కాబోయే ఎమ్మెల్యే గిరిధర్ రెడ్డి

ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరురూరల్ తాటిపర్తి రహదారి శిలాఫలకం ప్రారంభోత్సవం భారీ ర్యాలీ… పసుపుమయమైన తాటిపర్తిపాళెం కాబోయే ఎమ్మెల్యే గిరిధర్ రెడ్డి… నెల్లూరు రూరల్ లో తాటిపర్తి రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. దేవరపాలెం సెంటర్ దగ్గర నుంచి తాటిపర్తి పాలెం రహదారి ప్రారంభోత్సవ శిలాఫలకం వరకు తెలుగు తమ్ముళ్లు భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు 2వేల మంది పాల్గొనడంతో తాటిపర్తిపాళెం పసుపుమయమైపోయింది. జై శ్రీధరన్న…జై గిరన్న నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ వేమిరెడ్డి…

Read More

గిరిజ‌నుల సంక్షేమానికి కూట‌మి ప్ర‌భుత్వం కృషి

దొర‌వారిస‌త్రంలో క్యామెల్ స్వ‌చ్ఛంధ సంస్థ ఆధ్వ‌ర్యంలో గ్రీవెన్స్‌డే గిరిజ‌నుల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే నెల‌వ‌ల విజ‌య‌శ్రీ‌ గిరిజ‌నాభివృద్ధికి కూట‌మి ప్ర‌భుత్వం కృషి తిరుపతి జిల్లా దొరవారిసత్రంలో క్యామెల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం గ్రీవెన్స్ కార్యక్రమం జరిగింది. ఇందులో ఎమ్మెల్యే నేలవల విజయశ్రీ పాల్గొని గిరిజ‌నుల వ‌ద్ద నుంచి స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారని తెలిపారు….

Read More

రైతుల‌కు అన్యాయం జ‌రిగితే ఊరుకోం

క్రిస్ సిటీ ప్రాజెక్టుకు భూసేకరణ, పరిహారంలో అన్యాయం మా వ‌ద్ద నుంచి భూములు లాక్కోవ‌డం త‌గ‌ద‌న్న రైతులు రైతుల‌తో మాట్లాడిన వైసీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి పేర్నాటి శ్యామ్‌ప్ర‌సాద్‌రెడ్డి రైతుల‌కు అన్యాయం జ‌రిగితే ఊరుకోం తాము ఎన్నో సంవత్సరాల నుండి అనుభ‌విస్తున్న భూములను… మా వద్ద నుండి లాక్కొవటం అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోటం జడ్పిటిసి మాజీ సభ్యులు, కొత్తపట్నం గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ ఉప్పల ప్రసాద్ గౌడ్ కోరిక మేరకు కోట మండలం కొత్తపట్నం గ్రామపంచాయతీలోని…

Read More

32 ఏళ్ల తరువాత కలిశాం..

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఇందుకూరుపేట మాగుంట కోటంరెడ్డి ఉన్నత పాఠశాలలో 1992-1993 పది బ్యాచ్ కలయిక 32 ఏళ్ల తరువాత కలిశాం… నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం పరిధిలోని మాగుంట కోటంరెడ్డి ఉన్నత పాఠశాలలో 1992-1993 సంవత్సర పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఘనంగా జరిగింది. సుమారు 32 సంవత్సరాలు తరువాత చిన్ననాటి మిత్రులను కలుసుకుని, వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ… ఆత్మీయంగా పలకరించుకుంటూ సరదాగా గడిపారు….

Read More

మధుసూదన్ కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్ధిక సాయం

కుటుంబ సభ్యులకి చెక్కును అందచేసిన ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కావలిలోని మధుసూదన్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన ప్రజా ప్రతినిధులు మధుసూదన్ కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్ధిక సాయం పహల్గాం వద్ద ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన కావలి వాసి మధుసూదన్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి, శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర భరోసా ఇచ్చారు. మృతుడు మధుసూదన్ రావు…

Read More

ఆ సుఖం ఐదు నిమిషాలే..

బుచ్చి నగర పంచాయతీ కమిషనర్ బాలకృష్ణ ఆ సుఖం ఐదు నిమిషాలే… యువకులు చెడు వ్యసనాలకు అలవాటు పడి చిన్న నేరంతో జీవితాంతం చెడ్డ వ్యక్తులుగా ముద్ర పడిపోతున్నారని బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కమిషనర్ బాలకృష్ణ అన్నారు.. మత్తు పదార్థాల సుఖం ఐదు నిమిషాలేనని యువతకు సూచించారు.. ఒక్క పిలుపుతో యువత పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.. బుచ్చిరెడ్డిపాలెం జరిగిన టూకే రన్ హెల్తీ ప్రధానోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన కమిషనర్ బంగారు భవిష్యత్తుని…

Read More

ఎన్3న్యూస్ బుల్లెట్స్‌

సంక్షిప్త వార్త మాలిక‌ నెల్లూరులోని వీఆర్ హైస్కూల్ కి పూర్వ వైభవం తీసుకువస్తానని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. హైస్కూల్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. అధికారులకు పలు విషయాలపై మంత్రి సూచనలు చేశారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం చెల్లాయపాళెం గ్రామంలో వెలసి ఉన్న సాయిబాబా మందిరం 13వ వార్షికోత్సవం కన్నుల పండువగా జరిగింది. సాయినాథునికి విశేష అభిషేకాలు నిర్వహించి…పలు రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అమరావతి టీడీపీ కేంద్ర కార్యాలయంలో…

Read More