
భారతీయులంతా ఏకం కావాలి
ఉగ్రదాడిని ఖండిస్తూ సంగంలో నిరసన ర్యాలీ చేపట్టిన స్థానికులు భారతీయులంతా ఏకం కావాలి జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ ఉగ్ర దాడిలో ప్రాణాలు వదిలిన 28 మంది అమాయక హిందువులపై జరిగిన దాడిని నిరసిస్తూ, వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ నెల్లూరు జిల్లా సంగంలో స్థానికులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ బస్టాండ్ సెంటర్ నుండి హై వే వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు…