వేస‌వి తాపానికి చ‌లివేంద్రాలు ఉప‌శ‌మ‌నం

నెల్లూరు వీఆర్‌సీ సెంట‌ర్‌లో చ‌లివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి ప్ర‌యాణికుల‌కు, పాద‌చారుల‌కు మ‌జ్జిగ పంపిణీ వేస‌వి తాపానికి చ‌లివేంద్రాలు ఉప‌శ‌మ‌నం నెల్లూరు వీఆర్‌సీ సెంటర్‌లో వైసీపీ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన చ‌లివేంద్రాన్ని సిటీ వైసీపీ ఇన్చార్జ్, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ప్ర‌యాణికుల‌కు, పాద‌చారుల‌కు ఆయ‌న మ‌జ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాల‌నే దృక్పథంతో నగర నియోజకవర్గంలో మజ్జిగ చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు….

Read More

మంత్రి నారాయ‌ణ నియోజ‌క‌వ‌ర్గంలో పేద‌ల‌కు అన్యాయం

బ‌ర్మాషాల్‌గుంట‌రైల్వేప్రాంత బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి బాధితుల‌కు అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా మంత్రి నారాయ‌ణ నియోజ‌క‌వ‌ర్గంలో పేద‌ల‌కు అన్యాయం కూట‌మి ప్ర‌భుత్వం 150 అత్యంత నిరుపేద కుటుంబాల వారిని రోడ్డున ప‌డేయ‌డం దుర్మార్గ‌మైన చ‌ర్య అని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిప‌డ్డారు. నెల్లూరులోని 52వ డివిజ‌న్ బ‌ర్మాషాల్ గుంట రైల్వే ప్రాంతంలో ఉన్న నిరుపేద కుటుంబాల వారిని ఆయ‌న ప‌రామ‌ర్శించారు. ఎమ్మెల్సీని చూడ‌గానే బాధితులంతా వ‌చ్చి త‌మ గోడును వెల్ల‌గ‌క్కారు. త‌మ‌కు ప్ర‌య‌త్నం చూపించేలా మార్గం…

Read More

హత్య వెనుక ఆ ముగ్గురు..?

దారుణం వెనకున్న కుటుంబాల‌ను జిల్లాలో లేకుండా చేయాలి డిమాండ్ చేసిన కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్ర‌స‌న్న‌ వైసీపీ నేత హ‌త్య‌పై చిత్త‌శుద్ధితో విచార‌ణ జ‌రిపించాలి-హ‌త్య‌వెనకున్న కుటుంబాల‌ను జిల్లాలో లేకుండా చేయాలి-డిమాండ్ చేసిన కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్ర‌స‌న్న‌ ఈ మధ్య బుచ్చి మండలంలో పోలినాయుడు చెరువు గ్రామంలో త‌మ పార్టీ నాయకుడుని క్రూరంగా చంపేశారని.. రాజకీయాల్లో.. విమర్శలు, ప్రతి విమర్శలు సహజం.. అంతేగాని.. హత్యా రాజ‌కీయాలు చేయ‌కూడ‌దంటూ మాజీ మంత్రి న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్‌రెడ్డి హిత‌వు ప‌లికారు. టీడీపీ…

Read More

ప్ర‌జాస‌మ‌స్య‌ల‌కు త‌క్ష‌ణ‌మే ప‌రిష్కారం

నెల్లూరు క‌లెక్ట‌రేట్‌లో ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక‌ ప్ర‌జ‌ల వ‌ద్ద నుంచి అర్జీలు స్వీక‌రించిన క‌లెక్ట‌ర్ ఆనంద్‌ ప్ర‌జాస‌మ‌స్య‌ల‌కు త‌క్ష‌ణ‌మే ప‌రిష్కారం ప్ర‌జాస‌మ‌స్య‌ల‌కు త‌క్ష‌ణ‌మే ప‌రిష్కారం చూపించాల్సిన బాధ్య‌త ఆయా శాఖ‌ల అధికారుల‌పై ఉంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఆనంద్ అన్నారు. నెల్లూరు క‌లెక్ట‌రేట్‌లోని తిక్క‌న ప్రాంగ‌ణంలో సోమ‌వారం ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక కార్య‌క్ర‌మం జ‌రిగింది. క‌లెక్ట‌ర్ ఆనంద్ పాల్గొని ప్ర‌జ‌ల వ‌ద్ద నుంచి స‌మ‌స్య‌ల‌పై వ‌చ్చిన అర్జీల‌ను స్వీక‌రించారు. అర్జీదారుల‌తో క‌లెక్ట‌ర్ మాట్లాడి కొన్నింటిని అక్క‌డిక‌క్క‌డే…

