మీ..ఎమ్మెల్యేకి కాల్ చేసుకో

గ్రామస్థులకి మెసేజ్ చేసిన ఓ వ్యక్తి 100 ఎకరాలపైన కన్నేసిన గ్రామస్థుడు ప్రభుత్వ భూమిని చదును చేసేందుకు రంగంలోకి దించిన భారీ టాటా హిటాచీ వాహనం అడ్డుకున్న గ్రామస్థులు వాచ్ ద ఎన్ 3 న్యూస్ మీ…ఎమ్మెల్యేకి కాల్ చేసుకో… నెల్లూరు జిల్లా కలువాయి మండలం తెలుగురాయపురం గ్రామంలో సర్వే నెంబర్ 540 నుండి 590 వరకు దాదాపు 100 ఎకరాలు పైగా వున్న ప్రభుత్వ భూమిపై గ్రామస్థుడు కన్నేశాడు. రాజుపాళెం గ్రామానికి చెందిన రాజు అనే…

Read More

40 ఏళ్ల సమస్యకు నారాయణ పరిష్కారం

భగత్ సింగ్ కాలనీ వాసులు కలను నెరవేర్చిన మంత్రి నారాయణ 1400 మందికి శాశ్వత పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఏపీ కేబినెట్ సమావేశంలో పాల్గొన్న మంత్రులు, అధికారులు_ 40 ఏళ్ల సమస్యకు నారాయణ పరిష్కారం… రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన అమరావతిలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రి పొంగూరు నారాయణ, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో పెన్నా నదీ తీరాన ఉన్న…

Read More

కడప రైల్వే స్టేషన్లో మాక్ డ్రిల్

అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కడప రైల్వే స్టేషన్లో మాక్ డ్రిల్… కడప రైల్వే స్టేషన్ లో జిల్లా కలెక్టర్ శ్రీధర్, అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. పోలీస్, రెవెన్యూ, మునిసిపల్, అగ్నిమాపక శాఖ,ఇతర అధికారుల ఆధ్వర్యంలో డ్రిల్ చేపట్టారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను డ్రిల్ నిర్వహించి ప్రయాణికులకి కళ్లకట్టినట్లు చూపించారు. ప్రమాదం సంభవిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారో సిబ్బంది మాక్ డ్రిల్ చేసి చూపించారు.

Read More

పెంచలకోనలో తెలంగాణ హైకోర్టు జడ్జి

లక్ష్మీ నరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న హైకోర్టు జడ్జి పీ శ్రీసుధా పెంచలకోనలో తెలంగాణ హైకోర్టు జడ్జి నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోనలో స్వయంభుగా వెలసి ఉన్న శ్రీ పెనుశిల లక్ష్మి నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో… తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి పి. శ్రీ సుధా కుటుంబ సమేతంగా స్వామి అమ్మవార్లను, ఆంజనేయస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకుల మంత్రోచ్ఛరణాలతో…

Read More

సొంత నిధులతో గుంతలు పూడ్చిన ప్రశాంత్

మిగతాపనైన ఆర్ అండ్ బి శాఖ పూర్తి చేస్తుందని ఆశపడుతున్న జీఎస్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు ప్రశాంత్ పూర్తిగా గుంతలు పూడ్చాలంటూ వాహనదారులు డిమాండ్ సొంత నిధులతో గుంతలు పూడ్చిన ప్రశాంత్… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో దమ్మపేట సెంటర్ నుంచి శ్రీనివాస కాలనీ వరకు ఉన్న ప్రధాన రహదారిపై గుంతలు ఏర్పడి భయకరంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న జీఎస్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు ప్రశాంత్ తన సొంత నిధులతో గుంతలను పూడ్చారు. ఎవరూ…

Read More

కొత్త అల్లుడు రాక‌… అంబ‌రాన్నంటిన సంబురాలు

అంకురార్ప‌ణ‌తో ఘ‌నంగా పెంచ‌ల‌కోన బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం ఆల‌యం నుంచి గిరిజ‌న‌వాడ అత్తారింటికి ప‌ల్ల‌కిలో ఊరేగుతూ దేవేరుల‌తో వెళ్లిన ల‌క్ష్మీన‌ర‌సింహ స్వామి ఆచార‌, మ‌ర్యాద‌ల‌తో స్వామివారికి సారె కొత్త అల్లుడు రాక‌..అంబ‌రాన్నంటిన సంబురాలు ఆచార‌, మ‌ర్యాద‌ల‌తో స్వామివారికి సారె నెల్లూరు జిల్లా రాపూరు మండలం పుణ్యక్షేత్రమైన దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు గోనుపల్లి గ్రామంలో పెంచల స్వామి దేవాలయం నుంచి స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను మేళ తాళాలతో, తప్పెట్లు, భాజ భజంత్రుల నడుమ ఉభయ…

Read More

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి..

బుచ్చిరెడ్డిపాళెంలో సురక్ష సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి… నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో సురక్ష సూపర్ స్పెషాలిటి ప్రారంభహోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విచ్చేశారు. పట్టణ టిడిపి నాయకులు ఆమెకి ఘన స్వాగతం పలికారు. హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ల్యాబ్ తదితర వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన…

Read More

పోలేరమ్మ ఉత్సవాల్లో వేమిరెడ్డి..

అమ్మవారికి విశేష పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పోలేరమ్మ ఉత్సవాల్లో వేమిరెడ్డి… నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాళెం మండలం దామరమడుగు పల్లిపాళెం గ్రామలో పోలేరమ్మ తల్లి ఆలయ ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. గ్రామస్థులతో కలిసి ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకి అపూర్వ స్వాగతం పలికారు. విశేష పూజలు నిర్వహించి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గండవరపు రామచంద్రయ్య, గండవరపు…

Read More

ముస్లిం పిల్లలకు ఉచితంగా ఖత్నా

ముఖ్య అతిధిగా పాల్గొన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేద ముస్లిం కుటుంబాలకు మందులు, నిత్యావసరాలు పంపిణీ ముస్లిం పిల్లలకు ఉచితంగా ఖత్నా… నెల్లూరు నగరంలోని కోటమిట్ట ఏ ఆర్ బి కళ్యాణ మండపంలో జిల్లా వైఎస్ఆర్సిపి మైనారిటీ సెల్ అధ్యక్షులు సిద్ధిక్ ఆధ్వర్యంలో పేద ముస్లిం పిల్లలకు ఉచిత ఒడుగుల కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. సిద్ధిక్, ముస్లిం సోదరులు అనిల్ కి ఘన…

Read More

ఘనంగా ముగిసిన పోలేరమ్మ జాతర..

అమ్మవారిని దర్శించి పరవశించిన భక్తులు అమ్మవారిని నిమజ్జనం చేసిన రజకులు ఘనంగా ముగిసిన పోలేరమ్మ జాతర… తిరుపతి జిల్లా నాయుడుపేట పోలేరమ్మ జాతర భక్తులు మొక్కులు, ఆచార సంప్రదాయాలు మధ్య వైభవంగా ముగిసింది. సాయంత్రం వరకు అమ్మవారిని భక్తులు దర్శించుకుని పరవశించిపోయారు. సాయంత్రం వినమాల నుంచి దున్నపోతుని పోలేరమ్మ చుట్టూ తిప్పారు. అనంతరం అమ్మవారిని విశ్రాంతి పీఠం వద్దకు మోసుకు వచ్చి విశ్రాంతి మందిరంలో ఉంచారు. బేరిపేట నుంచి వచ్చిన సఫరంపై అమ్మవారి నుంచి భక్తుల కోలాహలంతో…

Read More