
జూలు విధిలించిన అధికారులు
N3 కధనానికి స్పందించిన మైనింగ్, పోలీస్, ఆర్అండ్బి అధికారులు నూకనపల్లి సమీపంలో కూలిన బ్రిడ్జి పరిశీలన అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించిన అధికారులు జూలువిధిలించిన అధికారులు అక్రమ ఇసుక రవాణాపై అధికారులు జూలువిధిలించారు. నెల్లూరుజిల్లా కలువాయి మండలం తెలుగురాయపురం గ్రామం వద్ద జరుగుతున్న అక్రమ రవాణా వల్ల నూకనపల్లి సమీపంలో బ్రడ్జి కూలిపోయిన విషయాన్ని ఎన్3 వెలుగులోకి తెచ్చింది. ఈ కథనానికి సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించారు. గ్రామం నుంచినుండి భారీ టిప్పర్…