ఆగ్ర‌హించిన డీఎం & హెచ్‌వో

వెంక‌ట‌గిరిలోని ప్రైమ‌రీ, అర్బ‌న్ హెల్త్ సెంట‌ర్ల‌ను ప‌రిశీలించిన డాక్ట‌ర్ బాల‌కృష్ణ నాయ‌క్‌ అందుబాటులో లేని డాక్ట‌ర్‌, సిబ్బందికి మెమోలు జారీ ఆయా సెంట‌ర్ల‌లో వ‌స‌తుల లేమీపై మండిపాటు ఆగ్ర‌హించిన డీఎం అండ్ హెచ్‌వో ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని ప్రైమరీ హెల్త్ సెంటర్, అర్బన్ హెల్త్ సెంటర్ల‌ను తిరుపతి జిల్లా డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ బాలకృష్ణ నాయక్ ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. మున్సిపాలిటీ మల్లమ్మ గుడి వద్ద ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లో నిధులకు గైర్హాజ‌రైన…

Read More

వెంక‌టాచ‌లంలో దొంగ‌లు హ‌ల్‌చ‌ల్‌

కృష్ణుడి ఆల‌యంలో చోరీ – మ‌రో రెండు ఇళ్ల‌లో చోరీకి య‌త్నం సంఘ‌ట‌న స్థ‌లాన్ని ప‌రిశీలించిన పోలీసులు, క్లూస్ టీమ్‌ వెంక‌టాచ‌లంలో దొంగ‌లు హ‌ల్‌చ‌ల్‌ నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని కృష్ణుడి ఆల‌యంలో తాళం పగలగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ విష‌య‌మై గ్రామ‌స్తులు పోలీసులకు స‌మాచారం అందించారు. సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ సంఘ‌ట‌న స్థ‌లాన్ని క్షుణ్ణంగా ప‌రిశీలించి ఆధారాలు సేకరించారు. పూజారి, ఆల‌య నిర్వాహకుల వివరాల మేరకు రెండు సవర్ల…

Read More

పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలి

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి సీపీఎం నేతలు డిమాండ్ నెల్లూరు నగరంలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలి… పెంచిన వంట గ్యాస్, డీజల్, పెట్రోల్ ధరలకు నిరసనగా…భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) నెల్లూరు నగర, రూరల్ కమిటీల ఆధ్వర్యంలో నగరంలోని స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ నుండి వి ఆర్ సి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం…

Read More

వైసీపీలోని రెండు వ‌ర్గాల్లో పొత్తులు పోక‌నే అవిశ్వాస తీర్మానం

కూట‌మికి ఎలాంటి సంబంధం లేదు క‌లెక్ట‌ర్‌ను క‌లిసింది మాత్రం వాస్త‌వ‌మే వెంక‌ట‌గిరి ఏఎంసీ మాజీ చైర్మన్ కులుకుల రాజేశ్వరరావు క‌లెక్ట‌ర్‌ను క‌లిసింది మాత్రం వాస్త‌వ‌మే తిరుప‌తి జిల్లా వెంకటగిరిలో కూటమి సీనియర్ నాయకులు టిడిపి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఏఎంసీ మాజీ చైర్మన్ పులుకులు రాజేశ్వరరావు, టిడిపి పట్టణ అధ్యక్షుడు రామదాసు గంగాధరం మాట్లాడుతూ నిన్న జరిగిన అవిశ్వాస తీర్మానానికి మాకు ఎటువంటి సంబంధం లేదని స్ప‌ష్టం చేశారు. వైసీపీలోనే రెండు వర్గాలుగా…

Read More

సోలార్‌ను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి

సంగంలో సోలార్ పలకలను పరిశీలించిన విద్యుత్ శాఖ ఏఈ మన్మధరావు సోలార్ ను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి నెల్లూరు జిల్లా సంగం ఆంజనేయ స్వామి గుడి సమీపంలో ఉన్న శ్రీధర్ రెడ్డి అనే కన్జ్యూమర్ ఏర్పాటు చేసిన సోలార్ పలకలను విద్యుత్ శాఖ ఏఈ మన్మధరావు పరిశీలించారు. సోలార్ వాడకం గురించి ఆయన్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సోలార్ ఏర్పాటు పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఈ మన్మధరావు మాట్లాడుతూ… ప్రభుత్వం సబ్సిడీ…

Read More

రాజ‌కీయ దిగ‌జారుడు కార్య‌క్ర‌మాల‌కు టీడీపీ దూరంగా ఉండాలి

తిరుప‌తి ఎంపీ గురుమూర్తి రాజ‌కీయ దిగ‌జారుడు కార్య‌క్ర‌మాల‌కు టీడీపీ దూరంగా ఉండాలి -తిరుప‌తి ఎంపీ గురుమూర్తి

Read More

నేదురుమల్లి బంగ్లాలో రాపూరు వైసిపి నాయకులు

రాపూరు మండల వైఎస్సార్సీపీ నాయకులు పాప కన్ను వెంకటగిరిలోని నేదురుమల్లి బంగ్లా కి నేదురుమల్లి బంగ్లాలో రాపూరు వైసిపి నాయకులు తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కౌన్సిల‌ర్ల అవిశ్వాస తీర్మానానికి రాపూరు మండల వైఎస్సార్సీపీ నాయకులు పాప కన్ను మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు వెంకటగిరిలోని నేదురుమల్లి బంగ్లా కి చేరుకున్నారు. వైసిపి మద్దతు దారులు నక్క భానుప్రియ విజయం సాధించడంతో సంబరాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దందోలు లక్ష్మీనారాయణ రెడ్డి,…

Read More