రూ.1.35 కోట్ల నిధులు స్వాహా

బ‌డ్జెట్‌లో అధికారులు, పాల‌క‌వ‌ర్గం కుమ్మ‌క్కు అస‌లు విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టిన ఆత్మ‌కూరు సీపీఎం నేత‌లు రూ.1.35 కోట్ల నిధులు స్వాహా పాల‌క‌వ‌ర్గం, అధికారులు కుమ్మ‌క్కై కోటి 35 ల‌క్ష‌ల రూపాయ‌ల నిధుల స్వాహా చేశార‌ని ఆత్మ‌కూరు సీపీఎం నాయ‌కులు మండిప‌డ్డారు. నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు సీపీఎం పార్టీ కార్యాల‌యంలో మున్సిప‌ల్ మాజీ వైస్ ఛైర్మ‌న్ షేక్ సంధాని, సీపీఎం ప‌ట్ట‌ణ కార్య‌ద‌ర్శి డేవిడ్ రాజు మీడియా స‌మావేశం నిర్వ‌హించి మాట్లాడారు. ఆత్మ‌కూరు మున్సిప‌ల్ కార్యాల‌యంలో ఇటీవ‌ల ప్ర‌వేశ‌పెట్టిన 2024-25…

Read More

శ్రీ‌ధ‌ర‌న్న మాట‌లే స్ఫూర్తి

క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టిస్తేనే… ప్ర‌జాస‌మ‌స్య‌లు తెలుస్తాయి 1వ డివిజ‌న్‌లో ప్రారంభ‌మైన గ‌డ‌ప గ‌డ‌ప‌కు కోటంరెడ్డి గిరిధ‌ర్‌రెడ్డికి అడుగ‌డుగునా ఘ‌న‌స్వాగ‌తం ప‌లికిన కూట‌మి శ్రేణులు శ్రీ‌ధ‌ర‌న్న మాట‌లే స్ఫూర్తిక్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టిస్తేనే… ప్ర‌జాస‌మ‌స్య‌లు తెలుస్తాయి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమం గురువారం 1వ డివిజన్ నారాయణ రెడ్డి పేట నుండి ప్రారంభమైంది. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు ఆయనకు భారీ గ‌జమాల‌లు, పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. మహిళలు ప్రతి ఇంటిలో హారతి ఇచ్చి,…

Read More

జాతీయ స్థాయిలో సత్తా చాటిన విద్యార్థిని..

విద్యార్థినికి అభినంధనలు వెల్లువ ఒరిస్సాలో జరిగిన జాతీయ స్థాయి కత్తి సాము పోటీలలో తిరుపతి జిల్లా విద్యార్థిని సత్తా చాటింది. జిల్లాలోని వెంకటగిరి పట్టణంలో నారాయణ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నా బక్కమంతల సుధీక్ష తోలుతా జిల్లా స్థాయిలో జరిగిన కత్తి సాము పోటీలలో తమ ప్రతిభను కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో తమ ప్రతిభను మరోసారి కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఒరిస్సాలో జరిగిన జాతీయ…

Read More

పోలీసే గంజాయి విక్రయదారుడు..

గంజాయి అమ్ముతుండగా పట్టుపడ్డ కానిస్టేబుల్ 5 కిలోలు స్వాధీనం, ఇద్దరు అరెస్ట్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన సీఐ శ్రీనివాస్ పోలీసే గంజాయి విక్రయదారుడు… యాంకర్ పార్ట్ :గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినట్లు గూడూరు రెండో పట్టణ సీఐ శ్రీనివాస్ తెలిపారు. నిందితుల్లో ఒకరు సూళ్లూరుపేట జీఆర్పీ విభాగంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న అవినాష్ గా గుర్తించామన్నారు. నిందితుల వద్ద నుంచి ఐదు కిలోల గంజాయి, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని…

Read More

నుడాతో జిల్లా సమగ్ర అభివృద్ధి

విజయవాడలో మంత్రి నారాయణ వెల్లడి నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ప్రభుత్వ స్థలాలు విజ‌య‌వాడ‌లో మంత్రి ఆధ్వ‌ర్యంలో స‌మావేశ‌మైన నుడా చైర్మన్ శ్రీ‌నివాసులు రెడ్డి నుడాను నెంబర్ వన్ గా తీర్చిదిద్దామన్న కోటంరెడ్డి నుడాతో జిల్లా సమగ్ర అభివృద్ధి నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా నెల్లూరు జిల్లాలో సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్లానింగ్ రూపొందిస్తున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలియ‌జేశారు. విజయవాడలో జరిగిన సమావేశానికి నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు,…

