
ప్రధాని చేతుల మీదుగా అమరావతి పున: ప్రారంభం
మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తాం మంత్రి నారాయణ అమరావతిలో ప్రధాని ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించిన మంత్రి నారాయణ ప్రధాని చేతుల మీదుగా అమరావతి పున: ప్రారంభం మే 2 న సాయంత్రం 3.25 కి ప్రధాని అమరావతి విచ్చేస్తున్నారని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా అమరావతిలోని ప్రధాని ఏర్పాట్లను అధికారులతో కలిసి సందర్శించారు. అలాగే సభా వేదిక,పార్కింగ్ ప్రాంతాలు,వేదిక వద్దకు చేరుకునే మార్గాలు ఆయన పరిశీలించారు. ప్రధాని పర్యటనకు సంబంధించి…