భార‌తీయులంతా ఏకం కావాలి

ఉగ్ర‌దాడిని ఖండిస్తూ సంగంలో నిర‌స‌న ర్యాలీ చేప‌ట్టిన స్థానికులు భార‌తీయులంతా ఏకం కావాలి జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ ఉగ్ర దాడిలో ప్రాణాలు వదిలిన 28 మంది అమాయక హిందువులపై జరిగిన దాడిని నిరసిస్తూ, వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ నెల్లూరు జిల్లా సంగంలో స్థానికులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ బస్టాండ్ సెంటర్ నుండి హై వే వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు…

Read More

భారత్‌ను విచ్చిన్నం చేయాలనే కుట్ర

పెహల్గాం అమరులకు కొవ్వొత్తుల వెలుగులతో నివాళి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ బ్రిడ్జి సెంటరులో అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ఐకాన్ సెంటర్ వరకు ర్యాలీ భారత్‌ను విచ్చిన్నం చేయాలనే కుట్ర అన్ని మతాలకు, కులాలకు నెలవైన భారత్ అభివృద్ధి పథంలో దూసుకెళుతుంటే ఓర్చుకోలేని ఉన్మాదుల ఎలాగైన భారత్ దేశంను విచ్చిన్నం చేయాలనే కుట్రలో భాగంగానే పహల్గాం ఉగ్రదాడికి నిదర్శనమని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా కావలిలో శుక్రవారం…

Read More

ఎన్3న్యూస్ బుల్లెట్స్‌

సంక్షిప్త వార్త మాలిక‌ నెల్లూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ హోటల్ లో ప్రేమజంట పాయిజన్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తమ ప్రేమని పెద్దలు నిరాకరించారనే ఆత్మహత్యకు పాల్పడినట్లు సంతపేట సీఐ దశరధరామారావు వెల్లడించారు. ఉగ్రవాదుల దాడిలో మృత్యువాత పడిన పర్యాటకుల ఆత్మకు శాంతి కలగాలని సూళ్లూరుపేటలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు. హిందువులపై దాడి హేయమైన చర్య అని వాసవీ, వనిత క్లబ్ సభ్యులు ఖండించారు. వింజమూరు మండలం మోటచింతలపాళెం గ్రామంలో సుందర రామిరెడ్డి…

Read More

ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించాలి

మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరిలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించాలి పహల్గాం ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ… ఉదయగిరి రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు.ఉదయగిరి హై స్కూల్ నుండి బస్టాండ్ వరకు ర్యాలీ సాగింది. అనంతరం మానవహారంగా ఏర్పడి ఉగ్రవాద చర్యలను ముక్తకంఠంతో ఖండించారు. అనంతరం వారు మాట్లాడుతూ… జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల మారణకాండలో నెల్లూరు జిల్లాకు చెందిన ఒకరు మృతి చెందడం…

Read More

దివ్యాంగులకు భరోసాగా విపిఆర్‌ ఫౌండేషన్‌

27న కావలిలో నియోజకవర్గ స్థాయిలో దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ తదుపరి అక్కడే కూటమి నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం కావలి మినీ స్టేడియంలో చక చక ఏర్పాట్లు షురూ…? దివ్యాంగులకు భరోసాగా విపిఆర్‌ ఫౌండేషన్‌ నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగులకు ఆత్మ విశ్వాసం నింపేలా నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి భరోసాగా నిలుస్తున్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎలక్ట్రిక్‌ ట్రై సైకిళ్లు పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగానే కావలి నియోజకవర్గంలోనూ దివ్యాంగులకు సైకిళ్లు పంపిణీ…

Read More

నేటి వార్త మాలిక‌

క‌ల్తీలేని వార్త‌లు క‌ల‌క‌లం రేపే క‌థ‌నాలు ఉగ్రదాడిలో అశువులు బాసిన మధుసూదన్ రావు కుటుంబ సభ్యుల్ని మాజీ డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ గుండ్రా సతీష్ రెడ్డి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో కలిసి పరామర్శించారు. మధుసూదన్ రావు చిత్రపటానికి నివాళులర్పించి… కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. కమిషనర్ నందన్, ఆర్డీవో అనూష, వివిధ శాఖల అధికారులతో పలు అంశాలపై ఎమ్మెల్యే చర్చించారు. అతి…

Read More

చిన్నారి వైద్యానికి రూ.5.33 లక్షల ముందస్తు సాయం

సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ చేతుల మీదగా అంద‌జేత‌ చిన్నారి వైద్యానికి రూ.5.33 లక్షల ముందస్తు సాయం అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి మాగర్ల శాన్వి చికిత్స నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వంతో మంజూరైన ₹5.33 విలువైన లెటర్ అఫ్ క్రెడిట్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా ముందస్తు సహాయంగా కుటుంబానికి అందజేశారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన మగర్ల శాన్వి అనారోగ్యంతో బాధపడుతోంది. ఆ చిన్నారి వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ₹5.33 లక్షలు విలువైన…

Read More

సూళ్లూరుపేట ఎమ్మెల్యే కీలక సూచన

నేడు గ్రీవెన్స్ లో 65 అర్జీలు స్వీకరణ ప్రజా సమస్య పరిష్కార వేదికలో అర్జీలపట్ల ప్రత్యేక దృష్టి ప్రతి శుక్రవారం అర్జీలు తీసుకుంటామ‌న్న ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సూళ్లూరుపేట ఎమ్మెల్యే కీలక సూచన ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చే అర్జీల పట్ల ప్రత్యేక దృష్టి సారించి ఆ అర్జీలకు పరిష్కార మార్గం చూపడం జరుగుతుందని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలియజేశారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని టిడిపి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే నెలవల…

Read More

ఉగ్రవాదాన్ని తుదముట్టించాలి

పెహల్గాంలో ఉగ్రవాద దుచ్చర్యను ఖండించిన కావలి ముస్లిం సోదరులు జామియా మసీద్ వద్ద ఇమామ్ ఆధ్వర్యంలో ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా నిరసన ఉగ్రవాదాన్ని తుదముట్టించాలి కాశ్మీర్ లో పహల్గాం పర్యాటక ప్రాంతంలో అమాయక ప్రజల పై ఉగ్రవాద మూకలు దాడి చేయడాన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నట్లు కావలి ముస్లిం సోదరులు తెలిపారు. కావలి పట్టణం జామియా మసీద్ ఆవరణలో శుక్రవారం ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఇమామ్ మౌలానా అబ్దుల్ రషీద్, వాయిస్ ఆఫ్ ముస్లిం…

Read More

వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చూడాలి

మద్దినాయనపల్లి చెరువుపై అక్రమ కట్టడాలను తొలగించాలి అధికారుల్ని ఆదేశించిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చూడాలి తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పాకాల మండలం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన,ఎంపీడీఓ అరుణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేశారు. ఎమ్మెల్యేకి ఎంపీడీఓ, అధికారులు,ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. పాకాల మండలంలోని సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ సెక్రటరీలను…

Read More