విద్యార్థుల‌ను అన్ని రంగాల్లో ప్రోత్స‌హిస్తాం

ఓవెల్ మోడ‌ర‌న్ స్కూల్‌లో ఘ‌నంగా వార్షికోత్స‌వ వేడుక‌లు ఆక‌ట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు విద్యార్థుల‌ను అన్ని రంగాల్లో ప్రోత్స‌హిస్తాంఓవెల్ మోడ‌ర‌న్ స్కూల్‌లో ఘ‌నంగా వార్షికోత్స‌వ వేడుక‌లుఆక‌ట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు నెల్లూరు న‌గ‌రం.. బాలాజీన‌గ‌ర్ స‌ర‌స్వ‌తి న‌గ‌ర్‌లోని ఓవెల్ మోడ‌ర‌న్ స్కూల్ వార్షికోత్స‌వ వేడుక‌లు ప్రిన్సిప‌ల్ ప్ర‌భాక‌ర్ శ‌ర్మ ఆధ్వ‌ర్యంలో బుధ‌వారం రాత్రి ఘ‌నంగా నిర్వ‌హించారు. ప్లే క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వ‌ర‌కు విద్యార్థిని, విద్యార్థులు వివిధ వేష‌ధార‌ణ‌ల‌తో.. సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌తో.. ఆక‌ట్టుకున్నారు. సినీ, జ‌న‌ప‌ద,…

Read More

ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య

మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాజీ సీఎం పిలుపు మేరకు…నెల్లూరు సిటీ వైసీపీ నేతలు కొవ్వొత్తుల ప్రదర్శన ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య…. జమ్ము కాశ్మీర్‌లోని పహల్గాం వద్ద పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వీఆర్సీ సెంటర్ వద్ద నాయకులు కార్యకర్తలు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నాయకులు కార్యకర్తలు నినాదాలు చేశారు. దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని.. కొవ్వొత్తులు ప్రదర్శించి.. నివాళి అర్పించారు….

Read More

మృతుల కుటుంబాలకు జనసేన కన్నీటి నివాళి

నెల్లూరు నగరంలో కొవ్వొత్తుల ప్రదర్శన మృతుల కుటుంబాలకు జనసేన కన్నీటి నివాళి కాశ్మీర్‌ కొండల్లో టెర్రరిస్టుల మారణకాండను నిరసిస్తూ బుధవారం నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. సుమారు 200 మంది జనసేన నాయకులు, కార్యకర్తలు నగరంలోని గాంధీబొమ్మ వద్దకు చేరుకుని అమరులైన వారికి నివాళులర్పిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్‌బాబు మాట్లాడుతూ… జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ మూడు రోజుల పాటు…

Read More

100 శాతం సాధించిన వీపీఆర్

నిరుపేద విద్యార్థిని గాయత్రికి 587 మార్కులు పది ఫలితాల్లో విపిఆర్‌ విద్య ప్రభంజనం 100 శాతం సాధించిన వీపీఆర్… నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మానసపుత్రిక, విపిఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నడుస్తున్న విపిఆర్‌ విద్య పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో పాఠశాల విద్యార్థులు 100కు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. అందులో పి. గాయత్రి అనే విద్యార్థిని 600కు 587 మార్కులు సాధించి…

Read More

పదిలో వికాస్ విజయకేతనం

592 మార్కులు సాధించిన స్కూల్ టాపర్ గా నిలిచిన విద్యార్థి గువ్వల వెంకట లోకేష్ పదిలో వికాస్ విజయకేతనం… బుధవారం విడుదలైన పది ఫలితాల్లో… నెల్లూరు జిల్లా సంగంలోని వికాస్ ఇంగ్లీషు మీడియం స్కూల్ విద్యార్థులు విజయకేతనం ఎగుర వేశారు. పాఠశాలకు చెందిన గువ్వల వెంకట లోకేష్ 592 మార్కులు సాధించి మండలంలో మొదటి స్థానంలో నిలిచారు. భరత్ కుమార్ అనే విద్యార్థి 588 మార్కులు సాధించి రెండో స్థానంలో నిలిచారు. పూజిత అనే విద్యార్థిని 587…

Read More

విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్ కే @ 595

స్కూల్ టాపర్ గా నిలిచిన విద్యార్థి ఖ్యాతిలక్ష్మి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల్ని అభినందించిన యాజమాన్యం ఎంతో గర్వంగా ఉంది – ప్రిన్సిపాల్ రఘురాం_ విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్ కే @ 595 రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో… నెల్లూరులోని విశ్వసాయి డాక్టర్ ఎస్ ఆర్ కే స్కూల్ విద్యార్థులు సత్తా చాటారని…స్కూల్ ప్రిన్సిపాల్ రఘురాం సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రాంగణంలో అభినందన సభ ఏర్పాటు…

Read More

పదిలో ఓవెల్ ప్రభంజనం

596 మార్కులు సాధించి స్కూల్ టాపర్ గా నిలిచిన వాకాటి మనస్వి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల్ని అభినందించిన విద్యా సంస్థల చైర్మన్ వేణు, అధ్యాపకులు పదిలో ఓవెల్ ప్రభంజనం… రాష్ట్ర ప్రభుత్వవం బుధవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో… నెల్లూరు నగరంలోని ఓవెల్ విద్యా సంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. వాకాటి మనస్వి 600 మార్కులకు గాను, 596 మార్కులు సాధించి…స్కూల్ టాపర్ గా నిలిచిందని విద్యా సంస్థల గ్రూప్ చైర్మన్ ఆర్…

Read More

మంత్రి నారాయణ ఆదేశాలతో చలివేంద్రం ఏర్పాటు

45వ డివిజన్ లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ పోకల రవి చలివేంద్రాన్ని ప్రారంభించిన కార్పొరేషన్ కమిషనర్ వైవో నందన్, నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి మంత్రి నారాయణ ఆదేశాలతో చలివేంద్రం ఏర్పాటు వేసవి తాపం అత్యధికమౌతున్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు చలివేంద్రాలు ఎంతగానో దోహదపడతాయని నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వై.ఓ.నందన్ పేర్కొన్నారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పిలుపుమేరకు నగరంలోని 45వ డివిజన్ నందు డాక్టర్ పోకల…

Read More

సంగం జడ్పీ హైస్కూల్ విద్యార్థినికి 584 మార్కులు

ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల్ని అభినందించిన చైర్మన్, ఉపాధ్యాయులు సంగం జడ్పీ హైస్కూల్ విద్యార్థినికి 584 మార్కులు పదో తరగతి ఫలితాలలో సంగం జెడ్పీ హై స్కూల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. స్వర్ణ భారతి అనే విద్యార్థి 584 మార్కులు సాధించి మండలంలో మొదటి స్థానంలో నిలవగా..ఆర్ సోఫియా అనే విద్యార్థి 581 మార్కులు సాధించి మండలం రెండో స్థానం లో నిలిచింది. 104 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవగా..75 మంది ఉత్తీర్ణత సాధించారు. పాఠశాల…

Read More

ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు VKC అభినందనలు

VKC ని ఘనంగా సన్మానించిన ఉపాధ్యాయులు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు VKC అభినందనలు నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని నాగుల వెల్లటూరు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాసి ఉత్తమ మార్కులు సాధించినందుకు వారిని సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి అభినందించారు. అదే విధంగా పాఠశాల ఉపాధ్యాయులకు కూడా అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాలకు విచ్చేసిన వేలూరిని శాలువాతో ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు….

Read More