గొలుసు దొంగలు అరెస్ట్‌

అదుపులోకి తీసుకున్న ఆత్మ‌కూరు పోలీసులు వేసవిలో త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచించిన సీఐ గంగాధ‌ర్‌ గొలుసు దొంగలు అరెస్ట్‌ ఒంటరి మహిళలే లక్ష్యంగా చేసుకొని వారి మెడలోని బంగారు గొలుసులు చోరీ చేసే దొంగలను ఆత్మకూరు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి ఓ బంగారు చైను రికవరీ చేసినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగాధర్ తెలిపారు. కోవూరు పట్టణం స్టవ్ బీడీ కాలనీకి చెందిన పటాన్ కాసిం,దేవరకొండ శివ అనే ఇద్దరు వ్యక్తులు గత సంవత్సరం…

Read More

వ‌డ్డీతో స‌హా ప‌రిహారం అందిస్తాం

నడికుడి కాళహస్తి రైల్వే లైన్ కు రైతులు సహకరించాలి భూసేక‌ర‌ణ రైతులతో గ్రామ స‌భ నిర్వ‌హించిన నెల్లూరు ఆర్డీవో అనూష వ‌డ్డీతో స‌హా ప‌రిహారం అందిస్తాంనడికుడి కాళహస్తి రైల్వే లైన్ కు రైతులు సహకరించాలిభూసేక‌ర‌ణ రైతులతో గ్రామ స‌భ నిర్వ‌హించిన నెల్లూరు ఆర్డీవో అనూష నెల్లూరు జిల్లా రాపూరు మండలం తాసిల్దార్ కార్యాలయంలో.. నెల్లూరు ఆర్డీవో అనూష ఆధ్వర్యంలో నడికుడి కాళహస్తి రైల్వే లైన్ కు సంబంధించి.. రాపూరు మండలంలో భూములు ఇచ్చిన 8 గ్రామాల రైతులతో…

Read More

పెంచిన గ్యాస్ ధ‌ర‌లు త‌గ్గించాలి

ఉద‌య‌గిరి త‌హ‌సీల్దార్ కార్యాల‌యం ఎదుట నిర‌స‌న‌ కూట‌మి ప్ర‌భుత్వం మాట త‌ప్పింద‌న్న సీపీఎం నేత కాకు వెంక‌ట‌య్య‌ పెంచిన గ్యాస్ ధ‌ర‌లు త‌గ్గించాలి నెల్లూరు జిల్లా ఉదయగిరి తహ‌సిల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ సభ్యులు, నాయకుడు కాకు వెంకటయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం ప్రజలపై ఇప్పుడు లేని విధంగా ఒకేసారి 50 రూపాయలు గ్యాస్ ధర పెంచడం అన్యాయమన్నారు. ఇప్పటికే పెరిగిన విద్యుత్ చార్జీలు అనుగుణంగా ప్రజలు…

Read More

కృష్ణపట్నంలో రీ సర్వే

సర్వే సమయంలో యజమానులు అందుబాటులో ఉండాలి రీ సర్వే ద్వారా రెవెన్యూ సమస్యలు పరిష్కరించుకోవాలి కృష్ణపట్నం వాసులకు సూచించిన తహశీల్దార్ స్వప్న కృష్ణపట్నంలో రీ సర్వే గ్రామంలో రీసర్వే జరిగే సమయాల్లో సంబంధింత యజమానులు అందుబాటులో ఉంటే రెవెన్యూ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని తహశీల్దార్ స్వప్న పేర్కొన్నారు. రెండవ షెడ్యూల్ లో కృష్ణపట్నం రెవెన్యూ లో త్వరలో రీ సర్వే చేసేందుకు ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో …. సర్వే పై గ్రామస్థులకు అవగాహన కల్పించేందుకు…

Read More

అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప‌ర్కిన్స‌న్స్ వ్యాధి

అవ‌గాహ‌న‌, చైత‌న్యం, వైద్యం ఎంతో ముఖ్యం నెల్లూరు అపోలో ఆసుప‌త్రిలో మెరుగైన వైద్యం అందుబాటులో అపోలో వైద్యులు డాక్ట‌ర్ బిందు మీన‌న్‌, డాక్ట‌ర్ ర‌ష్మీ, ముత్త‌రాజు శివ‌శంక‌ర్‌ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప‌ర్కిన్స‌న్స్ వ్యాధి-అవ‌గాహ‌న‌, చైత‌న్యం, వైద్యం ఎంతో ముఖ్యం-నెల్లూరు అపోలో ఆసుప‌త్రిలో మెరుగైన వైద్యం అందుబాటులో -అపోలో వైద్యులు డాక్ట‌ర్ బిందు మీన‌న్‌, డాక్ట‌ర్ ర‌ష్మీ, ముత్త‌రాజు శివ‌శంక‌ర్‌ ప్ర‌పంచ పార్కిన్స‌న్స్ వ్యాధి దినోత్స‌వం సంద‌ర్భంగా.. నెల్లూరు అపోలో శుక్ర‌వారం ఆసుపత్రి డైరెక్టర్.. మెడికల్…

