
నేటి వార్తా మాలిక
మహిళలందరూ స్వశక్తితో గౌరవంగా జీవించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం జన నేతకు రూరల్లో బ్రహ్మరథం పడుతోన్న ప్రజలు అధికారులకు, ప్రజాప్రతినిధులు పట్టించుకోని కాలనీ సమస్యలతో అల్లాడుతోన్న కాలనీవాసులు 33 మందికి ప్రాణదానం చేసిన మధుసూదన్ రెడ్డి కట్టుబట్టలతో మిగిలిన బాధితులు సంగంలోని వెలుగు కార్యాలయంలో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణా కేంద్రాన్ని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రారంభించారు. మహిళలందరూ స్వయం ఉపాధి పొందాలని, స్వశక్తితో గౌరవంగా జీవించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత టైలరింగ్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు…