మున్సిపల్ చైర్ పర్సన్ సెల్వరాజు మర్యాదపూర్వకంగా కలిశారు
పలు అంశాలపై ఇరువురు చర్చ_
కుప్పం తహసీల్దార్ ను కలిసిన మున్సిపాలిటీ చైర్ పర్సన్
- పలు అంశాలపై ఇరువురు చర్చ
చిత్తూరు జిల్లా కుప్పం తహసిల్దార్ చిట్టిబాబును కుప్పం మున్సిపల్ చైర్ పర్సన్ సెల్వరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై తహసిల్దార్ చిట్టిబాబుతో సమీక్షించారు. వన్యకుల క్షత్రియ భవన నిర్మాణాన్ని త్వరతగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని వినతిపత్రంని అందజేశారు. సెల్వరాజు వెంట వన్యకుల క్షత్రియ రాష్ట్ర డైరెక్టర్ వేణు, పార్లమెంట్ అధికార ప్రతినిధి అశోక్, మాజీ ఎంపీటీసీ కృష్ణమూర్తి, ప్రకాష్, సుధాకర్ ఉన్నారు.