సంగం జడ్పీ హైస్కూల్ విద్యార్థినికి 584 మార్కులు

ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల్ని అభినందించిన చైర్మన్, ఉపాధ్యాయులు సంగం జడ్పీ హైస్కూల్ విద్యార్థినికి 584 మార్కులు పదో తరగతి ఫలితాలలో సంగం జెడ్పీ హై స్కూల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. స్వర్ణ భారతి అనే విద్యార్థి 584 మార్కులు సాధించి మండలంలో మొదటి స్థానంలో నిలవగా..ఆర్ సోఫియా అనే విద్యార్థి 581 మార్కులు సాధించి మండలం రెండో స్థానం లో నిలిచింది. 104 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవగా..75 మంది ఉత్తీర్ణత సాధించారు. పాఠశాల…

Read More

ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు VKC అభినందనలు

VKC ని ఘనంగా సన్మానించిన ఉపాధ్యాయులు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు VKC అభినందనలు నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని నాగుల వెల్లటూరు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాసి ఉత్తమ మార్కులు సాధించినందుకు వారిని సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి అభినందించారు. అదే విధంగా పాఠశాల ఉపాధ్యాయులకు కూడా అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాలకు విచ్చేసిన వేలూరిని శాలువాతో ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు….

Read More

శిథిల‌మైన కోనేరు

పూర్వ‌వైభ‌వం తెచ్చేందుకు ఎమ్మెల్యే చ‌ర్య‌లు రూ.7.64ల‌క్ష‌ల నిధుల కేటాయింపు మొద‌లైన కోనేరు సుంద‌రీక‌ర‌ణ ప‌నులు ఆనందం వ్య‌క్తం చేసిన ప్ర‌జ‌లు శిథిల‌మైన కోనేరు..పూర్వ‌వైభ‌వం తెచ్చేందుకు ఎమ్మెల్యే చ‌ర్య‌లు-రూ.7.64ల‌క్ష‌ల నిధుల కేటాయింపు-మొద‌లైన కోనేరు సుంద‌రీక‌ర‌ణ ప‌నులు ఆనందం వ్య‌క్తం చేసిన ప్ర‌జ‌లు అది.. తిరుప‌తి జిల్లాలోని గూడూరు నియోజ‌క‌వ‌ర్గం. ఆ నియోజ‌క‌వ‌ర్గంలోని.. వాకాడు మండ‌లం.. గొల్ల‌పాళెం గ్రామం. ఆ గ్రామంలో అనేక ఏళ్లుగా ఓ కోనేరు శిథిలావ‌స్థ‌కు చేరుకుని.. నిరుప‌యోగంగా ఉంది. ఆ కోనేరుకు పూర్వ వైభ‌వం తీసుకొచ్చి…..

Read More

నేను విన్నా.. నేను ఉన్నా..!||

విడ‌వ‌లూరు పంచాయతీలో ప‌బ్లిక్ గ్రీవెన్స్‌లో అర్జీల స్వీక‌ర‌ణ‌ ప్ర‌జా స‌మ‌స్య‌లు స్వ‌యంగా తెలుసుకున్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తాన‌ని హామీ_ విడ‌వ‌లూరు పంచాయతీలో ప‌బ్లిక్ గ్రీవెన్స్‌లో అర్జీల స్వీక‌ర‌ణ‌-ప్ర‌జా స‌మ‌స్య‌లు స్వ‌యంగా తెలుసుకున్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తాన‌ని హామీ విడవలూరు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం వ‌ద్ద‌.. విడవలూరు పంచాయతీకి సంబంధించి 14 వార్డుల ప్రజలకు పబ్లిక్ గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోవూరు శాసనసభ్యులు…

Read More

ఉగ్రవాదుల దాడిలో కావలి వాసి మృతి

కావలి పట్టణం 33వ వార్డుకు చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావుగా గుర్తింపు భార్య, ఇద్దరు పిల్లలతో పహల్గాం కు వెళ్లిన మధుసూదన్ రావు కావలి పట్టణం 33వ వార్డుకు చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావుగా గుర్తింపు భార్య, ఇద్దరు పిల్లలతో పహల్గాం కు వెళ్లిన మధుసూదన్ రావు. కావలిలో శోకసముద్రంలో మధుసూదన్ రావు కుటుంబ సభ్యులు. పహల్గాం వద్ద మంగళవారం జరిగిన ఉగ్ర దాడిలో కావలి పట్టణం 33 వార్డు ఆనాలవారి వీధికి చెందిన సోమిశెట్టి మధుసూదన్…

