కళ్ళల్లో కారం కొట్టి వ్యక్తిపై దాడి

లింగంపల్లి తోపు వద్ద ఘ‌ట‌న‌ కళ్ళల్లో కారం కొట్టి వ్యక్తిపై దాడి కళ్ళల్లో కారం కొట్టి వ్యక్తిపై దాడి చేసిన సంఘటన నెల్లూరు జిల్లా పొదలకూరు పంచాయతీ పరిధిలో లింగంపల్లి తోపు వద్ద శుక్రవారం రాత్రి జరిగింది. లింగంపల్లి తోపులో నివాసం ఉంటున్న పిల్లిపోగు పెంచలయ్య రాత్రి భోజనం తర్వాత తన ఇంటి బయట వాకింగ్ చేస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో పాత కక్షలు మనసులో పెట్టుకున్న చెలికా పెంచలయ్య అలియాస్ చిన్న, సంపూర్ణ దంపతులు ఒక్క‌సారిగా వ‌చ్చి…

Read More

విద్యుత్ షాక్ కు నిండు గర్భిణి బలి

మృతురాలు చెంచమ్మకు రహస్యంగా ఖననం..? మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోన్న స్థానికులు కోడూరులో దారుణ ఘటన విద్యుత్ షాక్ కు నిండు గర్భిణి బలి… నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కోడూరు గ్రామపంచాయతీలో చంచమ్మ అని నిండు గర్భిణీ బుధవారం రాత్రి విద్యుత్ షాక్ కు గురై మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు… అల్లిపురంకు చెందిన లక్ష్మీనారాయణ కోడూరు గ్రామపంచాయతీలో రొయ్యల గుంటలను కౌలుకు చేస్తున్నారు. లక్ష్మీనారాయణ వద్ద గిరిజన కుటుంబానికి చెందిన…

Read More

పట్టపగలు ఇంటికి తాళం వేసి ఉంటే కన్నం..

నాలుగు ఇళ్లల్లో వరుస చోరీలు – ఉపాధ్యాయుల ఇళ్లే లక్ష్యం 60 సవర్ల బంగారం, రూ.60 వేలు నగదు అపహరణ కావలి పట్టణంలో కలకలం పట్టపగలు ఇంటికి తాళం వేసి ఉంటే కన్నం… పగలైతేనేం… రాత్రయితేనేమి.. ఇంటికి తాళం వేశారా.. బ్లైండ్ గా కన్నం వేస్తాం అంటూ దొంగలు కావలి పోలీసులకు సవాల్ విసిరారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి నాలుగు ఇళ్లలో వరుసగా చోరీలు జరిగిన ఘటనలు కావలి పట్టణంలో కలకలం రేపాయి. విషయం…

Read More

ప్రశాంతంగా ఐఏబీ..

జిల్లాలో రబీకి 3 లక్షల పైగా ఎకరాలకు సాగునీరు జిల్లాలో చివరి ఎకరా వరకు సాగునీరు అందించడమే ప్రధాన లక్ష్యం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ససమావేశంలో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యేలు, సాగునీటి సంఘం అధ్యక్షులు, ఇరిగేషన్ అధికారులు ప్రశాంతంగా ఐఏబీ… రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా జిల్లాలో రెండో పంట రబీకి సంబంధించి 3లక్షల పైగా ఎకరాలకు 41 టిఎంసిల నీటిని కేటాయిస్తూ సాగునీటి సలహామండలిలో తీర్మానించినట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం…

Read More

నేటి వార్త మాలిక‌

కల్తీలేని వార్త‌లు-క‌ల‌క‌లం రేపే క‌థ‌నాలు నెల్లూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ ఆనంద్ అధ్యక్షతన సాగునీటి సలహా మండలి సమావేశం జరిగింది. జిల్లాలో రెండో పంటకి సంబంధించిన నీటి కేటాయింపులపై మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు చర్చించారు. అయ్యప్పగుడి సెంటర్ వద్ద నూతన ఏసీ బస్టాండ్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన స్థానిక దివ్యాంగులచేత బస్టాండ్ ను ప్రారంభోత్సవం చేయించారు భూమన కరుణాకర్ రెడ్డి హయాంలోనే టీటీడీ దోపిడీకి గురైందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి…

Read More

హ్యాపీ బ‌ర్త్‌డే వీపీఆర్ సార్‌

ఘనంగా ఎంపీ వేమిరెడ్డి ముందస్తు జన్మదిన వేడుకలు యువ‌త‌తో క‌లిసి కేక్ క‌ట్ చేసిన ఎమ్మెల్యే ప్ర‌శాంతిరెడ్డి అనాథాశ్రమాలకు నిత్యావసర సరకుల పంపిణీ చేసిన వీపీఆర్ టీమ్‌ ఘనంగా ఎంపీ వేమిరెడ్డి ముందస్తు జన్మదిన వేడుకలు నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ముందస్తు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ నెల 19న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పుట్టినరోజు నేపథ్యంలో టిడిపి…

Read More

చాలా సంతోషం

నీటి వినియోగంపై ఎమ్మెల్యేలు, సాగునీటి సంఘం అధ్యక్షులు మంచి సలహాలిచ్చారు ఐఏబీ సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చాలా సంతోషం…

Read More

ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాం…

రూపాయి కూడా దుర్వినియోగం చేయొద్దు ఐఏబీలో అధికారులకి సూచించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాం…రూపాయి కూడా దుర్వినియోగం చేయద్దు

Read More

టీటీడీ విష‌యంలో వైసీపీ పెద్ద కుట్రే చేస్తోంది

భూమ‌న హ‌యాంలో టీటీడీ దోపిడీకి గురైంది నాస్తికుడైన క‌రుణాక‌ర్‌రెడ్డి గోమాత గురించి మాట్లాడ్డం సిగ్గుచేటు భూమ‌నపై మండిప‌డ్డ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి టీటీడీ విష‌యంలో వైసీపీ పెద్ద కుట్రే చేస్తోంది..!భూమ‌న హ‌యాంలో టీటీడీ దోపిడీకి గురైంది-నాస్తికుడైన క‌రుణాక‌ర్‌రెడ్డి గోమాత గురించి మాట్లాడ్డం సిగ్గుచేటు భూమ‌నపై మండిప‌డ్డ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి టీటీడీ దేవ‌స్థానాన్ని అప‌విత్రం చేయాల‌న్న‌దే వైసీపీ కుట్ర చేస్తుంద‌ని.. పాల‌క వ‌ర్గాన్ని.. అధికారుల‌ను అవ‌మాన‌ప‌ర‌చాల‌ని చూస్తున్నారంటూ.. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి అన్నారు….

Read More