అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి

దమ్మపేట డిప్యూటీ తహసీల్దార్, ఎంపీడీవోలకు వినతి పత్రాలు అందచేసిన స్థానికులు అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి పంచాయతీలో ఇందిరమ్మ ఇల్లు నమూనా ప్రక్రియను అధికారులు ఇష్టానుసారంగా నమోదు చేసి…అసలైన నిరుపేదలను మోసం చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ఈ మేరకు వారు స్థానిక డిప్యూటీ తహసీల్దార్, ఎంపీడీవోలకి వినతి పత్రాలు అందచేశారు. స్థానికులు మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పేదల జీవితాలలో వెలుగులు నింపుతోందని ఆశించామన్నారు. కానీ…

Read More

ఒకరిద్దిరికే వేల కోట్లు ఇస్తే..

సామాజిక న్యాయం అవుతుందా..? ఇసుకలోనూ, క్వాడ్జ్ లోనూ సామాజిక న్యాయం కావాలి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సీడబ్ల్యూసీ మెంబర్ డాక్టర్ చింతా మోహన్ ఒకరిద్దిరికే వేల కోట్లు ఇస్తే…సామాజిక న్యాయం అవుతుందా..?

Read More

ఉగ్రదాడి బాధిత కుటుంబానికి ఓదార్పు

పహల్గాం ఉగ్రదాడిలో అశువులుబాసిన కావలి వాసి మధుసూధన్ రావు వారి కుటుంబాన్ని కలిసిన మాజీ డీఆర్డీఓ ఛైర్మెన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు డాక్టర్ జి సతీష్ రెడ్డి అందరివాడిగా ఎదిగి అమరుడయ్యాడు… జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం పర్యాటక ప్రాంతంలో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలి పట్టణానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సోమిశెట్టి మధుసూదన్ మృతదేహాన్ని జిల్లా కలెక్టర్ ఆనంద్, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి లు సందర్శించి నివాళులు అర్పించారు. కలెక్టర్…

Read More

అతి త్వరలో శుభవార్త

జూన్ నెలాఖరులోపు కొండాయపాళెం గేటు బీవీ నగర్ రైల్వే బ్రిడ్జీల టెండర్లు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్, వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే కీలక సమీక్ష అతి త్వరలో శుభవార్త… నెల్లూరు ప్రజలకి శుభవార్త చెప్పే అవకాశం అతి త్వరలోనే వస్తుందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో…కమిషనర్ వైవో నందన్, వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం…

Read More

ఎన్‌3న్యూస్ బుల్లెట్స్‌

సంక్షిప్త వార్త మాలిక‌ కావలిలో మధుసూదన్ రావు కు కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. అంతిమ యాత్రలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, కుటుంబ సభ్యులు పాల్గొని నివాళులర్పించారు. మధుసూదన్ రావు పాడెను మంత్రులు సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ లు మోశారు. సీఎం చంద్రబాబునాయుడు చెప్పేవన్నీ అబద్ధాలేనని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో మద్యం దుకాణాల్లో కేవలం.. క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే జరిగాయని.. కూటమి ప్రజల్లో అవాస్తవాలను ప్రచారం…

Read More

ఉగ్రవాదుల్ని ఉరి తీయాలి

బీజేపీ నేతలు డిమాండ్ – నెల్లూరు నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ ఉగ్రవాదుల్ని ఉరి తీయాలి… జమ్ము కాశ్మీర్ ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన వారికి బీజేపీ నేతలు కన్నీటి నివాళులర్పించారు. ఉగ్రవాదుల దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ… భారతీయ జనతా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి హర్ష వర్ధన్ ఆధ్వర్యంలో నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ దారుణానికి పాల్పడ్డ ముష్కరులను వెంటనే ఉరి తీయాలంటూ డిమాండ్ చేశారు. వందే మాతరం…వందే మాతరం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు….

Read More

నేటి వార్త మాలిక‌

క‌ల్తీలేని వార్త‌లు క‌ల‌క‌లం రేపే క‌థ‌నాలు ఉగ్రదాడిలో మరణించిన కావలి వాసి మధుసూదన్ పార్దివ దేహాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించి నివాళులర్పించారు. మధు సూదన్ భార్య కామాక్షి, పిల్లలతో మాట్లాడి ఆయన ధైర్యం చెప్పారు. ఉగ్రవాదులు ఎక్కడున్నా ఏరియాలంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మే 2న అమరావతిలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. పర్యటన ఏర్పాట్లను…రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ అధికారులతో కలిసి సందర్శించారు. ప్రధాని పర్యటనలో ఎక్కడా ఎలాంటి…

Read More

నీ చదువులకయ్యే ఖర్చంతా నేను భరిస్తా

విద్యార్థిని ఇంజనీరింగ్ కోరికను నెరవేరుస్తా పదిలో 587 మార్కులు సాధించిన విద్యార్థిని గాయత్రిని అభినందించి హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి నీ చదువులకయ్యే ఖర్చంతా నేను భరిస్తా…. విపిఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నడుస్తున్న కనుపర్తిపాడులోని విపిఆర్‌ విద్య పాఠశాలలో పదో తరగతి ఫలితాల్లో 587 మార్కులు సాధించిన విద్యార్థిని గాయత్రిని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. గురువారం నెల్లూరులోని విపిఆర్‌ నివాసానికి వచ్చిన విద్యార్థిని.. ఈ సందర్భంగా ప్రశాంతమ్మను కలిశారు. అత్యుత్తమ ఫలితాలు…

Read More

పదిలో నారాయణ విజయకేతనం

598 మార్కులు సాధించిన నారాయణ కాన్సెప్ట్ స్కూల్ టాపర్ నిలిచిన విద్యార్థిని గొల్ల దీక్షిత ప్రియ ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల్ని అభినందించిన నారాయణ యజమాన్యం పదిలో నారాయణ విజయకేతనం… రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో… నెల్లూరు రామలింగాపురంలోని నారాయణ కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు విజయకేతనం ఎగుర వేశారు. 598 మార్కులు సాధించి స్కూల్ టాపర్ నిలిచిన విద్యార్థినీ గొల్ల దీక్షిత ప్రియతోపాటు…ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులందరిని…నారాయణ విద్యా సంస్థల జీఎం…

Read More

సీఎంఆర్ లో SOMA EXCLUSIVE సిల్వర్ జ్యువలరీ ఘనంగా ప్రారంభం

షోరూమ్ ని ప్రారంభించిన కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవి ముఖ్య అతిధిగా పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరులో సందడి చేసిన జాబిలి సీఎంఆర్ లో SOMA EXCLUSIVE సిల్వర్ జ్యువలరీ ఘనంగా ప్రారంభం… అక్షయ తృతీయని పురస్కరించుకొని…నెల్లూరు మాగుంట లెఔట్ సి.ఎం.ఆర్ జ్యువలరీ ప్రత్యేక విభాగంలో SOMA EXCLUSIVE సిల్వర్ జ్యువలరీ సి.ఎం.ఆర్ అధినేతలు ప్రారంభించారు. కార్యక్రమానికి విశిష్ఠ అతిధిగా…కోర్ట్ మూవీ హీరోయిన్ శ్రీదేవి, ముఖ్య అతిధిగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్…

Read More