Read More

పేకాట ఆడితే క‌ఠిన చ‌ర్య‌లు

క‌ట్టుగూడెంలో పేకాట‌స్థావ‌రంపై పోలీసుల దాడులు రూ.46,310 న‌గ‌దు, 8 సెల్ ఫోన్లు, ఒక కారు, ఒక బైకు, 204 ప్లే కార్డ్స్ స్వాధీనం 8 మంది పేకాట‌రాయుళ్లు అరెస్ట్‌… మ‌రోక‌రు ప‌రార్‌ పేకాట ఆడితే క‌ఠిన చ‌ర్య‌లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కట్టు గూడెంలోని పెంకు ఫ్యాక్టరీలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వ‌హించారు. ఈ దాడిలో 8 మంది పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. 9 మంది పేకాట ఆడుతున్న‌ట్లు ప‌క్కా…

Read More

పోలీస్ ప్ర‌జా వేదిక‌కు 101 అర్జీలు

పిర్యాదుదారుల‌తో మాట్లాడిన ఎస్పీ కృష్ణ‌కాంత్ వ‌చ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ పోలీస్ వేదిక‌కు 101 అర్జీలు నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జ‌రిగింది. జిల్లా ఎస్పీ కృష్ణ‌కాంత్ పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల వ‌ద్ద నుంచి సమస్యల వినతులను స్వీకరించారు. పిర్యాదుదారుల‌తో ఎస్పీ మాట్లాడారు. వారి స‌మ‌స్య‌ల‌ను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా జిల్లా ఎస్పీ కృష్ణ‌కాంత్ మాట్లాడుతూ ప్రజా…

Read More

ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ఎప్ప‌టిక‌ప్పుడే స‌మ‌స్య‌లు ప‌రిష్కారం

నెల్లూరు కార్పొరేష‌న్ కార్యాల‌యంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక‌ ప్ర‌జ‌ల వ‌ద్ద నుంచి అర్జీల‌ను స్వీక‌రించిన‌ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ఎప్ప‌టిక‌ప్పుడే స‌మ‌స్య‌లు ప‌రిష్కారం నిర్ధేశించిన స‌మ‌యంలోపు స‌మ‌స్య‌ల‌పై వ‌చ్చిన అర్జీదారుల‌ను ప‌రిష్కార‌మార్గం చూపాల‌ని నెల్లూరు డిప్యూటీ క‌మిష‌న‌ర్ చెన్నుడు తెలిపారు. నెల్లూరు న‌గ‌ర‌పాల‌క సంస్థ కార్యాల‌యంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్య‌క్ర‌మం జ‌రిగింది. డిప్యూటీ కమిషనర్ చెన్నుడు పాల్గొని అర్జీదారుల నుంచి వినతుల‌ను…

Read More

శెభాష్ కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి

సీఎం చంద్ర‌బాబు చేత ప్ర‌శంస‌లు అందుకున్న రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి నెల్లూరురూర‌ల్‌లో చేప‌ట్టిన 339 అభివృద్ధి ప‌నుల‌ను సీఎంకి వివ‌రించిన శ్రీ‌ధ‌ర్‌రెడ్డి శెభాష్ కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి నెల్లూరురూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి, ప్ర‌జాసంక్షేమం దిశ‌గా నిరంత‌రం కృషి చేస్తున్న రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డిని రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ప్ర‌త్యేకంగా అభినందించారు. అమ‌రావ‌తిలో సీఎం చంద్ర‌బాబునాయుడును రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా నెల్లూరురూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో చేప‌డుతున్న 339 అభివృద్ధి ప‌నుల‌ను సీఎంకు…

Read More

రాష్ట్రంలోని అన్నీ పార్కుల‌ను అభివృద్ధి చేస్తాం

పార్కుల అభివృద్ధిని అట‌కెక్కించిన వైసీపీ రాష్ట్ర పుర‌పాల‌క ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌ నెల్లూరు 52వ డివిజ‌న్లో అధునాత‌న వ‌స‌తుల‌తో తిక్క‌న‌పార్కు ప్రారంభం ఎంతో సంతోషాన్ని క‌లిగిస్తున్న పార్కుల్లో పిల్ల‌ల కేరింత‌లు రాష్ట్రంలోని అన్నీ పార్కుల‌ను అభివృద్ధి చేస్తాం నెల్లూరు 52 వ డివిజన్‌లో 30 లక్షలతో ఆధునీకరించిన తిక్కన పార్కులో ప్లే, జిమ్ ఎక్విప్మెంట్ లను రాష్ట్ర పుర‌పాల‌క ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ ప్రారంభించారు. నారాయ‌ణ రాక‌తో పార్కు వ‌ద్ద…

Read More