Read More

పున్నూరులో శరవేగంగా పూడికతీత పనులు

ప్రశాంతిరెడ్డి అడుగులు అభివృద్ధి వైపే ఉంటాయన్న పున్నూరు టీడీపీ నాయకులు కోవూరు ఎమ్మెల్యే సహకారంతో పూడికతీత పనులు పున్నూరులో శరవేగంగా పూడికతీత పనులు.. ప్రశాంతిరెడ్డి అడుగులు అభివృద్ధి వైపే ఉంటాయన్న పున్నూరు టీడీపీ నాయకులు.

Read More

ప్రైవేట్ స్కూల్స్ వద్దు.. ప్రభుత్వ స్కూల్స్ ముద్దు

మండల‌ కేంద్రంలోని పుర వీధులలో విద్యార్థులతో కలిసి ర్యాలీ ప్రభుత్వం పాఠశాలలో అడ్మిషన్లు పెరగాలన్నదే మా టార్గెట్ అన్న విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ స్కూల్స్ వద్దు.. ప్రభుత్వ స్కూల్స్ ముద్దు మండల‌ కేంద్రంలోని పుర వీధులలో విద్యార్థులతో కలిసి ర్యాలీ.. ప్రభుత్వం పాఠశాలలో అడ్మిషన్లు పెరగాలన్నదే మా టార్గెట్ అన్న విద్యాశాఖ అధికారులు..

Read More

నారాయణలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

ముఖ్య అతిధిగా పాల్గొన్న వెంకటగిరి సీఐ ఏవీ రమణ ఆకట్టుకున్న చిన్నారుల ఆట పాటలు నారాయణలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు… తిరుపతి జిల్లా వెంకటగిరి నారాయణ స్కూల్ లో గ్రాడ్యుయేషన్ వేడుకలను నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీఐ ఏవీ రమణ పాల్గొన్నారు. ఆయనకి స్కూల్ యామాన్యం ఘన స్వాగతం పలికి శాలువాలతో సత్కరించింది. చిన్నారులు చేసిన ఆట, పాటలు అందరిని ఆకట్టుకున్నాయి. విద్యార్థుల్ని, టీచర్లను ఉద్దేశించి సీఐ మాట్లాడుతూ…చిన్నారులకి విద్యను చెప్పే…

Read More

శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ వేద ఇటర్నియా మెగా లాంచింగ్

వాకాడులో 23,24 తేదీలలో సెలబ్రేషన్స్ విచ్చేస్తున్న ఆస్కార్ గ్రహీత, సినీరచయిత చంద్రబోస్, ప్రముఖ సినీనటులు మీడియా సమావేశంలో శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ అధినేత కే బాబు అగస్టన్ శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ వేద ఇటర్నియా మెగా లాంచింగ్ తిరుపతి జిల్లా వాకాడులో శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ వేద ఇటర్నియా మెగా లాంచింగ్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని… డెవలపర్స్ చైర్మన్ కే బాబు అగస్టన్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన వాకాడులో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు….

Read More

ఎన్ 3 న్యూస్ బుల్లెట్స్‌

సంక్షిప్త వార్త మాలిక‌ నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన క్షేత్రంలో మే 8 నుంచి 14వ తేదీ వరకు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలపై నెల్లూరు ఆర్డీవో కీలక సమీక్ష నిర్వహించారు. అధికారులందరూ సమన్వయంతో పని చేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆమె సూచించారు. సూళ్లూరుపేట పట్టణంలో పేరుకే చలివేంద్రాలు ఉన్నాయని..వాటి పర్యవేక్షణ పూర్తిగా కరువైందని ప్రజలు వాపోయారు. మూడు, నాలుగు రోజులకోసారి మాత్రమే వాటిలో నీళ్లు పోస్తున్నారన్నారు. అధికారులు స్పందించి చలివేంద్రాల్లో నీటిని ఉండేలా చూడాలని…

Read More