
కళ్ళల్లో కారం కొట్టి వ్యక్తిపై దాడి
లింగంపల్లి తోపు వద్ద ఘటన కళ్ళల్లో కారం కొట్టి వ్యక్తిపై దాడి కళ్ళల్లో కారం కొట్టి వ్యక్తిపై దాడి చేసిన సంఘటన నెల్లూరు జిల్లా పొదలకూరు పంచాయతీ పరిధిలో లింగంపల్లి తోపు వద్ద శుక్రవారం రాత్రి జరిగింది. లింగంపల్లి తోపులో నివాసం ఉంటున్న పిల్లిపోగు పెంచలయ్య రాత్రి భోజనం తర్వాత తన ఇంటి బయట వాకింగ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో పాత కక్షలు మనసులో పెట్టుకున్న చెలికా పెంచలయ్య అలియాస్ చిన్న, సంపూర్ణ దంపతులు ఒక్కసారిగా వచ్చి…