వార్డు సమస్యలు కూడ పరిష్కరించుకోలేరా?

ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్న విషయాన్ని మరచిపోవద్దు బుచ్చిలో పర్యటించిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి వార్డు సమస్యలు కూడ పరిష్కరించుకోలేరా? ఓట్లు వేసి గెలిపించినందుకు ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చాల్సిన బాధ్యత మనందరిపై ఉందనీ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు.. ఈ మేరకు నెల్లూరు జిల్లా బుచ్చి నగర పంచాయతి పరిధిలోని ఐదు, ఆరు,ఏడు వార్డులో ఆమె పర్యటించారు..ఈ సందర్భంగా స్ధానికులు రోడ్లు, డ్రెయినేజీలు, గుడపల్లి కాలువ పారిశుధ్యం తదితర సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.. దీనిపై ఎమ్మెల్యే…

Read More

పేద వారి అభ్యున్నతికి తపించాడు

కావలి పట్టణంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే, ఆర్డీవో, టీడీపీ నేతలు, ఎంఆర్పీఎస్ నాయకులు బాబు జగజ్జీవన్ రామ్ స్థూపం భవనం నిర్మాణానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హామీ పేద వారి అభ్యున్నతికి తపించాడు కావలి పట్టణంలో కేంద్ర మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా ముసునూరులోని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తన కార్యాలయం వద్ద జగ్జీవన్ రామ్ చిత్ర…

Read More

పగిలిన లారీ టైర్

కోడిగుడ్ల లారీని వెనుక వైపు నుంచి ఢీకొట్టిన మరో లారీ కోవూరులో ఘటన పగిలిన లారీ టైర్… కోడిగుడ్ల లోడుతో వెళుతున్న లారీ టైర్ ఒక్క సారిగా పగిలిపోయింది. దీంతో రహదారిపై ఆగి ఉన్న కోడిగుడ్ల లారీని…వెనుక వైపు నుంచి మరో లారీ ఢీకొట్టింది. ఈ సంఘటన నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు జాతీయ రహదారి శివాలయం వద్ద చోటు చేసుకుంది. ప్రమాదంలో రెండు లారీ డ్రైవర్లకు, క్లీనర్ కు గాయాలు కాగా…లారీలో ఉన్న కోడిగుడ్లు…

Read More

నేటి వార్త‌లు

రాష్ట్ర మంత్రి పార్ధసారధి నెల్లూరులో సుడిగాలి పర్యటన చిల్లకూరులోని డానియల్ చిల్డ్రన్స్ హోమ్ లో ఫుడ్ పాయిజన్ అస్వస్థత గురైన విద్యార్థులు రాజ‌కీయ క‌క్ష‌లు, అక్రమ కేసుల‌తో కొత్త సంస్కృతికి తెర లేపిన కూటమి ప్రభుత్వం ఈ ఆర్ధిక సంవత్సరంలో ఉపాధి పథకంలో కోటి పది లక్షల పని దినాల కల్పనే లక్ష్యం 9 ఏళ్ల తర్వాత అట్టహాసంగా ప్రారంభమైన హజరత్ అమిర్ షావల్లి 74వ ఉరుసు నెల్లూరులో మంత్రి పార్ధసారధి సుడిగాలి పర్యటన జరిపారు. అల్లీపురంలోని…

Read More

బెంగుళూరులో నారాయ‌ణ బృందం

రియ‌ల్ ఎస్టేష‌న్ అసోసియేష‌న్‌లు, రిల‌య‌ర్ట‌ర్స్ తో నారాయ‌ణ స‌మీక్ష బెంగుళూరులో నారాయ‌ణ బృందం… రాష్ట్ర పుర‌పాల‌క శాఖామంత్రి పొంగూరు నారాయ‌ణ బృందం…బెంగుళూరులో ప‌ర్య‌టించింది.బెంగ‌ళూరులో ఉన్న ప్ర‌ముఖ రియ‌ల్ ఎస్టేట్ అసోసియేష‌న్ లు,రియ‌ల్ట‌ర్స్ తో ఆయ‌న స‌మావేశ‌మ‌య్యారు. రియ‌ల్ ఎస్టేట్ డెవ‌ల‌ప్ మెంట్ కోసం తీసుకున్న మోడ‌ల్స్ ను మంత్రి బృందం క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించింది. అమ‌రావ‌తిలోనూ ప్ర‌యివేట్ సంస్థ‌ల ద్వారా రియ‌ల్ ఎస్టేట్ అభివృద్ది చేసే ఆలోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉంద‌ని మంత్రి నారాయ‌ణ తెలిపారు. మంత్రి నారాయ‌ణ‌లో…

Read More

రూ.275కోట్లు కూలీల‌కు చెల్లించాం

తిరుప‌తి జిల్లాలో కోటి 10 లక్షల ఉపాధి పని దినాలు 33 మండ‌లాల్లో సామాజిక త‌నికీలు చిట్ట‌మూరులో గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కంపై సామాజిక త‌నిఖీలు ద్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్ వెళ్ల‌డి రూ.275కోట్లు కూలీల‌కు చెల్లించాం..! -తిరుప‌తి జిల్లాలో కోటి 10 లక్షల ఉపాధి పని దినాలు-33 మండ‌లాల్లో సామాజిక త‌నికీలు-చిట్ట‌మూరులో గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కంపై సామాజిక త‌నిఖీలు-ద్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్ వెళ్ల‌డి తిరుపతి జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద…

