
గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా
ఎంపీపీ చింతారెడ్డి పద్మావతి సీతారామపురంలో రూ. 35 లక్షలతో సీసీ రోడ్లు, అరుగుల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎంపీపీ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా గ్రామాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎంపిపి చింతంరెడ్డి పద్మావతి అన్నారు. సీతారామపురం మండల పరిధిలోని పలు గ్రామాల్లో 35లక్షలతో సీసీ రోడ్లు,రచ్చబండ అరుగుల నిర్మాణ పనులకు ఎంపీపీ చింతంరెడ్డి పద్మావతి భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా ఎంపిపీ మాట్లాడుతూ… మండలంలోని 14 పంచాయతీల పరిధిలో జనరల్ ఫండ్ నిధులు 2.20…