
అక్రమ ఇసుక రవాణాపై మైనింగ్ కొరఢా
చర్యలు తప్పవని హెచ్చరించిన మైనింగ్ ఆర్ఐ స్వాతి రెండు లారీలు, ఒక టిప్పర్ సీజ్ – పోలీస్ స్టేషన్ కు తరలింపు అక్రమ ఇసుక రవాణాపై మైనింగ్ కొరఢా… యాంకర్ పార్ట్ :అనంతసాగరం మండలం పడమటి కంభంపాడు ఇసుక రీచ్ పై మైనింగ్ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో రెండు లారీలు, ఒక టిప్పరు స్వాధీనం చేసుకొని సోమశిల ప్రాజెక్టు పోలీసుస్టేషన్కు తరలించినట్లు మైనింగ్ ఆర్ఐ స్వామి తెలిపారు. వాయిస్ వోవర్ :ఎవరైనా అక్రమంగా ఇసుక…