ప్రధాని చేతుల మీదుగా అమరావతి పున: ప్రారంభం

మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తాం మంత్రి నారాయణ అమరావతిలో ప్రధాని ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించిన మంత్రి నారాయణ ప్రధాని చేతుల మీదుగా అమరావతి పున: ప్రారంభం మే 2 న సాయంత్రం 3.25 కి ప్రధాని అమరావతి విచ్చేస్తున్నారని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా అమరావతిలోని ప్రధాని ఏర్పాట్లను అధికారులతో కలిసి సందర్శించారు. అలాగే సభా వేదిక,పార్కింగ్ ప్రాంతాలు,వేదిక వద్దకు చేరుకునే మార్గాలు ఆయన పరిశీలించారు. ప్రధాని పర్యటనకు సంబంధించి…

Read More

తల్లికి చిత్రహింసలు

మానవత్వం మంట కలిసి పోతున్న వైనం ఆస్తికోసం కన్నతల్లిని చితక బాదుతున్న క్రూరమైన మృగం తల్లి తలని పట్టుకొని గోడకేసి బాది నువ్వు చావు అంటున్న ప్రబుద్ధుడు ఆయన ఓ పార్టీ ప్రతినిధి అంటూ గొప్పలు చెప్పుకుంటూ కన్నతల్లి విషయంలో కసాయి కొడుకు. తల్లికి చిత్రహింసలు.. అమ్మ అని రెండు అక్షరాలు మన మరణం వరకు శాశ్వతంగా గుర్తు ఉండిపోవాలి. అమ్మ అనే పిలుపులో ఉండే తియ్యదనం అమ్మ అంటేనే దైవంతో సమానం అమ్మ మనలను 9…

Read More

ఎన్3న్యూస్ బుల్లెట్స్‌

సంక్షిప్త వార్త మాలిక‌ నెల్లూరులోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మే 1న ఆత్మకూరులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన ఏర్పాట్లు తదితర విషయాలపై ఇరువురు సుదీర్ఘగంగా చర్చించారు. ఉగ్రవాదుల దాడికి నిరసనగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో బీజేపీ నేతలు బంద్ నిర్వహించారు. మండలంలోని దుకాణాలన్నింటిని వారు మూయించి వేశారు. త్వరలోనే పాకిస్తాన్ కి భారతదేశం తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. ఇందుకూరుపేట మండలం…

Read More

రెండో సారి మెట్టుకూరే

డీసీసీబీ చైర్మన్ గా ఎన్నికైన మెట్టుకూరు ధనుంజయరెడ్డి హర్షం వ్యక్తం చేసిన కూటమి నేతలు, అభిమానులు రెండో సారి కూడా మెట్టుకూరే… నెల్లూరు డీసీసీబీ ఛైర్మన్‍గా మెట్టుకూరు ధనుంజయరెడ్డిని నియమిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. రెండోసారి మెట్టుకూరు డీసీసీబీ ఛైర్మన్‍గా ఎంపిక కావడంతో ఆయన అనుచరులు, కూటమి నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అతనికి ఫోన్ ద్వారా ముఖ్య నేతలు అభినందనలు తెలియజేస్తున్నారు. అనంతసాగరం మండలంలోని లింగంగుంట గ్రామ వాసి…

Read More

మే 1న ఆత్మకూరుకి సీఎం రాక

సీఎం ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్, కలెక్టర్, ఎస్పీలతో కలసి ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఆనం అధికారులకు పలు సూచనలు, సలహాలు చేసిన మంత్రి మే 1న ఆత్మకూరుకి సీఎం రాక… ఆత్మకూరులో వచ్చేనెల 1వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆత్మకూరు పర్యటన సందర్భంగా సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణ కాంత్, అధికారులతో కలిసి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. ఆత్మకూరు బీసీ బాలికల గురుకుల పాఠశాల…

Read More

సూళ్లూరుపేట భవితలో విద్యా కుసుమాలు

పది ఫలితాల్లో సత్తా చాటిన దివ్యాంగులు విద్యార్థులకు మెమెంటోలు, రూ.3000 నగదు అందించి వారిని అభినందించిన వక్తలు పేట భవితలో విద్యా కుసుమాలు… పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన హారిక, మునిసాగర్, శ్రీనివాసులు ముగ్గురు దివ్యాంగుల విద్యార్థులను కొనియాడుతూ సోమవారం అభినందన సభ నిర్వహించారు. సూళ్లూరుపేటలోని భవిత పాఠశాల ఉపాధ్యాయురాలు వి.టి.భార్గవి అధ్యక్షతన నిర్వహించిన అభినందన సభకు ముఖ్య అతిథులుగా ఎంఈఓ శ్రీనివాసులు, ఉపాధ్యాయులు ఉస్మాన్ భాష, ఎన్.పి.ఆర్.డి అధ్యక్షురాలు నాదెళ్ల శాంతకుమారి పాల్గొన్నారు….

Read More

నేటి వార్త మాలిక‌

క‌ల్తీ లేని వార్తలు క‌ల‌క‌లం రేపే క‌థ‌నాలు అక్టోబరు 2 నాటికి రాష్ట్రంలో ఉన్న చెత్తనంతా తొలగించాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. విజయవాడలో స్వచ్చాంద్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో కెపాసిటీ బిల్డింగ్,బిహేవియరల్ చేంజ్ పై ఒక రోజు వర్క్ షాప్ లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. కావలిలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తహశీల్దార్ శ్రావణ్ కుమార్, ఒకరిద్దరు అధికారులు తప్పా మిగతా అందరూ డుమ్మా కొట్టారు. దీనిపై ఎన్3…

Read More

మన మిత్రని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి – కమిషనర్ వై.ఓ నందన్

నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించిన కమిషనర్ మన మిత్రని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన “మనమిత్ర” వాట్సాప్ గవర్నెన్స్ యాప్ ద్వారా మున్సిపల్ సేవలను సులభతరంగా అందుకోవచ్చని, యాప్ ను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ వై.ఓ నందన్ సూచించారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. అన్ని డివిజన్లనుంచి ప్రజా సమస్యల పరిష్కార…

Read More

ఎస్పీ గ్రీవెన్స్ కి 115 ఫిర్యాదులు

అర్జీలు స్వీకరించిన పోలీసు అధికారులు ఎస్పీ గ్రీవెన్స్ కి 115 ఫిర్యాదులు… జిల్లా యస్. పి. కృష్ణ కాంత్ ఆదేశాల మేరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని… నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం పోలీసు అధికారులు నిర్వహించారు. ఈ సందర్బంగా వారు బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాదిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వేదికకి వచ్చే…

Read More

స్పౌజ్ పెన్షన్లకు దరఖాస్తు చేసుకోండి

సైదాపురం మండలంలో 115 మంది మంజూరు ఎంపీడీవో శివకుమార్ స్పౌజ్ పెన్షన్లకు దరఖాస్తు చేసుకోండి పింఛన్‌ పొందుతున్న భర్త చనిపోతే భార్యకు తదుపరి నెల నుంచే పింఛన్‌ అందించేలా స్పౌజ్‌ కేటగిరీని కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని ఎంపీడీవో శివకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మండలంలో 115 మందికి మంజూరు అయ్యాయని తెలియజేశారు. వారు సచివాలయంలో కానీ, ఆన్ లైన్ లో కానీ నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. అర్హులైన…

Read More