
ఎన్3 న్యూస్ బుల్లెట్స్
సంక్షిప్త వార్త మాలిక విడవలూరు మండలం రామతీర్ధం సముద్ర తీరంలో వింత ఘటన చోటు చేసుకుంది. సముద్ర తీరానికి గంగమ్మ తల్లి విగ్రహం కొట్టుకువచ్చింది. ఇది చూసేందుకు చుట్టు పక్కల గ్రామస్థులు తరలి వస్తున్నారు. రాపూరు పట్టణంలో జనసేన నాయకులు డొక్కా సీతమ్మ పేరుతో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితోనే చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని జనసైనికులు తెలిపారు. నెల్లూరు నగరం 47వ డివిజన్లో కార్పొరేటర్ పోట్లూరి రామకృష్ణ పర్యటించారు. డివిజన్లోని…