Read More

మా దేవుడికి ఇచ్చిన గిఫ్ట్ వ‌క్ఫ్ ఆస్తులు

వాటి జోలికి వ‌స్తే.. ఊరుకోం వ‌క్ఫ్‌బోర్డు స‌వ‌ర‌ణ బిల్లును వ్య‌తిరేకిస్తూ.. కోవూరులో నిర‌స‌న మ‌తాల‌వారీగా చిచ్చుబెడుతున్న మోదీ ప్ర‌భుత్వం మా దేవుడికి ఇచ్చిన గిఫ్ట్ వ‌క్ఫ్ ఆస్తులువాటి జోలికి వ‌స్తే.. ఊరుకోంవ‌క్ఫ్‌బోర్డు స‌వ‌ర‌ణ బిల్లును వ్య‌తిరేకిస్తూ.. కోవూరులో నిర‌స‌నమ‌తాల‌వారీగా చిచ్చుబెడుతున్న మోదీ ప్ర‌భుత్వం వ‌క్ఫ్‌బోర్డ్ స‌వ‌ర‌ణ బిల్లుకు వ్య‌తిరేకంగా.. కోవూరు మండల పరిధిలోని సాలుచింతల ప్రాంతంలోని మక్కా మజీద్ వ‌ద్ద మజీద్ ప్రెసిడెంట్ మన్సూర్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. అనంతరం మక్కా…

Read More

మా.. నిరుద్యోగుల‌కు ఉద్యోగాలివ్వాల్సిందే!

స్థానికుల భూములు తీసుకుని.. స్థానికుల‌కు అవ‌కాశాలివ్వ‌రా..? జిందాల్ ప‌వ‌ర్ ప్లాంట్‌వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగిన గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌ మా.. నిరుద్యోగుల‌కు ఉద్యోగాలివ్వాల్సిందే..!-స్థానికుల భూములు తీసుకుని.. స్థానికుల‌కు అవ‌కాశాలివ్వ‌రా..?-జిందాల్ ప‌వ‌ర్ ప్లాంట్‌వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగిన గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌ ప‌ర‌శ్ర‌మ‌ల‌కు వ్య‌తిరేకం కాదు.. వారి విధానాల‌కే తాము వ్య‌తిరేకం అంటూ.. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ మండిప‌డ్డారు. ఈమేర‌కు ఆయ‌న గూడూరు నియోజ‌క‌వ‌ర్గంలోని.. చిల్లకూరు మండలం తమ్మినపట్నం లో జిందాల్ పవర్ ప్లాంట్ ఎదుట స్థానిక…

Read More

జగన్ కుటుంబంపై అసభ్యకర వ్యాఖ్యలపై మండిపాటు

సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ లో వైసీపీ నేతల ఫిర్యాదు జగన్ కుటుంబంపై అసభ్యకర వ్యాఖ్యలపై మండిపాటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా కొందరు చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో వైసీపీ నాయకుడు జెట్టి వేణు యాదవ్, పార్టీ ఇన్చార్జ్ కిలివేటి సంజీవయ్య ఆదేశాల మేరకు ఎస్సై బ్రహ్మనాయుడుకు ఫిర్యాదు…

Read More

గిరన్న త్వరగా కోలుకోవాలి..

టీడీపీ నేత మేఘనాథ్ సింగ్ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం ఎదుట 108 టెంకాయలు కొట్టి, ప్రత్యేక పూజలు గిరన్న త్వరగా కోలుకోవాలి… టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆరోగ్యం కుదుటపడి ఆయన తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ…పార్టీ నాయకులు బెజవాడ మేఘనాథ్ సింగ్ ఆధ్వర్యంలో…శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ముందు 108 టెంకాయలు కొట్టి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేఘనాథ్ సింగ్ మాట్లాడుతూ… ప్రజా సంక్షేమం కోసం ఆయన చేపట్టిన గడపగడపకు…

Read More

16 నెలలు జైలు…11 ఏళ్లు బెయిల్

జగన్ బెయిల్ ని వెంటనే రద్దు చేయాలి నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి 16 నెలలు జైలు…11 ఏళ్లు బెయిల్ రాష్టంలో అల్లర్లు సృష్టించాలనే ఉద్దేశ్యంతోనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని… నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి జనాల్లో తిరిగితే.. విద్వేషాలు రెచ్చగొట్టే ప్రమాదముందని వెంటనే ఆయన బెయిల్ రద్దు చెయ్యాలని కోటంరెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 16…

Read More