అక్రమ ఇసుక రవాణాపై మైనింగ్ కొర‌ఢా

చర్యలు తప్పవని హెచ్చరించిన మైనింగ్ ఆర్ఐ స్వాతి రెండు లారీలు, ఒక టిప్పర్ సీజ్ – పోలీస్ స్టేషన్ కు తరలింపు అక్రమ ఇసుక రవాణాపై మైనింగ్ కొర‌ఢా… యాంకర్ పార్ట్ :అనంతసాగరం మండలం పడమటి కంభంపాడు ఇసుక రీచ్ పై మైనింగ్ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో రెండు లారీలు, ఒక టిప్పరు స్వాధీనం చేసుకొని సోమశిల ప్రాజెక్టు పోలీసుస్టేషన్కు తరలించినట్లు మైనింగ్ ఆర్ఐ స్వామి తెలిపారు. వాయిస్ వోవర్ :ఎవరైనా అక్రమంగా ఇసుక…

Read More

17 ఏళ్లుగా ఎన్నో విజ‌యాలు

వీఎస్‌యూ వైన్స్ ఛాన్స‌ల‌ర్ అల్లం శ్రీనివాస‌రావు న్యాక్‌లో B++ గ్రేడ్ సాధించిన కృష్ణ‌చైత‌న్య విద్యార్థులు టాప‌ర్స్ కి గోల్డ్ మెడ‌ల్స్ అంద‌చేత‌ సీపీఆర్ క‌ళ్యాణ మండ‌పంలో ఘ‌నంగా కృష్ణ‌చైత‌న్య సైన్స్ అండ్ టెక్నాల‌జీ క‌ళాశాల వార్షికోత్స‌వ వేడుక‌లు అల‌రించిన విద్యార్థుల సాంస్కృతి కార్య‌క్ర‌మాలు 17 ఏళ్లుగా ఎన్నో విజ‌యాలు… కృష్ణ చైత‌న్య క‌ళాశాల గ‌త 17 ఏళ్లుగా దిన దినాభివృద్ధి చెందుతూ…న్యాక్ లో బి ప్ల‌స్ ప్ల‌స్ గ్రేడ్ సాధించ‌డం గొప్ప విష‌య‌మ‌ని… వీఎస్‌యూ వైస్ చాన్స‌ల‌ర్…

Read More

క్రైస్తవ మతాన్ని బోధించకూడదా..?

సమాజంలో క్రైస్తవులపై పెరుగుతున్న దాడులు పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం వెనుక కుట్ర కోణం దాగి ఉంది బుచ్చిరెడ్డిపాలెంలో క్రైస్తవ,ప్రజా సంఘాల ఆవేదన క్రైస్తవ మతాన్ని భోధించకూడదా..? ఉభయ తెలుగు రాష్ట్రాలలో క్రైస్తవ ప్రబోధకుడుగా సుపరిచితుడైన పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం అత్యంత బాధాకరమని క్రైస్తవ సంఘాలు,ప్రజా సంఘాలు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి పట్ల స్థానిక అంబేద్కర్ భవనం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు శాంతియుత…

Read More

క‌లెక్ట‌ర్ వార్నింగ్‌

వైద్యులు, స్కానింగ్ కేంద్రాల నిర్వాహ‌కులు నిబంధ‌న‌లు పాటించాలి క‌లెక్ట‌రేట్‌లో పిసిపిఎన్‌డిటి అమలుపై క‌లెక్ట‌ర్ స‌మీక్ష ఐఅండ్‌పీఆర్లో క‌లెక్ట‌ర్ వార్నింగ్‌… జిల్లాలో గర్భస్త లింగ నిర్థారణ పరీక్షలు అరికట్టేందుకు డెకాయ్‌ ఆపరేషన్స్‌ ఎక్కువగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ అధికారులను ఆదేశించారు. నెల్లూరు కలెక్టరు వారి ఛాంబర్‌లో గర్భస్త పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం, సహాయక పునరుత్పత్తి సాంకేతికత చట్టం అమలుపై జిల్లా స్థాయి అడ్వయిజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ… గర్భస్త…

Read More

నేటి వార్తా మాలిక‌

ప్ర‌శాంతంగా ముగిసిన ప‌ది ప‌రీక్ష‌లు… పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల సంద‌డే సంద‌డి అరెస్టుల పేరుతో డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ మండిప‌డ్డ ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి పెన్ష‌న్లు పంపిణీ చేసిన డీఆర్‌డీఏ పీడీ నాగ‌రాజ‌కుమారి ఎర్ర‌చంద‌నం దుంగ‌ల అక్ర‌మ త‌ర‌లింపున‌కు చెక్ పెట్టిన అధికారులు అనంతసాగరంలో విషాదం ప‌ది ప్ర‌శాంతంప్ర‌శాంతంగా ముగిసిన ప‌ది ప‌రీక్ష‌లు… పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల సంద‌డే సంద‌డి… గ‌డిచిన కొన్ని రోజులుగా ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అధికారుల స‌మిష్టి కృషితో ముగిసిన…

