ద‌ళిత యువ‌త‌కు ఉద్యోగాలిస్తా

ఎన్ఆర్ఐ ప‌ల్లం శంక‌ర్ హామీ విడ‌వ‌లూరు హ‌రిజ‌న‌వాడ‌లో డాక్ట‌ర్‌ బీఆర్ అంబేడ్క‌ర్ విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ‌ ఘ‌నంగా జ‌యంతి వేడుక‌లు ద‌ళిత యువ‌త‌కు ఉద్యోగాలిస్తా..!!ఎన్ఆర్ఐ ప‌ల్లం శంక‌ర్ హామీవిడ‌వ‌లూరు హ‌రిజ‌న‌వాడ‌లో డాక్ట‌ర్‌ బీఆర్ అంబేడ్క‌ర్ విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ‌ ఘ‌నంగా జ‌యంతి వేడుక‌లు కోవూరు నియోజ‌క‌వ‌ర్గం.. విడ‌వ‌లూరు హ‌రిజ‌న‌వాడలో డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ విగ్ర‌హ క‌మిటీ ఛైర్మ‌న్ గోళ్ల జ‌య‌రాజ్ ఆధ్వ‌ర్యంలో.. ఎస్సై తుర‌క వెంక‌ట‌ర‌మ‌ణ అలియాజ్ గ‌బ్బ‌ర్ సింగ్ స‌హ‌కారంతో అంబేడ్క‌ర్ విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం సోమ‌వారం రాత్రి…

Read More

నెల్లూరులో ఎస్టీ వర్గీకరణ సాధన భారీ ర్యాలీ

ఆకట్టుకున్న కీలు గుర్రాలు, మేళాలు, తీర్మాన్ జూన్ లో నారావారిపల్లె నుంచి ఎస్టీ వర్గీకరణ సాధన యాత్ర ఆవిర్భావ సభలో యానాది రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు కేసీ పెంచలయ్య నెల్లూరులో భారీ ర్యాలీ… ST వర్గీకరణ సాధన యాత్ర కోసం… యానాది రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు కేసీ పెంచలయ్య ఆధ్వర్యంలో నెల్లూరులో ఆవిర్భావ సభ జరిగింది. ఈ సందర్భంగా నగరంలోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్ నుంచి టౌన్ హాల్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు….

Read More

రాజ్యాంగ నిర్మాత అడుగుజాడల్లోనే నడుద్దాం..

కలువాయిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఎమ్మార్పీఎస్ నాయకులు రాజ్యాంగ నిర్మాత అడుగుజాడల్లోనే నడుద్దాం… నెల్లూరు జిల్లా కలువాయిలో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బస్టాండ్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహానికి… ప్రజా ప్రతినిధులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, అధికారులు పూలమాలలు నివాళులర్పించారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని… ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సబ్ బ్రాంచ్ చైర్మన్ జి పెంచలపుల్లయ్య ఆధ్వర్యంలో జడ్పీ హైస్కూల్ నందు రక్త…

Read More

వేసవిలో జర జాగ్రత్త

దొంగతనాలు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు ప్రజలందరూ LHMS సిస్టమ్ ని వినియోగించుకోవాలి మీడియా సమావేశంలో కోవూరు సీఐ సుధాకర్ రెడ్డి వేసవిలో జర జాగ్రత్త… కోవూరులోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సీఐ సుధాకర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వేసవికాలంలో దొంగతనాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మీ ఇళ్లల్లో మీరు లేని సమయంలో దొంగల బారిన పడకుండా పోలీసు వారిచే ఎల్ హెచ్ ఎం ఎస్ అనే సిస్టంను…

Read More

పది ఎకరాల గడ్డివాము దగ్ధం

రూ. 30వేల నష్టం బోరున విలపిస్తోన్న రైతు పెసల శంకరయ్య విడవలూరులో ఘటన పది ఎకరాల గడ్డివాము దగ్ధం… నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దంపూరు గ్రామంలో పెసల శంకరయ్య అనే రైతుకి చెందిన పది ఎకరాల గడ్డివాము అగ్నికి దగ్ధమైంది. గమనించిన బాధిత రైతు, స్థానికులు మంటలను అదుపు చేశారు. అప్పటికే గడ్డివాము దగ్ధమైపోయిందని శంకరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఉదయం గడ్డివాము వేస్తే…ఏం జరిగిందో తెలియదని మధ్యాహ్నం…

