స్పౌజ్ పెన్షన్లకు దరఖాస్తు చేసుకోండి

సైదాపురం మండలంలో 115 మంది మంజూరు

ఎంపీడీవో శివకుమార్

స్పౌజ్ పెన్షన్లకు దరఖాస్తు చేసుకోండి

  • సైదాపురం మండలంలో 115 మంది మంజూరు
  • ఎంపీడీవో శివకుమార్

పింఛన్‌ పొందుతున్న భర్త చనిపోతే భార్యకు తదుపరి నెల నుంచే పింఛన్‌ అందించేలా స్పౌజ్‌ కేటగిరీని కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని ఎంపీడీవో శివకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మండలంలో 115 మందికి మంజూరు అయ్యాయని తెలియజేశారు. వారు సచివాలయంలో కానీ, ఆన్ లైన్ లో కానీ నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. అర్హులైన లబ్ధిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *