ఎన్ 3 న్యూస్ బుల్లెట్స్‌

సంక్షిప్త వార్త మాలిక‌ నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన క్షేత్రంలో మే 8 నుంచి 14వ తేదీ వరకు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలపై నెల్లూరు ఆర్డీవో కీలక సమీక్ష నిర్వహించారు. అధికారులందరూ సమన్వయంతో పని చేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆమె సూచించారు. సూళ్లూరుపేట పట్టణంలో పేరుకే చలివేంద్రాలు ఉన్నాయని..వాటి పర్యవేక్షణ పూర్తిగా కరువైందని ప్రజలు వాపోయారు. మూడు, నాలుగు రోజులకోసారి మాత్రమే వాటిలో నీళ్లు పోస్తున్నారన్నారు. అధికారులు స్పందించి చలివేంద్రాల్లో నీటిని ఉండేలా చూడాలని…

Read More

నేటి వార్త మాలిక‌

క‌ల్తీ లేని వార్త‌లు క‌ల‌క‌లం రేపే క‌థ‌నాలు కోవూరులోని ఐసీడీఎస్ కార్యాలయంలో కమ్యూనిటీ మొబిలైర్స్ సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కలెక్టర్ ఆనంద్ లు పాల్గొన్నారు. ఆమె కలెక్టర్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిరక్షరాస్యత నిర్మూలన కార్యక్రమాన్ని చదువుకున్న ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా స్వీకరించాలని వారు పిలుపునిచ్చారు. బారాషహీద్ దర్గాలో జరుగుతున్న దర్గా ముఖ ద్వారాల నిర్మాణ పనులను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్…

Read More

జగన్‌ని కలిసిన అనిల్, ప్రసన్నలు

పీఏసీ సభ్యులతో సమావేశమైన వైయస్ జగన్.. కూటమి ప్రభుత్వంపై సమరానికి సిద్ధంగా ఉండాలనీ దిశానిర్దేశం.. సమావేశం అనంతరం జరిగింది ఇదే? మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో.. వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన వైఎస్ జగన్.. పిఏసీ సభ్యులు, పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లకు దిశానిర్దేశం చేశారు. ప్రతి నెలా పీఏసీ సమావేశం జరుగుతుందని.. రాబోయే రోజుల్లో పార్లమెంటు నియోజకవర్గాలకు…

Read More

వేసవిలో పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి

మీడియా సమావేశంలో సంగం సీఐ వేమారెడ్డి వేసవిలో పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి నెల్లూరు జిల్లా సంగం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సీఐ వేమారెడ్డి మీడియాతో మాట్లాడారు. వేసవి సెలవులు వస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ఈత సరదాలతో కాలువల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా తల్లిదండ్రులు సెలవుల్లో తమ పిల్లలకు ఒంటరిగా వాహనాలు ఇవ్వకుండా.. ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. వేసవిలో చోరీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు….

Read More

కరెంటు మోటార్ల దొంగలు అరెస్ట్

రూ. 5 లక్షల విలువైన 25 మోటార్లు స్వాధీనం మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ సీహెచ్ సౌజన్య కరెంటు మోటార్ల దొంగలు అరెస్ట్… నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండల పరిధిలోని పొలాల్లో ఉన్న కరెంటు మోటర్లు తరచుగా దొంగతనాలకి పాల్పడుతున్న కత్తుల గోపి, పొట్లూరు పూర్ణచంద్రరావు, చౌటూరు శీను లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 5 లక్షల విలువ చేసే 25 మోటార్లను స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్ ఎస్పీ సీహెచ్…

Read More

సంపూర్ణ అక్షరాస్యత దిశగా కోవూరు

ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కమ్యూనిటీ మొబిలైజర్స్ సమావేశంలో కలెక్టర్ ఆనంద్ తో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే సంపూర్ణ అక్షరాస్యత దిశగా కోవూరు సంపూర్ణ అక్షరాస్యత ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. కోవూరు గ్రామంలోని ఐసిడిఎస్ కార్యాలయంలో జిల్లా వయోజన విద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటి మొబిలైజర్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ గారితో కలిసి ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. కలెక్టర్ తో కలిసి ఆమె…

Read More

ఆన్ లైనేస్తున్నారు జనం జరభద్రం

టెక్నాలజీకి అనుగుణంగానే సైబర్ నేరాలు సైబర్ నేరగాళ్లు కొత్త పద్దతులను ఎంచుకుంటున్నారు సోషల్ మీడియా నేడు విపరీతంగా విస్తరించింది ఆన్ లైనేశారు జనం జరభధ్రం నకిలీ ఫోటోలు.. డీపీలు.. నకిలీ వాట్స్అప్ అకౌంట్లతో సైబర్ నేరగాళ్లు దోపిడీకి తెగబడుతున్నారు.. పలు శాఖల ఉన్నతాధికారుల ఫోటోలతో వాట్స్అప్ ఖాతాలు తెరిచి కిందిస్థాయి ఉద్యోగులకు మెసేజ్లు పంపుతున్నారు.. ఐయాం మీటింగ్ ఐ నీడ్ మనీ అర్జంట్.. ఐ విల్ యు లేటర్ అని మెసేజ్లు పంపి అందిన కాడికి దోచుకుంటున్నారు…..

Read More

వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారులకి ఘన సత్కారం

ముఖ్య అతిధిగా పాల్గొన్న సంతపేట సీఐ దశరధరామారావు కప్పిర శ్రీనివాసులుకి అభినందనల వెల్లువ వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారులకి ఘన సత్కారం టీడీపీ సీనియర్ నాయకుడు కప్పిర శ్రీనివాసులు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని…. నెల్లూరు నగరం సంతపేటలోని తిక్కన పార్కు లో…ఇటీవల గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించిన ఆరుగురు చిన్నారులకి అభినందన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక సీఐ దశరధరామారావు, టీడీపీ ముఖ్య నేతలు ముఖ్య అతిధులుగా విచ్చేశారు. కప్పిర రేవతి ఆధ్వర్యంలో…సీఐ, శ్రీనివాసులు తదితరులు…

Read More

న్యాయం కోసం పోరాటం..

ఐదు రోజులుగా శాంతియుత నిరసన చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన న్యాయం కోసం పోరాటం… నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం చింతోపు గ్రామానికి చెందిన లేబూరు మల్లికార్జున్ అనే వ్యక్తి వల్ల మోసపోయామని ఇందుకూరుపేట కొత్తూరు గ్రామానికి చెందిన బాధిత కుటుంబ సభ్యులు చేపట్టిన నిరసన ఐదో రోజుకి చేరింది. గండవరం అనీల్, సంధ్యలు తమ కుటుంబ సభ్యులతోకలిసి మల్లి్కార్జున నివాసం ఎదుట శాంతియుత నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ…తమకు అన్యాయం…

Read More

మద్యం తాగేందుకు డబ్బులివ్వలేదని

హత్య కేసులో నిందితులు అరెస్ట్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన టౌన్ డీఎస్పీ సింధుప్రియ మద్యం తాగేందుకు డబ్బులివ్వలేదని… జాకీర్ హుస్సేన్ నగర్ వద్ద పెన్నానదిలో జరిగిన హత్య కేసును…నవాబుపేట పోలీసులు చేధించారు. ఈ కేసులో ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఈ మేరకు…నగరంలోని టౌన్ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ సింధుప్రియ నిందితుల్ని మీడియా ఎదుట హాజరుపరచి…కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదనే షేక్ సుల్తాన్ ని…షేక్ సలీం, యమల నాగరాజులు కర్రలతో…

Read More