
ఎన్3 న్యూస్ బుల్లెట్స్
సంక్షిప్త వార్త మాలిక నెల్లూరులో ఓ దళిత యువతి దారుణ హత్య కలకలం రేపుతోంది. రూరల్ పోలీసుస్టేషన్ ఎదుట కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. నిందితుల్ని ఉరి తీయాలంటూ డిమాండ్ చేశారు. నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో కోవూరు నియోజకవర్గం పరిధిలోని 23 మందికి రూ. 31,08,483 విలువ చేసే సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పంపిణీ చేశారు. నిరుపేదల ఆరోగ్య పరిరక్షణే కూటమి ప్రభుత్వ తొలి ప్రాధాన్యత ఇస్తుందని ఆమె తెలిపారు….