నేటి వార్తా మాలిక‌

మహిళలందరూ స్వశక్తితో గౌరవంగా జీవించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం జన నేతకు రూరల్లో బ్రహ్మరథం పడుతోన్న ప్రజలు అధికారులకు, ప్రజాప్రతినిధులు పట్టించుకోని కాలనీ సమస్యలతో అల్లాడుతోన్న కాలనీవాసులు 33 మందికి ప్రాణదానం చేసిన మధుసూదన్ రెడ్డి కట్టుబట్టలతో మిగిలిన బాధితులు సంగంలోని వెలుగు కార్యాలయంలో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణా కేంద్రాన్ని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రారంభించారు. మహిళలందరూ స్వయం ఉపాధి పొందాలని, స్వశక్తితో గౌరవంగా జీవించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత టైలరింగ్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు…

Read More

వాకాడు ఆర్టీసీ డిపోని తనిఖీ చేసిన రీజనల్ మేనేజర్

ఈహెచ్ ఎస్, ఈపీవోఎస్ ఫించన్లపై కార్మికులకు అవగాహన వాకాడు ఆర్టీసీ డిపోని తనిఖీ చేసిన రీజనల్ మేనేజర్ తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలో ఆర్టీసీ డిపోను రీజనల్ మేనేజర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆర్టీసీ కార్మికులతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసి ఈ హెచ్ ఎస్, ఈపీఓఎస్ పింఛన్ పై కార్మికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన N3 న్యూస్ తో మాట్లాడుతూ… ఆర్టీసీ కార్మికులు హెల్త్ ఇన్సూరెన్స్, రిటైర్డ్ పెన్షన్ పై…

Read More

మీ అంతు చూస్తాం…మీ గుండెల్లో నిద్రపోతాం

ఏ ఒక్కరిని వదిలి పెట్టం… ప్రతీ ఒక్కరిని అరెస్ట్ చేస్తాం మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి మీ అంతు చూస్తాం…మీ గుండెల్లో నిద్రపోతాంఏ ఒక్కరిని వదిలి పెట్టం…ప్రతీ ఒక్కరిని అరెస్ట్ చేస్తాం

Read More

ల‌క్ష‌ల్లో ఒకే ఒక్క‌రు… ఇప్ప‌గుంట మ‌ధుసూద‌న్‌రెడ్డి

అరుదైన బొంబే ఫెనో టైప్ ర‌క్త‌దానంతో 33 మందికి ప్రాణం అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో నోవా బ్ల‌డ్ బ్యాంక్‌లో ర‌క్త‌దానం చేసిన మ‌ధుసూద‌న్‌రెడ్డి ర‌క్త‌దాత ఇప్ప‌గుంట సేవ‌ల‌ను కొనియాడిన డాక్ట‌ర్ మోపూరు భాస్క‌ర్‌నాయుడు ల‌క్ష‌ల్లో ఒక‌రు… ఇప్ప‌గుంట మ‌ధుసూద‌న్‌రెడ్డి అరుదైన బొంబే ఫెనో టైప్ బ్ల‌డ్ క‌లిగిన ల‌క్ష‌ల్లో ఒక‌రు ఇప్ప‌గుంట మ‌ధుసూద‌న్‌రెడ్డి అని, అత‌ను ఇప్ప‌టివ‌ర‌కు 33 మందికి ప్రాణ‌దానం చేయ‌డం గొప్ప విష‌య‌మ‌ని నోవా బ్ల‌డ్ బ్యాంక్ అడ్మినిస్ట్రేట‌ర్ డాక్ట‌ర్ మోపూరు భాస్క‌ర్‌నాయుడు కొనియాడారు. నెల్లూరులోని…

Read More

ఉచితంగా 90 రోజులు టైలరింగ్ శిక్షణ

అర్హత గల ప్రతీ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ అందచేస్తాం మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంగం వెలుగు కార్యాలయంలో టైలరింగ్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఉచితంగా 90 రోజులు టైలరింగ్ శిక్షణ… నెల్లూరు జిల్లా సంగం వెలుగు కార్యాలయంలో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు .ముందుగా అధికారులు,ప్రజా ప్రతినిధులు మంత్రికి ఘన స్వాగతం…

Read More

సర్వం కోల్పోయాం – మిగిలిన కట్టుబట్టలు

సీతారామపురంలో షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం రూ. లక్షల ఆస్తి నష్టం సర్వం కోల్పోయాం… విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా సీతారామపురం మండల కేంద్రంలోని స్ధానిక రాజుగారి కాలనీ సమీపంలో ఇల్లు పూర్తిగా దగ్ధమై రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. షార్ట్‌ సర్క్యూట్‌తో సోమవారం రాత్రి 12 గంటల సమయంలో ఇంట్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించి ఇల్లు మొత్తం చుట్టుముట్టాయి. క్షణాల వ్యవధిలో ఇల్లు మొత్తం దగ్ధమైంది. ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్, టీవీ, నిత్యావసర వస్తువులు,…

Read More

గిరిధర్‌రెడ్డి రెడ్డి టార్గెట్‌లు అవే

హ్యాట్రిక్ విజ‌యం ఇచ్చిన ప్ర‌జ‌ల రుణం తీర్చుకుంటాం గతంలో అధికారాన్ని వదులుకున్న చరిత్ర ఆ సోదరులది విజ‌య‌వంతంగా గ‌డ‌ప గ‌డ‌ప‌కు కోటంరెడ్డి గిరిధ‌ర్‌రెడ్డి 50 రోజుల పాద‌యాత్ర‌ ప్ర‌జాసంక్షేమ‌మే ల‌క్ష్య‌మంటున్న కోటంరెడ్డి గిరిధ‌ర్‌రెడ్డితో ఎన్‌3 ప్ర‌తినిధి విజ‌య‌కృష్ణ ఫేస్ టూ ఫేస్‌ గిరిధర్ రెడ్డి టార్గెట్ లు అవే…. కోటంరెడ్డి కి హ్యాట్రిక్ విజయం అందించిన రూరల్ ప్రజల సమస్యల పరిష్కరించడమే ఆయన లక్ష్యం. అభివృద్ధి కి సహకరించడం లేదని గతంలో అధికారాన్ని వదులుకున్న చరిత్ర ఆ…

Read More

నేటి వార్తా మాలిక‌

ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వైభవంగా శ్రీరామనవమి వేడుకలు శ్రీరామనవమి వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యులు నెల్లూరులో ఘనంగా బీజేపీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శబరి శ్రీరామ క్షేత్రంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి దంపతులు కోవూరులో శ్రీరామనవమి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి సమస్యలకు అడ్డాగా చెన్నూరు పట్టించుకోని అధికారులు కళ్యాణోత్సవంలో వెంకయ్య కసుమూరు గ్రామంలో శ్రీరామనవమి వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు. సీతారాముల కళ్యాణోత్సవాన్ని తిలకించిన ప్రత్యేక…

Read More

కొడవలూరులో క్రైస్తవులు నిరసన ర్యాలీ

నార్త్ రాజుపాళెం సెంటర్లో మానవహారం కొడవలూరులో క్రైస్తవులు నిరసన ర్యాలీ… నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అకాల మృతికి నిరసనగా సెంటినరీ బాప్టిస్ట్ సంగం ఆధ్వర్యంలో క్రైస్తవ సోదరులు ర్యాలీ నిర్వహించి, నార్త్ రాజుపాలెం సెంటర్ లో మానవహారం చేపట్టారు. క్రైస్తవ సోదరులు క్రైత్సవులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నాం అంటూ , పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై అధికారులు స్పష్టత ఇవ్వాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ సాల్మన్…

Read More