
కూటమిపై ఎమ్మెల్సీ ఫైర్
రాష్ట్రంలో రాజ్యమేలుతున్న కుంభకోణాలు, స్కాంలు, మాఫియా, సిండికేట్లు కూటమిపై ఎమ్మెల్సీ ఫైర్… రాష్ట్రంలో కుంభకోణాలు, స్కాంలు, మాఫియా, సిండికేట్లు రాజ్యమేలుతున్నాయని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన వైసీపీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. 11 నెలల కూటమి పాలనపై పర్వతరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.