విద్యార్థులు భవిష్యత్ లో ఉన్నత స్థాయికి ఎదగాలి

జేసీ కార్తీక్ – డేవిస్పేట గ్రామంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకి అభినందన సభ విద్యార్థులు భవిష్యత్ లో ఉన్నత స్థాయికి ఎదగాలి యాంకర్ పార్ట్ :విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్ లో ఉన్నత స్థాయికి ఎదగాలని జాయింట్ కలెక్టర్ కార్తీక్ ఆకాంక్షించారు. డేవిస్పేటలో పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన ఎస్సీ,ఎస్టీ విద్యార్థుల్ని ఆయన అభినందించారు. వాయిస్ వోవర్ :నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం డేవిస్ పేట గ్రామం పాకవారిపాలెంలో నిర్మలాదేవి ఫౌండేషన్,…

Read More

మంత్రి నారాయ‌ణ‌కు పాలాభిషేకం

భగత్ సింగ్ కాలనీలో పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు మంత్రి నారాయణ కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి నారాయ‌ణ‌కు పాలాభిషేకం భగత్ సింగ్ కాలనీలో పేదలకు శాశ్వత ఇంటి పట్టాలుమంత్రి నారాయణ కు కృతజ్ఞతలు తెలిపిన నెల్లూరు నగరంలోని భగత్ సింగ్ కాలనీలో నివసిస్తున్న సుమారు 1400 పేద కుటుంబాలకు శాశ్వత ఇంటి పట్టాలు కల్పించేందుకుమంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయణ రాష్ట్ర క్యాబినెట్‌లో ప్రతిపాదన పెట్టి ఆమోదింప‌జేశారు. ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో, రెవెన్యూ,…

Read More

పేద‌ల చిర‌కాల క‌ల‌ను నిజం చేసిన మంత్రి

1400 మంది ఇళ్ల‌ప‌ట్టాల‌కు అనుమ‌తి తీసుకురావ‌డం హ‌ర్ష‌ణీయం 47వ డివిజ‌న్ ములుముడి బస్టాండ్ సెంటర్ లో మంత్రి నారాయ‌ణ‌కు పాలాభిషేకం పేద‌ల చిర‌కాల క‌ల‌ను నిజం చేసిన మంత్రి1400 మంది ఇళ్ల‌ప‌ట్టాల‌కు అనుమ‌తి తీసుకురావ‌డం హ‌ర్ష‌ణీయం 47వ డివిజ‌న్ ములుముడి బస్టాండ్ సెంటర్ లో మంత్రి నారాయ‌ణ‌కు పాలాభిషేకం నెల్లూరు న‌గ‌రం.. వెంక‌టేశ్వ‌ర‌పురం.. భ‌గ‌త్‌సింగ్ కాల‌నిలో 1400 మంది నిరుపేద కుటుంబాల‌కు శాస్వ‌త ఇంటి ప‌ట్టాలు అందించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలప‌డంలో కృషి చేసిన మంత్రి…

Read More

క్వాష్ పిటీషన్ దిశగా మాజీ ఎమ్మెల్యే..

అమృత్ పైలాన్ ధ్వంసం కేసులో పోలీసులు వాట్ నెక్స్ట్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, మరో ముగ్గురు వైసీపీ, ఆయన మీడియా ఆర్మీ 7 గురుపై పోలీసు కేసులు సుకుమార్ రెడ్డి అరెస్టు ఉంటుందా..? ఇప్పటికే రిమాండ్ లో నలుగురు విలేకరులు. మిగిలిన నేతలు, విలేకరుల అరెస్టుపై కావలిలో ఒకటే చర్చ అసలేం జరుగుతుందో తెలుసుకోవాలంటే వాచ్ ది ఎన్ త్రీ న్యూస్.. క్వాష్ పిటీషన్ దిశగా మాజీ ఎమ్మెల్యే… కావలిలో అమృత్ పైలాన్ ధ్వంసం…

Read More

నెరవేరబోతున్న దశాబ్ధాల కల

రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నెరవేరబోతున్న దశాబ్ధాల కల… కొండాయపాలెం గేట్, బి.వి. నగర్ రైల్వే అండర్ బ్రిడ్జీలపై వివిధ శాఖల అధికారులతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమీక్షించారు. స్థానిక శాసనసభ్యుడిగా రైల్వే అండర్ బ్రిడ్జీల కోసం నా శక్తికి మించి కృషి చేస్తున్నానని ఆయన చెప్పారు. కొండాయపాలెం గేట్, బి.వి. నగర్ వాసుల దశాబ్దాల కల నెరవేరబోతుందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్…

