13 ఏళ్ళ షుగర్ ఫ్యాక్టరీ సమస్యకు పరిష్కారం సాధించాం

ఐదేళ్లుగా తట్టెడు మట్టి వేయని గ్రామీణ రోడ్ల రూపు రేఖలు మార్చాం కోవూరులో కైలాసభూమి రోడ్డుని ప్రారంభించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి 13 ఏళ్ళ షుగర్ ఫ్యాక్టరీ సమస్యకు పరిష్కారం సాధించాం కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక కోవూరు గ్రామాభివృద్ధి కోసం 2 కోట్ల రూపాయలకు పైగా నిధులు వెచ్చించామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా ఆమె కోవూరు గ్రామానికి విచ్చేశారు. ఎమ్మెల్యేకి కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రజలు…

Read More

మొదటి సంతకం ఏమైంది సీఎం గారు..?

డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు సార్..? నెల్లూరులో ధర్నా దిగిన నిరుద్యోగులు, డీవైఎఫ్ఐ నాయకులు ధర్నాని అడ్డుకున్న పోలీసులు- ఇరువురి మధ్య వాగ్వాదం మొదటి సంతకం ఏమైంది సీఎం గారు… కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు అయినా…డీఎస్పీ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం దారుణమని డీవైఎఫ్ఐ నాయకులు అన్నారు. డిఎస్సీపై చేసిన మొదటి సంతకం హామీ ఏమైంది ముఖ్యమంత్రి గారు వారు సూటిగా ప్రశ్నించారు. ఇందుకు నిరసనగా… డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగులు వీఆర్సీ సెంటర్ వద్ద ధర్నాకు…

Read More

బీజేపీ డౌన్ డౌన్…మోడీ డౌన్ డౌన్

రాహుల్, సోనియాపై అక్రమ కేసులు వెంటనే ఎత్తి వేయాలి సిటీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కే సంజయ్ కుమార్ డిమాండ్ నెల్లూరులో కాంగ్రెస్ నేతలు నిరసన ధర్నా బీజేపీ డౌన్ డౌన్…మోడీ డౌన్ డౌన్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు…. కాంగ్రెస్ శ్రేణులపై పెట్టిన అక్రమ కేసులు, చార్జి సీటుకు వ్యతిరేకంగా అంబేద్కర్ బొమ్మ వద్ద ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ నేతలందరూ బీజేపీ డౌన్ డౌన్…మోడీ డౌన్ డౌన్ అంటూ నల్ల…

Read More

నెల్లూరులో తప్పిన పెను ప్రమాదం

గుడిపల్లిపాడులో కుప్ప కూలిన రైస్ మిల్ భారీ గోడ ట్రాఫిక్ ని మళ్లించిన పోలీసులు_ నెల్లూరులో తప్పిన పెను ప్రమాదం… నెల్లూరులో బుధవారం ఉదయం వాతావరణంలో ఒక్క సారిగా మార్పు చోటు చేసుకుంది. భారీ ఈదురు వీచాయి. వీటి ధాటికి రూరల్ మండలం గుడిపల్లిపాడులోని రైస్ మిల్ కి చెందిన భారీ గోడ కుప్ప కూలి రహదారిపై పడిపోయింది. గోడ కూలిన సమయంలో వాహనదారులు, ప్రజలు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు వాపోయారు. దీంతో…

Read More

బీద ర‌విచంద్ర అనే నేను

ఏపీ మండలిలో ప్రమాణీ స్వీకారం చేసిన బీద రవిచంద్ర ఎమ్మెల్సీతో ప్రమాణ స్వీకారం చేయించిన ఏపీ శాసన మండలి చైర్మన్ బీద అనే నేను… అమరావతిలోని ఏపీ మండలిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా బీద రవిచంద్ర యాదవ్ నిడారంబరంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా శాసన మండలి చైర్మన్ కోయ్యే మోషేను రాజు బీద రవిచంద్రతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర సతీమణి జ్యోతి, నాయకులు డాక్టర్ జెడ్ శివ ప్రసాద్,…

Read More

మినిస్టర్ మాటంటే లెక్కలేదా..?