Read More

ఆక్ర‌మ‌ణ‌దారుల‌కి కావ‌లి ఆర్డీవో హెచ్చ‌రిక‌

కాటేప‌ల్లిలో చెరువుల‌ను ప‌రిశీలించిన ఆర్డీవో వంశీకృష్ణ ఆక్ర‌మ‌ణ‌దారుల‌కి కావ‌లి ఆర్డీవో హెచ్చ‌రిక‌ ఇటీవల కాలంలో చెరువుల అన్యాక్రాంత మవుతున్నాయని వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు పీజీఆర్ఎస్ కింద ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. క‌లెక్ట‌ర్ ఆదేశాల మేర‌కు.. కావ‌లి ఆర్డీవో వంశీకృష్ణ కాటేప‌ల్లి గ్రామానికి విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న స్థానిక రెవెన్యూ అధికారులు, సిబ్బందితో క‌లిసి ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురైన చెరువుల‌ను ప‌రిశీలించారు. అక్కడ పరిస్థితులను రెవెన్యూ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇరిగేష‌న్‌,…

Read More

నెల్లూరులో హుందా రాజ‌కీయాల్లేవ్‌

కూట‌మి ప్ర‌భుత్వం రాజ‌కీయ క‌క్ష‌ల‌కు పాల్ప‌డుతోంది కేసుల‌తో కొత్త సంస్కృతికి తెర‌లేపింది కాకాణి గోవ‌ర్థ‌న్‌రెడ్డిపై అక్ర‌మంగా కేసులు మీడియా స‌మావేశంలో వైసీపీ ఎమ్మెల్సీ మేరిగ ముర‌ళీధ‌ర్‌ నెల్లూరులో హుందా రాజ‌కీయాల్లేవ్‌-కూట‌మి ప్ర‌భుత్వం రాజ‌కీయ క‌క్ష‌ల‌కు పాల్ప‌డుతోంది-కేసుల‌తో కొత్త సంస్కృతికి తెర‌లేపింది-కాకాణి గోవ‌ర్థ‌న్‌రెడ్డిపై అక్ర‌మంగా కేసులు మీడియా స‌మావేశంలో వైసీపీ ఎమ్మెల్సీ మేరిగ ముర‌ళీధ‌ర్‌ నెల్లూరు రాజ‌కీయాలు హుందాత‌నంగా.. ప్ర‌శాంతంగా ఉండేవ‌ని.. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక‌.. రాజ‌కీయ క‌క్ష‌లు, కేసుల‌తో కొత్త సంస్కృతికి తెర‌లేపారంటూ.. ఎమ్మెల్సీ మేరిగ ముర‌ళీధ‌ర్…

Read More

ఇఫ్కో సీఈవోతో నెల్లూరు ఎంపీ భేటీ

ఇఫ్కో సెజ్‌ అభివృద్ధిపై మరోసారి చ‌ర్చ ఇఫ్కో పరిధిలో పరిశ్రమలు తీసుకువచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన సీఈవో శంక‌ర్ అవ‌స్థి ఇఫ్కో సీఈవోతో నెల్లూరు ఎంపీ భేటీ… జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి.. ఇఫ్కో కిసాన్‌ సెజ్‌ అభివృద్ధిపై మరోసారి ఇఫ్కో సీఈవో డా.ఉదయ్‌ శంకర్‌ అవస్థితో భేటీ అయ్యారు. ఈ మేరకు ఢిల్లీలోని ఆయన కార్యాలయానికి వెళ్లిన ఎంపీ వేమిరెడ్డిని.. ఉదయ్‌ శంకర్‌ అవస్థి శాలువాతో సత్కరించారు. అనంతరం…

Read More

ఊరంతా.. ఉరుసు మ‌హోత్స‌వం

నాయుడుపేట‌లో ఘ‌నంగా హ‌జ‌రత్ అమిర్‌షావ‌ల్లి 72వ ఉరుసు మ‌హోత్స‌వం ఊరేగింపుగా ద‌ర్గాకు గంధం తిరుపతి జిల్లా నాయుడుపేటలో హజరత్ అమిర్ షావల్లి 74వ ఉరుసు మహోత్సవం అటహాసంగా ప్రారంభమైంది. తొలిత దర్గ నుంచి పఖీర్ ల డప్పుల, బ్యాండ్ బాజాలతో దర్గా నుంచి గాంధీ పార్క్ వద్ద ఉన్న మహాత్ముని విగ్రహానికి పూలమాల సమర్పించారు. అనంతరం దోర్నాదుల చెంచుకుష్టయ్య ఇంటి వద్ద నుంచి సపరం మీద గంధాన్ని గ్రామ మంతా ఊరేగింపుగా దర్గకు తీసుకువచ్చారు. అనంతరం పఖీర్ల…

Read More