
జగన్ కుటుంబంపై అసభ్యకర వ్యాఖ్యలపై మండిపాటు
సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్ లో వైసీపీ నేతల ఫిర్యాదు జగన్ కుటుంబంపై అసభ్యకర వ్యాఖ్యలపై మండిపాటు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా కొందరు చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో వైసీపీ నాయకుడు జెట్టి వేణు యాదవ్, పార్టీ ఇన్చార్జ్ కిలివేటి సంజీవయ్య ఆదేశాల మేరకు ఎస్సై బ్రహ్మనాయుడుకు ఫిర్యాదు…