ఎన్3న్యూస్ బుల్లెట్స్‌

సంక్షిప్త వార్త మాలిక‌ నెల్లూరులోని వీఆర్ హైస్కూల్ కి పూర్వ వైభవం తీసుకువస్తానని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. హైస్కూల్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. అధికారులకు పలు విషయాలపై మంత్రి సూచనలు చేశారు. బుచ్చిరెడ్డిపాళెం మండలం చెల్లాయపాళెం గ్రామంలో వెలసి ఉన్న సాయిబాబా మందిరం 13వ వార్షికోత్సవం కన్నుల పండువగా జరిగింది. సాయినాథునికి విశేష అభిషేకాలు నిర్వహించి…పలు రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అమరావతి టీడీపీ కేంద్ర కార్యాలయంలో…

Read More

మత్స్యకార సేవా పథకం నిధులు విడుదల

మత్స్యకర సేవలో.. అనే థీమ్ తో మత్స్యకార సముద్ర చేపల వేట నిషేధ భృతి పంపిణీ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, కలెక్టర్ వెంకటేశ్వర్, చేతుల మీదుగా మత్స్యకారులకు మెగా చెక్కులను అందజేత – తిరుపతి జిల్లాలో 3947 మత్స్యకారులకు ₹7 కోట్ల 89 లక్షల 40 వేలు లబ్ధిదారులు ఖాతాలో జమ మత్స్యకార సేవా పథకం నిధులు విడుదల.. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మత్స్యకారులకు ఆర్థిక సహాయ మెగా చెక్కులను ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, కలెక్టర్…

Read More

నేటి వార్త మాలిక‌

క‌ల్తీలేని వార్త‌లు క‌ల‌క‌లం రేపే క‌థ‌నాలు నెల్లూరు నగరం 9వ డివిజన్లో అంబేద్కర్ పార్కును రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ప్రారంభించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒక్క రూపాయికే అండర్ గ్రౌండ్ డ్రౌనేజీ కనెక్షన్, రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ అందిస్తున్నామని మంత్రి తెలిపారు. కలిగిరిలో శుక్రవారం అర్దరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మెయిన్ రోడ్డుపై పోలీసుస్టేషన్ ఎదుట జిర్రావారిపాళెం గ్రామస్థులు రాస్తోరోకోకి దిగారు. సీఐ వచ్చి న్యాయం జరిగే వరకు…

Read More

యాత్రికుల్ని చంప‌డం దారుణం

ది నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చంట్స్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ నెల్లూరు నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ యాత్రికుల్ని చంపండం దారుణం… పహల్గాంలో యాత్రికులపై మూకుమ్మడిగా ఉగ్రవాదులు దాడి చేసి అమానీయంగా ప్రజలను చంపడం హేయమైన చర్య అని ది నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చంట్స్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ తెలిపారు. నెల్లూరు నగరం చిన్న బజారు నుంచి ములుముడి బస్టాండ్ వరకు ఉగ్రదాడులను ఖండిస్తూ శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్రదాడుల్లో…

Read More

వీఆర్ హైస్కూల్ కి పూర్వ వైభవం

నాణ్యమైన విద్యతో పాటు అన్నీ వ‌స‌తులు ఉచితంగా అంద‌జేత‌ మున్సిప‌ల్ జూనియ‌ర్ కాలేజిలో స్కిల్‌డెవ‌ల‌ప్‌మెంట్‌లో శిక్షణ పొందిన విద్యార్థినీల‌కు కిట్లు పంపిణీ నెల్లూరులోని వీఆర్ హైస్కూల్ లో జరుగుతున్న ఆధునీకరణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ అధికారుల‌కు ప‌లు విష‌యాల‌పై సూచ‌న‌లు చేసిన మంత్రి వీఆర్ హైస్కూల్ కి పూర్వ వైభవం… నెల్లూరు వీఆర్ హైస్కూల్‌లో జ‌రుగుతున్న ఆధునీక‌ర‌ణ ప‌నుల‌ను రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయ‌ణ ప‌రిశీలించారు. వీఆర్ హైస్కూల్‌లో చేప‌ట్టాల్సిన, చేప‌ట్టిన ప‌నుల‌పై మంత్రి క్షుణ్ణంగా…