నారాయణ ఆదేశాలనే తుంగలో తొక్కిన కార్పొరేషన్ అధికారులు షాపులకి లైసెన్స్ ఉన్నా..ఎందుకు మూసేశారు..? ఆకతాయిలకి అడ్డాగా మారిన ఆ…మార్కెట్ 60 ఏళ్ల చరిత్ర కలిగిన మార్కెట్ పై ఎన్ 3 న్యూస్ ప్రతినిధి రమణారెడ్డి ఫేస్ టూ ఫేస్ మినిస్టర్ మాటంటే లెక్కలేదా… ఆ మార్కెట్ కి 60 ఏళ్లు చరిత్ర ఉంది… నిత్యావసరాలు, చేపలు, మటన్, చికెన్ తోపాటు బీఫ్ మాంసం అందుబాటులో ఉండేవి… అయితే ఏమైందో ఏమో కానీ…గత ఆరు నెలలుగా బీఫ్ కి…

Read More

ఎన్‌3 న్యూస్ బుల్లెట్స్‌

సంక్షిప్త వార్త మాలిక‌ బుచ్చిరెడ్డిపాళెం మండలం కొట్టాలు గ్రామంలో ఆటో నగర్ నిర్మాణానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి భూమి పూజ చేశారు. మరో రెండు నెలల్లో ఆటో నగర్ ని పూర్తి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఆటో యూనియన్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. సంగం మండలం దువ్వూరు గ్రామంలోని బస్టాండ్ సెంటర్ లో పంచాయతీ కార్యదర్శి హమీద్ చలివేంద్రం ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని ఎంపీడీవో షాలెట్, టీడీపీ నేతలతో కలిసి ఆయన ప్రారంభించారు. కావలి…

Read More

రెండు నెలల్లో ఆటో నగర్ పూర్తి చేస్తా

కొట్టాలు గ్రామంలో ఆటో నగర్ కు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హర్షం వ్యక్తం చేసిన ఆటో యూనియన్ నేతలు రెండు నెలల్లో ఆటో నగర్ పూర్తి చేస్తా… సీఎం చంద్రబాబు నాయుడు అడుగులు ఎప్పుడూ అభివృద్ధి వైపే ఉంటాయనీ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు…నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం నాగమాంబాపురం పంచాయతి పరిధిలోని కొట్టాలు గ్రామంలోఏడు ఎకరాల ముప్పై సెంట్ల భూమిని ఆటోనగర్ కు కేటాయించారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక…

Read More

బాధ్యులెవరు

దారి లేకనే నిండు ప్రాణం బలి పొంతన లేని సమాధానాలు చెబుతున్న అధికారులు మార్గ మధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారణ నామవరంలో విషాదఛాయలు – బోరున విలపిస్తోన్న కుటుంబ సభ్యులు బాధ్యులెవరు…? కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో పాటు భారీ ఈదురు గాలులకు భారీ వృక్షం రహదారికి అడ్డంగా పడిపోవడంతో నామవరానికి చెందిన మహిళ మృతి చెందిన దారుణ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల మేరకు….నామవరం గ్రామంలో మహిళకు విపరీతమైన…

Read More

విద్యార్థులకి విద్యా సామాగ్రి పంపిణీ

ఇన్ఫినిటీ ఫిన్ కాప్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకులకి కృతజ్ఞతలు తెలిపిన దువ్వూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు విద్యార్థులకి విద్యా సామాగ్రి పంపిణీ నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఇన్ఫినిటీ ఫిన్ కాప్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకులు విద్యా సామాగ్రి పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. జడ్పీ హైస్కూల్, అంగన్వాడి పాఠశాల, ఎంపీపీఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులకు లక్షా 50 వేల రూపాయల విలువైన టేబుల్స్,విద్యా…

Read More