దగదర్తిలో ”ఉపాధి” రగడ

ఫీల్డ్ అసిస్టెంట్ తొలగింపుపై ఎంపిడిఓను నిలదీసిన మాలేపాటి సోదరులు టిడిపి నాయకుడు పమిడి రవికుమార్ చౌదరి, ఏపీవో అచ్చయ్య సూచనలతో తొలగించారని మండిపాటు పనుల కల్పనకు వైసీపీ నేతలను అడగాలా అంటూ రమణమ్మ ఆవేదన దగదర్తిలో ”ఉపాధి” రగడ.. దగదర్తి ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ పెంచలయ్య తొలగింపుపై టిడిపి రాష్ట్ర కార్యదర్శి మాలేపాటి సుబ్బానాయుడు, ఆయన సోదరుడు రవీంద్ర నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయానికి చేరుకొనిఎంపిడిఓ వెంకటేశ్వర్లు, ఏపీవో…

Read More

వీఎస్‌యూలో మెగా సాఫ్ట్‌బాల్ టోర్నీ

విక్ర‌మ సింహ‌పురి యూనివ‌ర్స‌టీలో ఏప్రిల్ 30 నుంచి మే 8వ‌ర‌కు ఆల్ ఇండియా ఇంట‌ర్ వ‌ర్సిటీ సాఫ్ట్‌బాల్ మెగా టోర్నీ టోర్నీలో పాల్గొన‌నున్న 94 ఉమెన్ జ‌ట్లు.. 97 పురుషుల జ‌ట్లు 3వేల మందికి పైగా క్రీడాకారులు..40 మంది జాతీయ‌స్థాయి న్యాయ నిర్ణేత‌లతో మెగా టోర్నీ మీడియా స‌మావేశంలో వీఎస్‌యూ రిజిస్ట‌ర్ సునీత్ వెళ్ల‌డి విక్ర‌మ సింహ‌పురి యూనివ‌ర్స‌టీలో ఏప్రిల్ 30 నుంచి మే 8వ‌ర‌కుఆల్ ఇండియా ఇంట‌ర్ వ‌ర్సిటీ సాఫ్ట్‌బాల్ మెగా టోర్నీ-టోర్నీలో పాల్గొన‌నున్న 94…

Read More

మంత్రి ఆనంతో ఎంపీ వేమిరెడ్డి కీలక భేటీ..

మే 1న ఆత్మకూరులో సీఎం పర్యటన ఏర్పాట్లపై తదితర విషయాలపై సుదీర్ఘ చర్చ మంత్రి ఆనంతో ఎంపీ వేమిరెడ్డి కీలక భేటీ… నెల్లూరు నగరంలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఎంపీ వేమిరెడ్డిని మంత్రి ఆనం సాదరంగా ఆహ్వానించారు.మే 1న ఆత్మకూరులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లు, జిల్లా అభివృద్ధికి సంబంధించి సీఎం దృష్టికి…

Read More

10 నెలల్లో 14 సార్లు ఢిల్లీకి

ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయని గొప్ప సీఎం చంద్రబాబు కార్యకర్తల కష్ట ఫలితామే నేను ఎంపీ, కావ్య ఎమ్మెల్యే అయ్యాం కావలి ఆత్మీయ సమావేశంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 10 నెలల్లో 14 సార్లు ఢిల్లీకి..

Read More

నాయకులందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలి

సీఎం చంద్రబాబు సారధ్యంలో అభివృద్ధి పథంలో రాష్ట్రం కావలి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం – ఎంపీ వేమిరెడ్డి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ బీద, ఎమ్మెల్యే కావ్య, నుడా చైర్మన్ శ్రీనివాసులురెడ్డి నాయకులందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలి కూటమి నాయకులు, కార్యకర్తలను ఎవరూ విడదీయలేరని, అది ఎవరికీ సాధ్యం కాదని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. కావలి నియోజకవర్గంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో వేమిరెడ్డితో కలిసి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, శాసనమండలి…

Read More

నేటి వార్త మాలిక‌

క‌ల్తీలేని వార్త‌లు క‌ల‌క‌లం రేపే క‌థ‌నాలు ఉగ్రవాది దాడిలో మరణించిన మధుసూదన్ రావు కుటుంబ సభ్యుల్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డిలు పరామర్శించారు. మధుసూదన్ రావు కుటుంబ సభ్యులకి వారు ప్రభుత్వం తరపున రూ. 10 లక్షల చెక్కును అందచేశారు. ప్రభుత్వం అన్నీ విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాలెం పంచాయతీలో మత్స్యకారుల సేవలో వేట నిషేధకాల భృతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో…

Read More

జాతీయ స్థాయిలో సత్తా చాటిన బుచ్చి కుర్రోడు

నీట్ ప్రవేశ పరీక్షలో 69వ ర్యాంకు సాధించిన డాక్టర్ షాహుల్ హమీద్ హమీద్ కు అభినందనలు వెల్లువ జాతీయ స్థాయిలో సత్తా చాటిన బుచ్చి కుర్రోడు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి చెందిన డాక్టర్ షేక్ షాహుల్ హమీద్ దేశవ్యాప్తంగా సూపర్ స్పెషాలిటీ ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్షలలో సత్తా చాటారు. శుక్రవారం విడుదలైన ఫలితాలలో జాతీయస్థాయిలో 69 ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా బుచ్చి వైసిపి పట్టణ అధ్యక్షుడు మాజీ వైస్ చైర్మన్ షాహుల్,…

Read More