Read More

ఎన్‌3 న్యూస్ బుల్లెట్స్‌

సంక్షిప్త వార్త మాలిక‌ ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆరోపించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో కూటమి పాలనపై ఆయన ఫైర్ అయ్యారు. కలువాయిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. స్వామి, అమ్మవార్ల గ్రామోత్సవం కన్నుల పండువగా సాగింది. ఇంటర్ ఫలితాల్లో పొదలకూరులోని ఓ ప్రైవేట్ కళాశాలకి చెందిన ప్రహ్లాద్ కుమార్ 988 మార్కులు సాధించి సత్తా చాటాడని కళాశాల యాజమాన్యం పేర్కొంది. కళాశాల…

Read More

కావలి పట్టణంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

అంబేద్కర్ విగ్రహాలకు, చిత్ర పటాలకు ఘన నివాళులు అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని వక్తల పిలుపులు ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు కావలి పట్టణంలో అంబేద్కర్ 134 జయంతిని రాజకీయ పార్టీల నేతలు, దళిత సంఘాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా జరుపుకున్నారు. ట్రంక్ రోడ్డులోని బ్రిడ్జి సెంటరులో, తుమ్మలపెంట బస్టాండ్ లోని పార్కులో, ముసునూరులో, ఇందిరా నగర్ లోని అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. బీజేపీ , కాంగ్రెస్, ఎం.అర్.పి.ఎస్ , మాల ఉద్యోగ…

Read More

డంపింగ్ యార్డ్‌లో మళ్లీ మంటలు

భ‌యాందోళ‌న‌లో సూళ్లూరుపేట ప్రజలు విప‌రీత‌మైన కాలుష్య కోరల్లో సూళ్లూరుపేట డంపింగ్ యార్డ్‌లో మళ్లీ మంటలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ లో సోమ‌వారం మళ్లీ మంటలు చెలరేగాయి. దీంతో సూళ్లూరుపేట ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ వారంలో ఇది రెండోసారి జరగడం గమనార్హం. జాతీయ రహదారికి అనుకుని ఉండటంతో దట్టమైన పొగ వాహనదారులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తోంది. డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు పొగ, దుర్వాసన వల్ల ఆరోగ్య…

Read More

ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం

కాకాణిపై అక్రమ కేసులు బనాయించడం దారుణం కూటమి పాలనపై తిరుపతి ఎంపీ గురుమూర్తి ధ్వజం ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం… నెల్లూరు జిల్లా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కూటమి పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు, తిరుపతి జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ ,మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పై నమోదైన కేసుల గురించి కీలక విషయాలు మాట్లాడారు…..

Read More

బ‌డుగు బ‌ల‌హీన‌వ‌ర్గాల ఆశాజ్యోతి అంబేడ్క‌ర్‌

బ‌డుగు బ‌ల‌హీన‌వ‌ర్గాల ఆశాజ్యోతి అంబేడ్క‌ర్‌ కృష్ణారెడ్డిపాలెంలో అంబేడ్క‌ర్ విగ్ర‌హం ఆవిష్క‌రించిన సీఐ వెంక‌ట‌నారాయ‌ణ‌ విగ్ర‌హ ఏర్పాటుకు స‌హ‌క‌రించిన తెలంగాణ ప్రాంతానికి చెందిన అనుపమ పరమేశన్ బ‌డుగు బ‌ల‌హీన‌వ‌ర్గాల ఆశాజ్యోతి అంబేడ్క‌ర్‌ నెల్లూరు జిల్లా కలిగిరి మండలం కృష్ణారెడ్డి పాలెంలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. గడ్డం రంజాన్ తెలంగాణ ప్రాంతానికి చెందిన అనుపమ పరమేశన్ ను నూతన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు సాయం కోరగా తక్షణమే విగ్రహ ఏర్పాటుకు…

Read More