నేటి వార్త మాలిక‌

క‌ల్తీలేని వార్త‌లు క‌ల‌క‌లంరేపే క‌థ‌నాలు నెల్లూరు సుబేదారుపేటలోని సెయింట్ జోసఫ్స్ కథీడ్రల్ చర్చిలో గుడ్ ఫ్రైడే ని క్రైస్తవ సోదరులు ఘనంగా నిర్వహించారు. బిషప్ ఎండీ ప్రకాశం, టీడీపీ నగరాధ్యక్షుడు మామిడాల మధులు పాల్గొని ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. పి ఫోర్ విధానం ద్వారా అదాని ఫౌండేషన్ ముత్తుకూరుని దత్తత తీసుకుంది. సీఎం చంద్రబాబు తీసుకువచ్చిన పీ ఫోర్ విధానం ద్వారా మోడల్ పంచాయతీగా ముత్తుకూరును అభివృద్ధి చేసేందుకు అదాని ఫౌండేషన్ ముందుకు రావడం శుభపరిణామని ఎమ్మెల్యే…

Read More

మోసపోయాం మహాప్రభో… న్యాయం చేయండి

న్యాయం చేయకుంటే ఆత్మహత్యే శరణ్యం చింతోపులో లేబూరు మల్లికార్జున ఇంటి ఎదుట ఆందోళన దిగిన బాధితులు మోసపోయాం మహాప్రభో…న్యాయం చేయండి నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం చింతోపు గ్రామానికి చెందిన లేబూరు మల్లికార్జున్ అనే వ్యక్తి వల్ల మోసపోయామనిఇందుకూరుపేట కొత్తూరు గ్రామానికి చెందిన బాధిత కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఈ మేరకు చింతోపు గ్రామంలోని మల్లికార్జున నివాసం ఎదుట బాధితులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు… దూరపు బంధువైన…

Read More

అదాని దత్తపుత్రికగా ముత్తుకూరు

P4 విధానం ద్వారా పంచాయితీ అభివృద్ధి లాంఛనంగా ప్రకటించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి పాల్గొన్న జిల్లా, PCB చైర్మన్, కలెక్టర్, పోర్ట్ సీఈవో అదాని దత్తపుత్రికగా ముత్తుకూరు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన పి ఫోర్ విధానం ద్వారా మోడల్ పంచాయితీ గా ముత్తుకూరు ను అభివృద్ధి చేసేందుకు అదాని ఫౌండేషన్ ముందుకు రావడం శుభపరిణామం అని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. పి ఫోర్ విధానం ద్వారా అదాని ఫౌండేషన్ ముత్తుకూరుని…

Read More

నెల్లూరు గడ్డ.. నేరాల అడ్డా..!||

నెల్లూరు పోలీసులపై..పోలీస్ బాస్ ఆగ్రహం జిల్లాలో వరుస హత్యలు నవాబ్ పేట, వేదాయపాళెం సీఐలపై వేటు వేసిన డీజీపీ నెల్లూరు పోలీసులపై..పోలీస్ బాస్ ఆగ్రహం జిల్లాలో వరుస హత్యలు నవాబ్ పేట, వేదాయపాళెం సీఐలపై వేటు వేసిన డీజీపీ_

Read More

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు

ఎస్ఐ నాగార్జునరెడ్డి హెచ్చరిక ఇందుకూరుపేటలో అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టిన పోలీసులు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలంలో ఎస్ఐ నాగార్జున రెడ్డి తన సిబ్బందితో కలిసి అర్ధరాత్రి వాహనాల తనిఖీలు చేపట్టారు. రాత్రి 9 గంటల నుంచి 12 గంటల వరకు ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి..వాహనాలకు సరైన పత్రాలు ఉన్నాయా…లేదా…డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ తదితర తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని వాహనదారులు…

Read More

ప్రతీ ఒక్కరూ క్రీస్తు చూపిన మార్గంలో నడవాలి

ఆర్ సీఎం చర్చి విచారణ గురువు మంద సునీల్ కుమార్ సీతారామపురంలో భక్తిశ్రద్ధలతో గుడ్‌ ఫ్రైడే వేడుకలు ప్రతీ ఒక్కరూ క్రీస్తు చూపిన మార్గంలో నడవాలి ప్రతి ఒక్కరూ క్రీస్తు చూపిన మార్గంలో నడవాలని ఆర్ సీఎం చర్చ్ విచారణ గురువు మంద సునీల్ కుమార్ అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం అరుంధతియవాడ గ్రామంలో గుడ్ ఫ్రైడే వేడుకలను క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ముందుగా గ్రామ పురవీధుల్లో సిలువ యాత్రను నిర్వహించారు. అనంతరం…

