ఉగ్రవాదులను ఏరివేయాలి

పహల్గాం ఉగ్రవాదుల దాడి మృతుడు మధుసూదన్ రావు కుటుంబానికి వైసీపీ నేతల పరామర్శ మధుసూదన్ రావు కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయాన్ని ప్రకటించిన కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఉగ్రవాదులను ఏరివేయాలి…! భారత దేశానికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదులను ఏరివేయాలని, ఇందు కోసం దేశ ప్రధాని తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా మద్దతుగా నిలవాలని నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు తెలిపారు. పహల్గాంలో ఉగ్రవాదుల దాడి మృతి చెందిన కావలి వాసి మధుసూదన్ రావు…

Read More

ప్రజలకి అందుబాటులో M మార్ట్ సూపర్ మార్కెట్

కలువాయిలో సూపర్ మార్కెట్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కురుగొండ్ల ప్రజలకి అందుబాటులో M మార్ట్ సూపర్ మార్కెట్ నెల్లూరు జిల్లా కలువాయిలోని బస్టాండ్ సెంటర్ లో నూతనంగా M మార్ట్ సూపర్ మార్కెట్ ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ విచ్చేశారు. ఆయనకి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా సూపర్ మార్కెట్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే కురుగొండ్ల మాట్లాడుతూ…ఎం మార్ట్ సూపర్ మార్కెట్ ను ప్రజలందరికి అందుబాటులో…

Read More

అధికారుల్ని వెంటనే సస్పెండ్ చేయాలి

శంఖుస్థాపన ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేని ఆహ్వానించకపోవడంపై ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర కోశాధికారి కొర్సా ఫైర్ అధికారుల్ని వెంటనే సస్పెండ్ చేయాలి… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుకుంట మారుమూల ఆదివాసి గుడాలల్లో జరిగిన 15 కోట్లు రూపాయలు హై లెవెల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణను సంబంధిత అధికారులు ఆహ్వానించకపోవడం దివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర కోశాధికారి కొర్సా వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం ప్రజల కోసం పని చేసే శాసన సభ్యుడుని మరచిపోవడం…

Read More

రేపు ఆత్మకూరుకి సీఎం చంద్రబాబు

రాష్ట్రంలోని అనేక పారిశ్రామిక వాడల అభివృద్ధికి నెల్లూరు నుండి శ్రీకారం మీడియా సమావేశంలో మంత్రి ఆనం రేపు ఆత్మకూరుకి సీఎం చంద్రబాబు… మే 1న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటించనున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్ది తెలిపారు. ఈ మేరకు ఆయన నెల్లూరులోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి సీఎం పర్యటన వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలోని అనేక పారిశ్రామిక వాడల అభివృద్ధికి నెల్లూరు నుండి శ్రీకారం చుట్టనున్నాయని చెప్పారు. ఇరిగేషన్…

Read More

సోమిరెడ్డితో మెట్టుకూరు భేటీ

డీసీసీబీ చైర్మన్ ధనుంజయరెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డితో మెట్టుకూరు భేటీ నెల్లూరు డీసీసీబీ చైర్మన్ గా మెట్టుకూరు ధనుంజయరెడ్డి నియమితులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేశారు. అనంతరం ధనుంజయరెడ్డికి సోమిరెడ్డి శుభాకాంక్షలు తెలియజేసి శాలువాలతో సత్కరించారు.

Read More

దివ్యాంగ క్రికెట్‌ క్రీడాకారుల టీమ్ ఎంపిక‌

నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఎంపిక‌లు క్రికెట్‌లో స‌త్తాచాటిన దివ్యాంగ క్రీడాకారులు అన్నీ రంగాల్లో దివ్యాంగులు రాణించాల‌ని సూచించిన వ‌క్త‌లు subscribe for more videos ap fiber channel #93 దివ్యాంగ క్రికెట్‌ క్రీడాకారుల టీమ్ ఎన్నిక‌ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ Differently Abled Cricket Committee, Differently Abled Council of Andhra Pradesh సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నూతన దివ్యాంగుల క్రికెట్ క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం జ‌రిగింది….

