 9.27 జీపీఏ సాధించాడు….