Read More

ప‌ది ప‌రీక్ష‌లు ప్ర‌శాంతం

ఏప్రిల్ 1తో ముగిసిన ప‌ది ప‌రీక్ష‌లు ప‌రీక్షా కేంద్రాల వ‌ద్ద విద్యార్థుల సంద‌డి ప‌రీక్ష‌లు ప్ర‌శాంతంగా ముగియ‌డంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు నేటితో పదో తరగతి పరీక్షలు ముగిశాయి. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థినీ విద్యార్థులు కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేశారు. చివ‌రి రోజు ప‌రీక్ష‌ల నేఫ‌థ్యంలో పోలీసులు ప‌టిష్ట‌బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. గ‌డిచిన కొన్ని రోజులుగా ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అధికారుల స‌మిష్టి కృషితో ప్ర‌శాంతంగా ప‌రీక్ష‌లు జ‌రిగాయి.

Read More

పెన్ష‌న్లు పంపిణీ చేసిన డీఆర్‌డీఏ పీడీ

రాపూరులో స‌చివాల‌య సిబ్బందితో క‌లిసి పెన్ష‌న్లు పంపిణీ చేసిన పీడీ నాగ‌రాజ‌కుమారి పెన్ష‌న్లు పంపిణీ చేసిన డీఆర్‌డీఏ పీడీ జిల్లాలో ఎటువంటి అవినీతి అవకతవ‌క‌ల‌కు తావివ్వకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని నెల్లూరు జిల్లా డిఆర్డిఎ పిడి వి,నాగరాజకుమారి తెలిపారు. పెన్షన్ పంపిణీలో భాగంగా నెల్లూరు జిల్లా రాపూరు మేజర్ పంచాయతీ పరిధిలోని పలు కాలనీలలో సచివాలయ సిబ్బందితో కలసి స్వయంగా పెన్షన్ పంపిణీ చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో…

Read More

కాకాణి గొంతు నొక్కేందుకే.. అక్ర‌మ కేసులు

వారం క్రితం ఆయ‌న పేరును చేర్చారు బెయిల్ రాకుండా సెక్ష‌న్లు మార్చారు మా ప్ర‌భుత్వం వ‌స్తే చూస్తూ ఊరుకుంటామా..? మీడియా స‌మావేశంలో సంచ‌ల‌న కామెంట్స్ చేసిన ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డి గొంతు నొక్కేందుకే అక్ర‌మ కేసులు… కూట‌మి ప్ర‌భుత్వంపై పెరుగుతోన్న వ్య‌తిరేక‌త… అరెస్టుల పేరుతో డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ మండిప‌డ్డ ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి

Read More

ఎన్‌3 న్యూస్ నేటి వార్త‌ మాలిక

ఉమ్మ‌డి జిల్లాల్లో ఘ‌నంగా రంజాన్ సంబ‌రాలు చిరు వ్యాపారుల‌కి అండ‌గా మంత్రి నారాయ‌ణ కుటుంబం కాకాణి కోసం ఖాకీల వేట‌ – పండుగ పూట ముస్లీంసోద‌రుల నిర‌స‌న‌ ఘ‌నంగా గిరినాయుడు పుట్టిన‌రోజు వేడుక‌లు ఎన్‌3 న్యూస్ నేటి వార్త‌మాలిక

Read More

కోదండ‌రాముడి ఆశీస్సులు అంద‌రిపై ఉండాలి

నారాయ‌ణ విద్యా సంస్థ‌ల జీఎం వేమిరెడ్డి కోదండ‌రామ‌స్వామి ఆల‌య వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల ఆహ్వాన ప‌త్రిక‌ను ఆవిష్క‌రించిన వేమిరెడ్డి కోదండ‌రాముడి ఆశీస్సులు అంద‌రిపై ఉండాలి… నెల్లూరు నగరంలోని ఉస్మాన్ సాహెబ్ పేట లో వేంచేసియున్న సీతా,లక్ష్మణ, భరత ,శత్రుజ్ఞ ,ఆంజనేయ సమేత శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా నారాయ‌ణ విద్యా సంస్థ‌ల జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ వేమిరెడ్డి విజ‌య‌భాస్క‌ర్‌రెడ్డి విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆల‌య…

Read More