Read More

జల్లెడ పట్టిన పోలీసులు

లాడ్జీలు, హోటల్స్ లో ఆకస్మిక తనిఖీ రద్దీ ప్రాంతంలోనూ పోలీసుల సెర్చింగ్ జల్లెడ పట్టిన పోలీసులు… ఉన్నతాధికారుల ఆదేశాలతో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా లాడ్జిలు, బస్టాండ్, రద్దీగా ఉన్న సెంటర్లు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు కృష్ణపట్నం సర్కిల్ సీఐ రవి నాయక్ తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో పోలీసులు అకస్మిక తనిఖీలు చేపట్టారు. కృష్ణపట్నం సర్కిల్ సీఐ రవి నాయక్ , కృష్ణపట్నం ఎస్ ఐ శ్రీనివాస్ రెడ్డి సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు….

Read More

కావలిలో సర్వం సిద్ధం

రేపే మినీ స్టేడియంలో ట్రై సైకిళ్ల పంపిణీ, ఆత్మీయ సమావేశం ఆత్మీయ సమావేశానికి తరలిరానున్న కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరు కానున్న ఎంపీ వేమిరెడ్డి, కావలి ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి, ముఖ్యనేతలు కావలిలో సర్వం సిద్ధం… కావలి నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులకు భరోసానిస్తూ.. వి.పి.ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 27న ఆదివారం ఎలక్ట్రిక్‌ ట్రై సైకిళ్ల అందజేత కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నియోజకవర్గవ్యాప్తంగా దాదాపు 160 మందికి ట్రై సైకిళ్లు అందించనుండగా… అనంతరం కూటమి…

Read More

నా జీవితంలో ఈరోజు ఎంతో అదృష్టమైన రోజు

నటకిరిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సీనియర్ జర్నలిస్టు ఉదయగిరి ఫయాజ్ రచించిన రక్తకన్నీరు నాగభూషణం నా జీవితంలో ఈరోజు ఎంతో అదృష్టమైన రోజు.. ఎన్నో పాత్రల‌కు త‌న న‌ట‌న‌తో ప్రాణం పోసిన విల‌క్షణ న‌టుడు స్వర్గీయ నాగ‌భూష‌ణం జీవితంలోని వివిధ విశేషాలు, సినీ ప్రయాణానికి సంబంధించిన విష‌యాల‌ను తెలియ‌జేస్తూ సీనియ‌ర్ జ‌ర్నలిస్ట్ ఉద‌య‌గిరి ఫ‌యాజ్ ‘ర‌క్తక‌న్నీరు’ నాగ‌భూష‌ణం అనే పుస్తకాన్ని ర‌చించారు. ఈ పుస్తకావిష్కర‌ణ వెర్సటైల్ యాక్టర్..న‌ట‌కిరిటీ డా.రాజేంద్ర ప్ర‌సాద్ చేతుల మీదుగా ఆయ‌న స్వగృహంలో జ‌రిగింది….

Read More

మే 6 నుంచి 16 వరకు లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా చూడాలి సామాన్య భక్తులకు దర్శనం త్వరగా అయ్యేలా చూడాలి దేవస్థాన ఫెస్టివల్ కమిటీ చైర్మన్ అచ్యుత్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం పాల్గొన్న ఆర్డీవో అనూష, టీడీపీ నేత కోటంరెడ్డి, అన్నీ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు మే 6 నుంచి 16 వరకు లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు… నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో మే 6నుంచి 16వతేదీ వరకు జరిగేబ్రహ్మోత్సవాల నిర్వహణఫై…

Read More