
నేటి వార్త మాలిక
కల్తీ లేని వార్తలు కలకలం రేపే కథనాలు కోవూరులోని ఐసీడీఎస్ కార్యాలయంలో కమ్యూనిటీ మొబిలైర్స్ సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కలెక్టర్ ఆనంద్ లు పాల్గొన్నారు. ఆమె కలెక్టర్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిరక్షరాస్యత నిర్మూలన కార్యక్రమాన్ని చదువుకున్న ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా స్వీకరించాలని వారు పిలుపునిచ్చారు. బారాషహీద్ దర్గాలో జరుగుతున్న దర్గా ముఖ ద్వారాల నిర్మాణ పనులను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్…