
ఎన్ 3 న్యూస్ బుల్లెట్స్
సంక్షిప్త వార్త మాలిక నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన క్షేత్రంలో మే 8 నుంచి 14వ తేదీ వరకు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలపై నెల్లూరు ఆర్డీవో కీలక సమీక్ష నిర్వహించారు. అధికారులందరూ సమన్వయంతో పని చేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆమె సూచించారు. సూళ్లూరుపేట పట్టణంలో పేరుకే చలివేంద్రాలు ఉన్నాయని..వాటి పర్యవేక్షణ పూర్తిగా కరువైందని ప్రజలు వాపోయారు. మూడు, నాలుగు రోజులకోసారి మాత్రమే వాటిలో నీళ్లు పోస్తున్నారన్నారు. అధికారులు స్పందించి చలివేంద్రాల్లో నీటిని ఉండేలా చూడాలని…