పది ఎకరాల గడ్డివాము దగ్ధం

రూ. 30వేల నష్టం బోరున విలపిస్తోన్న రైతు పెసల శంకరయ్య విడవలూరులో ఘటన పది ఎకరాల గడ్డివాము దగ్ధం… నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దంపూరు గ్రామంలో పెసల శంకరయ్య అనే రైతుకి చెందిన పది ఎకరాల గడ్డివాము అగ్నికి దగ్ధమైంది. గమనించిన బాధిత రైతు, స్థానికులు మంటలను అదుపు చేశారు. అప్పటికే గడ్డివాము దగ్ధమైపోయిందని శంకరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఉదయం గడ్డివాము వేస్తే…ఏం జరిగిందో తెలియదని మధ్యాహ్నం…

Read More

ఎన్‌3 న్యూస్ బుల్లెట్స్‌

సంక్షిప్త వార్త మాలిక‌ ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆరోపించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో కూటమి పాలనపై ఆయన ఫైర్ అయ్యారు. కలువాయిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. స్వామి, అమ్మవార్ల గ్రామోత్సవం కన్నుల పండువగా సాగింది. ఇంటర్ ఫలితాల్లో పొదలకూరులోని ఓ ప్రైవేట్ కళాశాలకి చెందిన ప్రహ్లాద్ కుమార్ 988 మార్కులు సాధించి సత్తా చాటాడని కళాశాల యాజమాన్యం పేర్కొంది. కళాశాల…

Read More

కావలి పట్టణంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

అంబేద్కర్ విగ్రహాలకు, చిత్ర పటాలకు ఘన నివాళులు అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని వక్తల పిలుపులు ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు కావలి పట్టణంలో అంబేద్కర్ 134 జయంతిని రాజకీయ పార్టీల నేతలు, దళిత సంఘాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా జరుపుకున్నారు. ట్రంక్ రోడ్డులోని బ్రిడ్జి సెంటరులో, తుమ్మలపెంట బస్టాండ్ లోని పార్కులో, ముసునూరులో, ఇందిరా నగర్ లోని అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. బీజేపీ , కాంగ్రెస్, ఎం.అర్.పి.ఎస్ , మాల ఉద్యోగ…

Read More

డంపింగ్ యార్డ్‌లో మళ్లీ మంటలు

భ‌యాందోళ‌న‌లో సూళ్లూరుపేట ప్రజలు విప‌రీత‌మైన కాలుష్య కోరల్లో సూళ్లూరుపేట డంపింగ్ యార్డ్‌లో మళ్లీ మంటలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ లో సోమ‌వారం మళ్లీ మంటలు చెలరేగాయి. దీంతో సూళ్లూరుపేట ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ వారంలో ఇది రెండోసారి జరగడం గమనార్హం. జాతీయ రహదారికి అనుకుని ఉండటంతో దట్టమైన పొగ వాహనదారులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తోంది. డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు పొగ, దుర్వాసన వల్ల ఆరోగ్య…

Read More

ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం

కాకాణిపై అక్రమ కేసులు బనాయించడం దారుణం కూటమి పాలనపై తిరుపతి ఎంపీ గురుమూర్తి ధ్వజం ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం… నెల్లూరు జిల్లా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కూటమి పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు, తిరుపతి జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ,మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పై నమోదైన కేసుల గురించి కీలక విషయాలు మాట్లాడారు…..

Read More

బ‌డుగు బ‌ల‌హీన‌వ‌ర్గాల ఆశాజ్యోతి అంబేడ్క‌ర్‌

బ‌డుగు బ‌ల‌హీన‌వ‌ర్గాల ఆశాజ్యోతి అంబేడ్క‌ర్‌ కృష్ణారెడ్డిపాలెంలో అంబేడ్క‌ర్ విగ్ర‌హం ఆవిష్క‌రించిన సీఐ వెంక‌ట‌నారాయ‌ణ‌ విగ్ర‌హ ఏర్పాటుకు స‌హ‌క‌రించిన తెలంగాణ ప్రాంతానికి చెందిన అనుపమ పరమేశన్ బ‌డుగు బ‌ల‌హీన‌వ‌ర్గాల ఆశాజ్యోతి అంబేడ్క‌ర్‌ నెల్లూరు జిల్లా కలిగిరి మండలం కృష్ణారెడ్డి పాలెంలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. గడ్డం రంజాన్ తెలంగాణ ప్రాంతానికి చెందిన అనుపమ పరమేశన్ ను నూతన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు సాయం కోరగా తక్షణమే విగ్రహ ఏర్పాటుకు…