Read More

నేటి వార్త‌ మాలిక‌

నెల్లూరు నగరంలో సుడిగాలి పర్యటన చేపట్టిన కమిషనర్ సూర్యతేజ మినీ ఫిషింగ్ హార్బర్ ను సందర్శించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి నెల్లూరు జీజీహెచ్ లో తీరు మారని సదరం రీ అసెస్ మెంట్ క్యాంప్ ల నిర్వహణ ఎక్స్ ప్రెస్ రైళ్లే వారి టార్గెట్. రైళ్లను నిలిపి వేసి దోపిడికి పాల్పడుతున్న ముఠా గిరిజన మహిళ సర్పంచ్ ని అవమానించిన పంచాయతీ కార్యదర్శి దర్జాగా ప్రభుత్వ స్థలాలు కబ్జా… ప్రశ్నిస్తే బెదిరింపులే సుడిగాలి పర్యటన నెల్లూరు నగరంలో సుడిగాలి…

Read More

నేను భ‌య‌ప‌డే ర‌కం కాదు

అధికారుల‌కే క్లారిటీ లేదు వైసీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి పేర్నాటి నేను భ‌య‌ప‌డే ర‌కం కాదు… మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డిపై న‌మోదైన మైనింగ్ కేసుపై…వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేర్నాటి శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి స్పందించారు. నెల్లూరు జిల్లా వైసీపీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియా స‌మావేశం నిర్వ‌హించి మాట్లాడారు. నేను అప్రూవర్ గా మారినట్లు దుష్ప్రచారం చేయ‌డం స‌రికాద‌న్నారు. కేసులు పెడితే భయపడి వెనక్కి తగ్గే రకం నేను కాద‌ని…ఎప్పటికీ అధినేత జగన్ తోనే ఉంటానని స్ప‌ష్టం…

Read More

నెల్లూరులో దోపిడీ దొంగ‌ల బీభ‌త్సం

ఎక్స్‌ప్రెస్ రైళ్లే టార్గెట్‌ -ఛండీఘ‌ర్‌, హౌరాలో భారీ దోపిడీ రైళ్ల సిగ్న‌ల్స్ ట్యాంప‌రింగ్ చేసి అల్లూరు వ‌ద్ద ట్రైన్ల‌ను నిలిపేసిన ముఠా మ‌హిళ‌ల మెడ‌లో బంగారు ఆభ‌ర‌ణాలు, బ్యాగుల చోరీ ఛండీఘ‌ర్ ఎక్స్‌ప్రెస్‌లోనే ఎక్కువ దోపిడీ ఆరు నుంచి 10 మంది దొంగ‌లున్న‌ట్లు స‌మాచారం వివ‌రాలు దాస్తున్న రైల్వే పోలీసులు గ‌తంలోనూ ప్ర‌కాశం-నెల్లూరు జిల్లాల్లో ఇదే త‌ర‌హాలో దోపిడీలు నెల్లూరులో దోపిడీ దొంగ‌ల బీభ‌త్సం..!-ఎక్స్‌ప్రెస్ రైళ్లే టార్గెట్‌-ఛండీఘ‌ర్‌, హౌరాలో భారీ దోపిడీ-రైళ్ల సిగ్న‌ల్స్ ట్యాంప‌రింగ్ చేసి అల్లూరు…

Read More

కొవ్వొత్తుల‌తో క్రైస్త‌వుల నిర‌స‌న‌

పాస్ట‌ర్ ప్ర‌వీణ్ మృతిపై ప్ర‌భుత్వం స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టాలి కోవూరు బ‌జారు సెంట‌ర్ లో మాన‌వ‌హారం కొవ్వొత్తుల‌తో క్రైస్త‌వుల నిర‌స‌న‌… నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై నిరసన తెలుపుతూ… క్రైస్తవ సోదరులు ఆర్ అండ్ బి బంగ్లా వద్ద నుండి బజారు సెంట్రల్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం బజార్ సెంటర్లో మానవహారం చేపట్టి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులు మాట్లాడుతూ క్రైస్తవులు కూడా భారత దేశ…

Read More

ముస్లింల‌కి అతి త్వ‌ర‌లో కొత్త ప‌థ‌కం…

రాష్ట్ర వ‌క్ఫ్ బోర్డ్ చైర్మ‌న్ అబ్ధుల్ అజీజ్‌ విజ‌య‌వాడ‌లో అజీజ్ అధ్యక్షతన 3 వ వక్ఫ్ బోర్డ్ సమావేశం ప్రవేశపెట్టిన అజెండాల పై ఏకగ్రీవ తీర్మానం ముస్లింల‌కి అతి త్వ‌ర‌లో కొత్త ప‌థ‌కం… విజయవాడలోని కాలేశ్వర రావు మార్కెట్ వద్ద గల ఏపీ వక్ఫ్ బోర్డ్ కార్యాలయంలో ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన 3 వ బోర్డ్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రవేశపెట్టిన అజెండా లపై ఏకగ్రీవ తీర్మానం చేశారు. పలు…

Read More