
పది ఎకరాల గడ్డివాము దగ్ధం
రూ. 30వేల నష్టం బోరున విలపిస్తోన్న రైతు పెసల శంకరయ్య విడవలూరులో ఘటన పది ఎకరాల గడ్డివాము దగ్ధం… నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దంపూరు గ్రామంలో పెసల శంకరయ్య అనే రైతుకి చెందిన పది ఎకరాల గడ్డివాము అగ్నికి దగ్ధమైంది. గమనించిన బాధిత రైతు, స్థానికులు మంటలను అదుపు చేశారు. అప్పటికే గడ్డివాము దగ్ధమైపోయిందని శంకరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఉదయం గడ్డివాము వేస్తే…ఏం జరిగిందో తెలియదని మధ్యాహ్నం…