
అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి
దమ్మపేట డిప్యూటీ తహసీల్దార్, ఎంపీడీవోలకు వినతి పత్రాలు అందచేసిన స్థానికులు అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి పంచాయతీలో ఇందిరమ్మ ఇల్లు నమూనా ప్రక్రియను అధికారులు ఇష్టానుసారంగా నమోదు చేసి…అసలైన నిరుపేదలను మోసం చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ఈ మేరకు వారు స్థానిక డిప్యూటీ తహసీల్దార్, ఎంపీడీవోలకి వినతి పత్రాలు అందచేశారు. స్థానికులు మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పేదల జీవితాలలో వెలుగులు నింపుతోందని ఆశించామన్నారు. కానీ…