ఎరుపెక్కిన నగరం..

మేడే సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ మేడే వర్ధిల్లాలంటూ హోరెత్తిన నినాదాలు ఎరుపెక్కిన నగరం… మేడే సందర్భంగా…సీఐటీయూ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మికులు, కార్మిక సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొని…నగరంలోని ఏబీఎం కాంపౌండ్ నుంచి కనకమహాల్ సెంటర్, నర్తకి సెంటర్, కాపువీధి, గాంధీబొమ్మ వీఆర్సీ మద్రాస్ బస్టాండ్, ఆర్టీసీ వరకు ప్రదర్శన చేపట్టారు. మేడే వర్ధిల్లాలంటూ నినాదాలు హోరెత్తించారు. చిన్నా, పెద్ద అన్న తేడా లేకుండా తప్పెట్లకు డాన్సులు చేస్తూ…కార్మిక దినోత్సవాన్ని…

Read More

అభివృద్ధిలో నెల్లూరు నెంబర్ ఒన్ స్థానంలో ఉంటది

ఎంపి వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి అభివృద్ధిలో నెల్లూరు నెంబర్ ఒన్ స్థానంలో ఉంటది ఎంపి వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి

Read More

ఆత్మకూరులో ఇంజనీరింగ్ కాలేజీ..

సోమశిల నీరు ఆత్మకూరుకి ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిది దగదర్తిలో త్వరలోనే ఎయిర్ పోర్టు పనులు ప్రారంభించి, త్వరగా పూర్తి చేస్తాం ఆత్మకూరు ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆత్మకూరులో ఇంజనీరింగ్ కాలేజీ… ఆత్మకూరులో ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఆత్మకూరుకి విచ్చేసిన సీఎంకి రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ క్రిష్టకాంత్,…

Read More

కార్మిక సంఘాలన్ని బలోపేతం చేయాలి

కలువాయిలో ఘనంగా మేడే వేడుకలు యూటీఎఫ్ కార్యాలయం వద్ద సీఐటీయూ జెండా ఆవిష్కరించిన నాయకులు, కార్మికులు కార్మిక సంఘాలన్ని బలోపేతం చేయాలి… నెల్లూరు జిల్లా కలువాయిలోని సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో…మేడే వేడుకలను నాయకులు, కార్మికులు ఘనంగా జరుపుకున్నారు. యూటీఎఫ్ కార్యాలయం వద్ద సీఐటీయూ జెండాను కార్మికులు, నాయకులు ఆవిష్కరించారు. అనంతరం సిఐటియు మండల అధ్యక్షుడు ఓబులేసు మాట్లాడుతూ… మండలంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు అన్ని కూడా కలసివచ్చి సంఘాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం…

Read More

నన్ను కాపాడండి టీచర్

30 ఏళ్ల వ్యక్తితో ఏడో తరగతి బాలికకు వివాహం తల్లిదండ్రుల బలవంతంతోనే పెళ్లి కోటలో అమానుష ఘటన నన్ను కాపాడండి టీచర్… వేసవి సెలవులకు ఇంటికి వస్తే.. బలవంతంగా పెళ్లి చేసేశారు…. కన్నవాళ్లు కూడా కాపురం చేయాల్సిందే అంటున్నారు. నన్ను కాపాడండి’ అంటూ ఏడో తరగతి బాలిక ఏడుస్తూ టీచర్లను వేడుకున్న ఘటన… తిరుపతి జిల్లా కోట చోటు చేసుకుంది. బాధితురాలి వివరాల మేరకు… కోట మండలం గూడలి సమీపంలోని కాలనీలో నివసిస్తున్న ఎస్టీ సామాజిక వర్గానికి…

Read More

వైసీపీ కార్యాలయంలో మేడే వేడుకలు

వైఎస్ఆర్టీయూసీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో కేక్ కటింగ్, జెండా ఆవిష్కరణ YSRTUC జెండాను ఆవిష్కరించిన వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు వైసీపీ కార్యాలయంలో మేడే వేడుకలు… నెల్లూరు పొదలకూరురోడ్డు సాయిరాం నగర్ లోని…జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో… YSRTUC జిల్లా అధ్యక్షుడు ఆనం విజయ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో వైసీపీ నియోజకకవర్గ సమన్వయకర్తలు ఆనం విజయకుమార్ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, మాజీ…

Read More

మోదీ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

అమరావతి సభా వేదిక కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రుల కమిటీ సమావేశం నారాయణ, కేశవ్, కొల్లు రవీంద్ర, మనోహర్ మోదీ పర్యటనకు ఏర్పాట్లు పూర్తి… మే 2న అమరావతిలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్న నేపథ్యంలో… సభా వేదిక వెనుక ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్లో రాష్ట్ర మంత్రులు నారాయణ,కేశవ్,కొల్లు రవీంద్ర,మనోహర్ కమిటీ సమావేశం నిర్వహించారు. పర్యవేక్షణ అధికారులతో కలసి సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ సభకు చేరుకునే మార్గాలు, పార్కింగ్ స్థలాలు,ఆహారం,తాగునీరు,వేదిక వద్ద…

Read More

కొత్తగూడెంలో మేడే సంబరాలు

నియోజకవర్గాల్లో ఎర్ర జెండాలు ఆవిష్కరణ పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కొత్తగూడెంలో మేడే సంబరాలు… భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వరావుపేట, పినపాక,భద్రాచలం,కొత్తగూడెం, ఇల్లందు నియోజకవర్గాల్లో మేడే వేడుకలను కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ఘనంగా జరుపుకున్నారు. జెండాలను ఆవిష్కరించి వర్ధిల్లాలి మేడే అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని ప్రసంగించారు. కార్మిక సోదరులందరికి కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. ఎందరో కార్మికుల ప్రాణ త్యాగ ఫలితమే నేడు మేడే అని తెలిపారు….

Read More

జగన్ ఐదేళ్ల పాలనలో అందరీ ఇబ్బందులే

ఇసుక దొరక్క ఇబ్బందులు ప‌డ్డ‌ భవన నిర్మాణ, అనుబంధ రంగాల కార్మికులు కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక‌ ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నాం ఆత్మ‌కూరు ప్ర‌జావేదిక‌లో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు జగన్ ఐదేళ్ల పాలనలో అందరీ ఇబ్బందులే

Read More

పేదల సేవలో భాగంగా ఆత్మ‌కూరులో ప‌ర్య‌టించిన సీఎం చంద్రబాబు

ఎస్టీ కాలనీలో చలంచెర్ల సుస్మితకు రూ.4,000 పింఛన్ అందించిన సీఎం మెగా డీఎస్సీకి  సన్నద్ధం అవుతున్న సుస్మితకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచన‌ పేదల సేవలో భాగంగా ఆత్మ‌కూరులో ప‌ర్య‌టించిన సీఎం చంద్రబాబుఎస్టీ కాలనీలో చలంచెర్ల సుస్మితకు రూ.4,000 పింఛన్ అందించిన సీఎంమెగా డీఎస్సీకి  సన్నద్ధం అవుతున్న సుస్మితకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచన‌

Read More