ఏప్రిల్ 1తో ముగిసిన పది పరీక్షలు
పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి
పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు
నేటితో పదో తరగతి పరీక్షలు ముగిశాయి. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థినీ విద్యార్థులు కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేశారు. చివరి రోజు పరీక్షల నేఫథ్యంలో పోలీసులు పటిష్టబందోబస్తు ఏర్పాటు చేశారు. గడిచిన కొన్ని రోజులుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అధికారుల సమిష్టి కృషితో ప్రశాంతంగా పరీక్షలు జరిగాయి.