Read More

నెల్లూరులో భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే

సెయింట్ జోసఫ్స్ కథీడ్రల్ చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలు గుడ్‌ ఫ్రైడే ప్రాముఖ్యతను వివరించిన బిషప్ ఎండీ ప్రకాశం పాల్గొన్న టీడీపీ నగరాధ్యక్షుడు మామిడాల మధు భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు… నెల్లూరు సుబేదారుపేటలోని సెయింట్ జోసఫ్స్ కథీడ్రల్ చర్చిలో గుడ్ ఫ్రైడే ని క్రైస్తవ సోదరులు ఘనంగా నిర్వహించారు. ప్రార్ధనా మందిరంలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గుడ్‌ ఫ్రైడే ప్రాముఖ్యతను ఏసు క్రీస్తు శిలువలో పలికిన మాటల గురించి బిషప్ ఎండీ ప్రకాశం క్రైస్తవ…

Read More

కళ్ళల్లో కారం కొట్టి వ్యక్తిపై దాడి

లింగంపల్లి తోపు వద్ద ఘ‌ట‌న‌ కళ్ళల్లో కారం కొట్టి వ్యక్తిపై దాడి కళ్ళల్లో కారం కొట్టి వ్యక్తిపై దాడి చేసిన సంఘటన నెల్లూరు జిల్లా పొదలకూరు పంచాయతీ పరిధిలో లింగంపల్లి తోపు వద్ద శుక్రవారం రాత్రి జరిగింది. లింగంపల్లి తోపులో నివాసం ఉంటున్న పిల్లిపోగు పెంచలయ్య రాత్రి భోజనం తర్వాత తన ఇంటి బయట వాకింగ్ చేస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో పాత కక్షలు మనసులో పెట్టుకున్న చెలికా పెంచలయ్య అలియాస్ చిన్న, సంపూర్ణ దంపతులు ఒక్క‌సారిగా వ‌చ్చి…

Read More

కార్య‌క‌ర్త‌కు అండ‌గా మంత్రి లోకేష్‌

బ్రెయిన్‌స్ట్రోక్‌తో చికిత్స పొందుతున్న టీడీపీ కార్య‌క‌ర్త సురేష్‌ అత‌ని కుటుంబ ప‌రిస్థితిని మంత్రి లోకేష్‌కు తెలిపిన సంగం టీడీపీ నేతలు బాధితుడి వైద్య‌సాయంతో పాటు ఆ కుటుంబానికి అండ‌గా ఉంటామ‌ని మంత్రి భ‌రోసా కార్య‌క‌ర్త‌కు అండ‌గా మంత్రి లోకేష్‌ నెల్లూరు జిల్లా సంగం మండ‌లం జెండాదిబ్బ గ్రామానికి చెందిన సురేష్ బుచ్చిరెడ్డిపాలెంలో సెలూన్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇటీవల అత‌ను బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవడంతో నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్ర‌మంలో ఇప్పటికే…

Read More

కళ్ళల్లో కారం కొట్టి వ్యక్తిపై దాడి

లింగంపల్లి తోపు వద్ద ఘ‌ట‌న‌ కళ్ళల్లో కారం కొట్టి వ్యక్తిపై దాడి కళ్ళల్లో కారం కొట్టి వ్యక్తిపై దాడి చేసిన సంఘటన నెల్లూరు జిల్లా పొదలకూరు పంచాయతీ పరిధిలో లింగంపల్లి తోపు వద్ద శుక్రవారం రాత్రి జరిగింది. లింగంపల్లి తోపులో నివాసం ఉంటున్న పిల్లిపోగు పెంచలయ్య రాత్రి భోజనం తర్వాత తన ఇంటి బయట వాకింగ్ చేస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో పాత కక్షలు మనసులో పెట్టుకున్న చెలికా పెంచలయ్య అలియాస్ చిన్న, సంపూర్ణ దంపతులు ఒక్క‌సారిగా వ‌చ్చి…

Read More