Read More

ఎన్‌3న్యూస్ బుల్లెట్స్‌

సంక్షిప్త వార్త మాలిక‌ నెల్లూరు దర్గామిట్ట, ప్రగతి నగర్ మెయిన్ రోడ్డులో పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సొసైటీ వ్యవస్థాపకులు కోగిలి రమేష్ రాజ్, వారి మిత్రబృందం ఆధ్వర్యంలో మజ్జిగ, మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని దర్గామిట్ట సీఐ రోశయ్య ప్రారంభించిన మిత్ర బృందాన్ని అభినందించారు. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన దివ్యాంగుల క్రికెట్ క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం జరిగింది. దివ్యాంగులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని సత్తా చాటారు….

Read More

నేటి వార్త మాలిక‌

క‌ల్తీలేనివార్త‌లు క‌ల‌క‌లం రేపే క‌థ‌నాలు దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతిని పున: ప్రారంభిస్తున్నామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. మే 2న అమరావతికి ప్రధాని విచ్చేస్తున్నారన్నారు. ఈ మేరకు ఆయన అధికారులతో కలిసి ఏర్పాట్లు, సభా వేదిక, రోడ్డు మార్గాలను పరిశీలించి పలు సూచనలు, సలహాలు చేశారు. మే 1న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆత్మకూరులో పర్యటించనున్నారు. సీఎం పర్యటించే ప్రాంతాలను జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌, ఎస్పీ కృష్ణ కాంత్‌ పరిశీలించారు. పర్యటనలో ఎక్కడా…

Read More

భారీ యంత్రాల‌తో ఇసుక లోడింగ్‌

పెన్న‌లో భారీగా అక్ర‌మాలు హిటాచీల‌తో టిప్ప‌ర్ల‌కు ఇసుక లోడింగ్ చేస్తున్న అక్ర‌మార్కులు నుడా ఛైర్మ‌న్ ప్ర‌మేయంతో వెలుగులోకి రెండు టిప్ప‌ర్లు, ఓ హిటాచీ స్వాదీనం చేసుకున్న పోలీసులు భారీ యంత్రాల‌తో ఇసుక లోడింగ్‌..!పెన్న‌లో భారీగా అక్ర‌మాలుహిటాచీల‌తో టిప్ప‌ర్ల‌కు ఇసుక లోడింగ్ చేస్తున్న అక్ర‌మార్కులునుడా ఛైర్మ‌న్ ప్ర‌మేయంతో వెలుగులోకి రెండు టిప్ప‌ర్లు, ఓ హిటాచీ స్వాదీనం చేసుకున్న పోలీసులు నెల్లూరు లోని దీన్ ద‌యాళ్ న‌గ‌ర్ పెన్నా న‌దిలో కొంత కాలంగా గుట్టుచ‌ప్పుడు కాకుండా అక్ర‌మంగా.. అడ్డ‌దారిన ఇసుక…

Read More

పెన్న‌లో ఇసుక దోపిడీ

అడ్డుకున్న నుడా ఛైర్మ‌న్ కోటంరెడ్డి రెవెన్యూ, మైనింగ్‌, పోలీసు అధికారుల‌కు స‌మాచారం ఇచ్చినా స్పందించని అధికారులు మూడు గంట‌ల‌పాటు పెన్న‌లోనే బైఠాయించిన శ్రీ‌నివాసులురెడ్డి పెన్న‌లో ఇసుక దోపిడీ-అడ్డుకున్న నుడా ఛైర్మ‌న్ కోటంరెడ్డి-రెవెన్యూ, మైనింగ్‌, పోలీసు అధికారుల‌కు స‌మాచారం ఇచ్చినా స్పందించని అధికారులు -మూడు గంట‌ల‌పాటు పెన్న‌లోనే బైఠాయించిన శ్రీ‌నివాసులురెడ్డి నెల్లూరు రూర‌ల్ ప‌రిధిలోని దీన్‌ద‌యాళ్ న‌గ‌ర్‌లోని పెన్నాన‌దిలో గ‌త కొంత కాలంగా అక్ర‌మంగా ఇసుక ర‌వాణా జ‌రుగుతోంది. రాత్రి 11 గంట‌ల నుంచి తెల్ల‌వారుజామున 5 గంట‌ల‌వ‌ర‌కు…

Read More