మినిస్టర్ మాటంటే లెక్కలేదా..?

నారాయణ ఆదేశాలనే తుంగలో తొక్కిన కార్పొరేషన్ అధికారులు షాపులకి లైసెన్స్ ఉన్నా..ఎందుకు మూసేశారు..? ఆకతాయిలకి అడ్డాగా మారిన ఆ…మార్కెట్ 60 ఏళ్ల చరిత్ర కలిగిన మార్కెట్ పై ఎన్ 3 న్యూస్ ప్రతినిధి రమణారెడ్డి ఫేస్ టూ ఫేస్ మినిస్టర్ మాటంటే లెక్కలేదా… ఆ మార్కెట్ కి 60 ఏళ్లు చరిత్ర ఉంది… నిత్యావసరాలు, చేపలు, మటన్, చికెన్ తోపాటు బీఫ్ మాంసం అందుబాటులో ఉండేవి… అయితే ఏమైందో ఏమో కానీ…గత ఆరు నెలలుగా బీఫ్ కి…

Read More

ఎన్‌3 న్యూస్ బుల్లెట్స్‌

సంక్షిప్త వార్త మాలిక‌ బుచ్చిరెడ్డిపాళెం మండలం కొట్టాలు గ్రామంలో ఆటో నగర్ నిర్మాణానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి భూమి పూజ చేశారు. మరో రెండు నెలల్లో ఆటో నగర్ ని పూర్తి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఆటో యూనియన్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. సంగం మండలం దువ్వూరు గ్రామంలోని బస్టాండ్ సెంటర్ లో పంచాయతీ కార్యదర్శి హమీద్ చలివేంద్రం ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని ఎంపీడీవో షాలెట్, టీడీపీ నేతలతో కలిసి ఆయన ప్రారంభించారు. కావలి…

Read More

రెండు నెలల్లో ఆటో నగర్ పూర్తి చేస్తా

కొట్టాలు గ్రామంలో ఆటో నగర్ కు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హర్షం వ్యక్తం చేసిన ఆటో యూనియన్ నేతలు రెండు నెలల్లో ఆటో నగర్ పూర్తి చేస్తా… సీఎం చంద్రబాబు నాయుడు అడుగులు ఎప్పుడూ అభివృద్ధి వైపే ఉంటాయనీ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు…నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం నాగమాంబాపురం పంచాయతి పరిధిలోని కొట్టాలు గ్రామంలోఏడు ఎకరాల ముప్పై సెంట్ల భూమిని ఆటోనగర్ కు కేటాయించారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక…

Read More

బాధ్యులెవరు

దారి లేకనే నిండు ప్రాణం బలి పొంతన లేని సమాధానాలు చెబుతున్న అధికారులు మార్గ మధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారణ నామవరంలో విషాదఛాయలు – బోరున విలపిస్తోన్న కుటుంబ సభ్యులు బాధ్యులెవరు…? కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో పాటు భారీ ఈదురు గాలులకు భారీ వృక్షం రహదారికి అడ్డంగా పడిపోవడంతో నామవరానికి చెందిన మహిళ మృతి చెందిన దారుణ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల మేరకు….నామవరం గ్రామంలో మహిళకు విపరీతమైన…

Read More

విద్యార్థులకి విద్యా సామాగ్రి పంపిణీ

ఇన్ఫినిటీ ఫిన్ కాప్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకులకి కృతజ్ఞతలు తెలిపిన దువ్వూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు విద్యార్థులకి విద్యా సామాగ్రి పంపిణీ నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఇన్ఫినిటీ ఫిన్ కాప్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకులు విద్యా సామాగ్రి పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. జడ్పీ హైస్కూల్, అంగన్వాడి పాఠశాల, ఎంపీపీఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులకు లక్షా 50 వేల రూపాయల విలువైన టేబుల్స్,విద్యా…