Read More

రాజీపడొద్దు..నేనున్నా

విఐపి కల్చర్​కు చెక్ చెప్పండి జొన్నవాడ పరిసరాలలో మద్యం విక్రయాలను నియంత్రించండి.. సీసీ కెమరాల సంఖ్య పెంచి ఆకతాయిల ఆగడాలు అరికట్టండి.. కామాక్షితాయి బ్రహ్మోత్సవాలకు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లైటింగ్, ప్రసాదాలు, తెప్పోత్సవ ఏర్పాట్లు.. రాజీపడొద్దు..నేనున్నా ఈనెల 17వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరిగే జొన్నవాడ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసేందుకు కృషి చేయాలని అధికారులు, ఆలయ సేవా కమిటీ సభ్యులు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోరారు.. ఈ సందర్భంగా…

Read More

బాస్‌.. ఇది.. మ‌న పోలీస్ జీప్‌..!

దుస్థితిలో పోలీసు వాహ‌నాలు ఒరిగిపోతున్న సీటుకు క‌ర్ర‌సాయం చూడండి కేసుల ఛేద‌న‌కు ఈ వాహనాల‌లో వెళ్ల‌గ‌ల‌రా..? ప్రోటోకాల్ డ్యూటీల‌కూ ఇవే.. ఎక్క‌డ మొరాయిస్తాయో కూడా తెలియ‌ని ప‌రిస్థితి జిల్లా ఎస్పీ గారూ.. ఓ లుక్కేయండి ఇటు.. ఇది.. మ‌న పోలీస్ జీప్‌..! దుస్థితిలో పోలీసు వాహ‌నాలుఒరిగిపోతున్న సీటుకు క‌ర్ర‌సాయం చూడండికేసుల ఛేద‌న‌కు ఈ వాహనాల‌లో వెళ్ల‌గ‌ల‌రా..?ప్రోటోకాల్ డ్యూటీల‌కూ ఇవే..ఎక్క‌డ మొరాయిస్తాయో కూడా తెలియ‌ని ప‌రిస్థితి జిల్లా ఎస్పీ గారూ.. ఓ లుక్కేయండి ఇటు.. అస‌లే నేర‌గాళ్లు మ‌న…

Read More

ఎన్ 3 న్యూస్ బుల్లెట్స్‌

సంక్షిప్త వార్త మాలిక‌ నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో పలు శాఖల అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. పన్నుల వసూళ్ళలో జాప్యంపై అధికారులు, సిబ్బందిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన కావలి వాసి మధుసూదన్ రావు కుటుంబాన్ని కేంద్ర మంత్రి తన కుటుంబ సభ్యులు, బీజేపీ నేతలతో కలిసి పరామర్శించారు. మధుసూదన్ రావు చిత్రపటానికి వారంతా నివాళులు అర్పించారు. అనుమానాస్పద వ్యక్తులు ,వస్తువులు కనబడితే వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వాలని ఎస్పీ…

Read More

కార్యసాధకుడు నారాయణ మాస్టారు

భగత్ సింగ్ కాలనిలో అంబరాన్ని అంటిన సంబరాలు మంత్రి నారాయణకి బ్రహ్మరథం పట్టి..పూల వర్షం కురిపించిన కాలనీ వాసులు శాశ్వత ఇంటి పట్టాలకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించిన మంత్రికి మంగళ హారతులతో స్వాగతం కార్యసాధకుడు నారాయణ మాస్టారు… యాంకర్ పార్ట్ :నెల్లూరు నగరం భగత్ సింగ్ కాలనీలో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. కాలనీలోని ఇంటింటికెళ్లి తమకు శాశ్వత ఇళ్ల పట్టాలు మంజూరయ్యాయని శుభవార్త చెప్పారు. నారాయణ సార్ తామంతా మీకు ఆజన్మాంతం రుణపడి ఉంటామని…

Read More

విడవలూరు మండల కేంద్రంలోని రైతులకు మహార్దశ..

150 ఎక‌రాల‌కు పారుద‌ల కాలువకు పూడిక‌ల‌ను తీయించిన వీపీఆర్‌ మా కుటుంబాలు ఉన్నంత కాలం వీపీఆర్‌కు రుణ‌ప‌డి ఉంటాం విడవలూరు మండల కేంద్రంలోని రైతులకు మహార్దశ.. 150 ఎక‌రాల‌కు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి పారుద‌ల కాలువ పూడిక‌తీత‌ల‌ను తీయించారు. మండలంలోని హరిజనులు పండించుకునే పంటపొలాల్లో మ‌ధ్య‌లో ప్ర‌వ‌హించే సాయి కాలువ సుమారు 150 ఎకరాలకు జీవ‌నాధారం. గత 27 సంవత్సరాల నుండి పూడికతీతలు తీయక రైతులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విష‌య‌మై రైతులు మండల…

Read More