Read More

ఇంట‌ర్‌లో స‌త్తా చాటిన ప్ర‌హ్లాద్‌కుమార్‌

ఇంట‌ర్‌లో స‌త్తా చాటిన ప్ర‌హ్లాద్‌కుమార్‌ 1000 గాను 988 మార్కులతో పొద‌ల‌కూరు మండ‌ల ప్ర‌ధ‌మ ర్యాంక్‌ ప్ర‌హ్లాద్‌ను అభినందించిన అధ్యాప‌కులు, వ‌క్త‌లు ఇంట‌ర్‌లో స‌త్తా చాటిన ప్ర‌హ్లాద్‌కుమార్‌ ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష ఫ‌లితాల్లో నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని కళాశాలకు చెందిన జి ప్రహ్లాద్ కుమార్ అనే విద్యార్థి మండల స్థాయిలో ప్రధమ ర్యాంకు సాధించాడు. 1000 గాను 988 మార్కులు సాధించి తన సత్తా చాటుకున్నాడు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం సోమ‌వారం…

Read More

గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా

ఎంపీపీ చింతారెడ్డి పద్మావతి సీతారామపురంలో రూ. 35 లక్షలతో సీసీ రోడ్లు, అరుగుల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎంపీపీ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా గ్రామాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎంపిపి చింతంరెడ్డి పద్మావతి అన్నారు. సీతారామపురం మండల పరిధిలోని పలు గ్రామాల్లో 35లక్షలతో సీసీ రోడ్లు,రచ్చబండ అరుగుల నిర్మాణ పనులకు ఎంపీపీ చింతంరెడ్డి పద్మావతి భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా ఎంపిపీ మాట్లాడుతూ… మండలంలోని 14 పంచాయతీల పరిధిలో జనరల్ ఫండ్ నిధులు 2.20…

Read More

ఈదురు గాలులు బీభత్సం..

కావలి డివిజన్ లో ఒక్కసారిగా మారిన వాతావరణం కారు మబ్బులు అలుముకొని, ఆ వెంటనే వీచిన బలమైన ఈదురు గాలులు వాకర్స్ ను, తిరిగే పాదచారులు చుట్టుముట్టిన దుమ్ముధూళీ. బెంబేలెత్తిన జనం ఈదురు గాలులు బీభత్సం.. కావలి పట్టణంతోపాటు డివిజన్ లోని అన్నీ మండలాల్లో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులు జనాన్ని బెంబేలెత్తించాయి. ఆరు గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి కారుమబ్బులు అలుముకున్నాయి. ఆ వెంటనే బలమైన ఈదురుగాలులు వీచాయి. ఆదివారం కావడంతో మైదానంలో ఆడుకునే…

Read More

నేటి వార్తా మాలిక‌

నెల్లూరురూర‌ల్‌ను రోల్‌మోడ‌ల్‌గా తీర్చిదిద్డ‌డ‌మే ల‌క్ష్యమ‌న్న ఎమ్మెల్యే శ్రీ‌ధ‌ర్‌రెడ్డి బాలాజీ నగర్‌లో క‌న్నుల‌పండువ‌గా కొన‌సాగిన‌ రాములోరి రథోత్సవం ప్రజాసేవే జనసేన పార్టీ ప్ర‌ధాన ల‌క్ష్యం ప్రశాంతంగా గురుకుల పాఠ‌శాల‌ల‌ ప్రవేశ పరీక్షలు సూళ్లూరుపేట‌లో అర్ధరాత్రి గ‌స్తీ నిర్వ‌హించిన పోలీసులు అపోహ‌లు వీడితేనే సంపూర్ణ ఆరోగ్యం క్యాన్స‌ర్‌పై అవ‌గాహ‌న స‌ద‌స్సు నెల్లూరురూర‌ల్‌ను రోడ్‌మోడ‌ల్‌గా తీర్చిదిద్ద‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి తెలిపారు. నెల్లూరు వేదాయ‌పాలెం వ‌ద్ద గాంధీన‌గ‌ర్ రోడ్డుకు సంబంధించిన ప‌నుల‌ను ఆయ‌న టీడీపీ శ్రేణుల‌తో క‌లిసి ప‌రిశీలించారు….

Read More