Read More

నేటి వార్త మాలిక‌

నేటి వార్త మాలిక‌ కరోనా ఆనందయ్య మందు కేసులో…ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు రైల్వే కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…మాజీ మంత్రి కాకాణిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సిపిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిడిపి యాక్టివిస్ట్ లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్సిపి జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున, విద్యార్థి విభాగం అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి లు బాలాజీనగర్ పోలీసులకి వినతి…

Read More

ద‌ళిత యువ‌త‌కు ఉద్యోగాలిస్తా

ఎన్ఆర్ఐ ప‌ల్లం శంక‌ర్ హామీ విడ‌వ‌లూరు హ‌రిజ‌న‌వాడ‌లో డాక్ట‌ర్‌ బీఆర్ అంబేడ్క‌ర్ విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ‌ ఘ‌నంగా జ‌యంతి వేడుక‌లు ద‌ళిత యువ‌త‌కు ఉద్యోగాలిస్తా..!!ఎన్ఆర్ఐ ప‌ల్లం శంక‌ర్ హామీవిడ‌వ‌లూరు హ‌రిజ‌న‌వాడ‌లో డాక్ట‌ర్‌ బీఆర్ అంబేడ్క‌ర్ విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ‌ ఘ‌నంగా జ‌యంతి వేడుక‌లు కోవూరు నియోజ‌క‌వ‌ర్గం.. విడ‌వ‌లూరు హ‌రిజ‌న‌వాడలో డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ విగ్ర‌హ క‌మిటీ ఛైర్మ‌న్ గోళ్ల జ‌య‌రాజ్ ఆధ్వ‌ర్యంలో.. ఎస్సై తుర‌క వెంక‌ట‌ర‌మ‌ణ అలియాజ్ గ‌బ్బ‌ర్ సింగ్ స‌హ‌కారంతో అంబేడ్క‌ర్ విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం సోమ‌వారం రాత్రి…

Read More

నెల్లూరులో ఎస్టీ వర్గీకరణ సాధన భారీ ర్యాలీ

ఆకట్టుకున్న కీలు గుర్రాలు, మేళాలు, తీర్మాన్ జూన్ లో నారావారిపల్లె నుంచి ఎస్టీ వర్గీకరణ సాధన యాత్ర ఆవిర్భావ సభలో యానాది రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు కేసీ పెంచలయ్య నెల్లూరులో భారీ ర్యాలీ… ST వర్గీకరణ సాధన యాత్ర కోసం… యానాది రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు కేసీ పెంచలయ్య ఆధ్వర్యంలో నెల్లూరులో ఆవిర్భావ సభ జరిగింది. ఈ సందర్భంగా నగరంలోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్ నుంచి టౌన్ హాల్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు….

Read More

రాజ్యాంగ నిర్మాత అడుగుజాడల్లోనే నడుద్దాం..

కలువాయిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఎమ్మార్పీఎస్ నాయకులు రాజ్యాంగ నిర్మాత అడుగుజాడల్లోనే నడుద్దాం… నెల్లూరు జిల్లా కలువాయిలో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బస్టాండ్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి… ప్రజా ప్రతినిధులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, అధికారులు పూలమాలలు నివాళులర్పించారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని… ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సబ్ బ్రాంచ్ చైర్మన్ జి పెంచలపుల్లయ్య ఆధ్వర్యంలో జడ్పీ హైస్కూల్ నందు రక్త…

Read More

వేసవిలో జర జాగ్రత్త

దొంగతనాలు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు ప్రజలందరూ LHMS సిస్టమ్ ని వినియోగించుకోవాలి మీడియా సమావేశంలో కోవూరు సీఐ సుధాకర్ రెడ్డి వేసవిలో జర జాగ్రత్త… కోవూరులోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సీఐ సుధాకర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వేసవికాలంలో దొంగతనాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మీ ఇళ్లల్లో మీరు లేని సమయంలో దొంగల బారిన పడకుండా పోలీసు వారిచే ఎల్ హెచ్ ఎం ఎస్ అనే సిస్టంను…

Read More