జూలు విధిలించిన అధికారులు

N3 కధనానికి స్పందించిన మైనింగ్, పోలీస్, ఆర్‌అండ్‌బి అధికారులు

నూక‌న‌ప‌ల్లి స‌మీపంలో కూలిన బ్రిడ్జి ప‌రిశీల‌న‌

అక్ర‌మ ర‌వాణాకు పాల్ప‌డితే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించిన అధికారులు

జూలువిధిలించిన అధికారులు

  • N3 కధనానికి స్పందించిన మైనింగ్, పోలీస్, ఆర్‌అండ్‌బి అధికారులు
  • నూక‌న‌ప‌ల్లి స‌మీపంలో కూలిన బ్రిడ్జి ప‌రిశీల‌న‌
  • అక్ర‌మ ర‌వాణాకు పాల్ప‌డితే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించిన అధికారులు

అక్ర‌మ ఇసుక ర‌వాణాపై అధికారులు జూలువిధిలించారు. నెల్లూరుజిల్లా కలువాయి మండలం తెలుగురాయ‌పురం గ్రామం వ‌ద్ద జ‌రుగుతున్న అక్ర‌మ ర‌వాణా వ‌ల్ల నూకనపల్లి సమీపంలో బ్ర‌డ్జి కూలిపోయిన విష‌యాన్ని ఎన్‌3 వెలుగులోకి తెచ్చింది. ఈ క‌థ‌నానికి సంబంధిత శాఖ‌ అధికారులు వెంట‌నే స్పందించారు. గ్రామం నుంచి
నుండి భారీ టిప్పర్ లతో ఇసుక తరలిస్తుండగా సంఘటన స్థలానికి చేరుకున్న‌ మైనింగ్, పోలీస్ సిబ్బంది వాటిని సిజ్ చేశారు. ఈ సందర్బంగా మైనింగ్ ఆర్ ఐ స్వాతి, కలువాయి ఎస్ఐ సుమన్ మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణాకి పాల్పడితే చర్యలు తప్పవని తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రించారు. ఆర్ అండ్ బి ఈఈ మురళీకృష్ణ, ఎఈ అన్వేష్ నూక‌న‌ప‌ల్లి స‌మీపంలో కూలిపోయిన బ్రిడ్జిని పరిశీలంచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *