
ఉగ్రవాదులను ఏరివేయాలి
పహల్గాం ఉగ్రవాదుల దాడి మృతుడు మధుసూదన్ రావు కుటుంబానికి వైసీపీ నేతల పరామర్శ మధుసూదన్ రావు కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయాన్ని ప్రకటించిన కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఉగ్రవాదులను ఏరివేయాలి…! భారత దేశానికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదులను ఏరివేయాలని, ఇందు కోసం దేశ ప్రధాని తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా మద్దతుగా నిలవాలని నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు తెలిపారు. పహల్గాంలో ఉగ్రవాదుల దాడి మృతి చెందిన కావలి వాసి మధుసూదన్ రావు…