
నేటి వార్త మాలిక
కల్తీలేని వార్తలు కలకలంరేపే కథనాలు నెల్లూరు సుబేదారుపేటలోని సెయింట్ జోసఫ్స్ కథీడ్రల్ చర్చిలో గుడ్ ఫ్రైడే ని క్రైస్తవ సోదరులు ఘనంగా నిర్వహించారు. బిషప్ ఎండీ ప్రకాశం, టీడీపీ నగరాధ్యక్షుడు మామిడాల మధులు పాల్గొని ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. పి ఫోర్ విధానం ద్వారా అదాని ఫౌండేషన్ ముత్తుకూరుని దత్తత తీసుకుంది. సీఎం చంద్రబాబు తీసుకువచ్చిన పీ ఫోర్ విధానం ద్వారా మోడల్ పంచాయతీగా ముత్తుకూరును అభివృద్ధి చేసేందుకు అదాని ఫౌండేషన్ ముందుకు రావడం శుభపరిణామని ఎమ్మెల్యే…