రౌడీ షీట‌ర్ల‌కు డీఎస్పీ కౌన్సిలింగ్‌

రౌడీ షీట‌ర్ల‌పై ప్ర‌త్యేక నిఘా పెట్టాం రూరల్ డిఎస్పి ఘట్టమనేని శ్రీనివాసరావు. రౌడీ షీట‌ర్ల‌కు డీఎస్పీ కౌన్సిలింగ్‌… జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ ఆదేశాల మేర‌కు…నెల్లూరు జిల్లా కోవూరు మండలం సర్కిల్ పోలీస్ స్టేషన్ లో రూరల్ డిఎస్పి ఘట్టమనేని నియోజకవర్గంలోని రౌడీ షీట్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. వారికి ప‌లు సూచ‌న‌లు, స‌ల‌హాలు చేశారు. ఈ సందర్భంగా డిఎస్పి శ్రీనివాసరావు మాట్లాడుతూ… మీలో ఎవరైన‌ గొడవలకు వెళ్లిన మీపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చ‌రించారు. రౌడీ షీటర్…

Read More

బాధితుల‌కి అండ‌గా సీఎం రిలీఫ్ ఫండ్‌

ఎమ్మెల్యే కాక‌ర్ల సురేష్‌ వింజ‌మూరులో ల‌బ్ధిదారుల‌కి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల‌ను పంపినీ చేసిన ఎమ్మెల్యే. బాధితుల‌కి అండ‌గా సీఎం రిలీఫ్ ఫండ్‌… నెల్లూరు జిల్లా వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్యే కాక‌ర్ల సురేష్ విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన 78 మంది ల‌బ్ధిదారుల‌కి రూ. 92 ల‌క్ష‌ల విలువ చేసే ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి చెక్కుల‌ను ఎమ్మెల్యే…

Read More

దివ్యాంగుల ముఖాల్లో చిరున‌వ్వులు చూశాం

పండుగ‌లా ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లు పంపిణీ ఆత్మ‌కూరులో దివ్యాంగుల‌కి ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లు పంపిణీ చేసిన ఎంపీ, మంత్రి, ఎమ్మెల్సీ. పండుగ‌లా ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లు పంపిణీ… వీపీఆర్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో… నెల్లూరు పార్ల‌మెంట్ స‌భ్యులు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి స‌హ‌కారంతో..ఆత్మ‌కూరు ప‌ట్ట‌ణంలో దివ్యాంగుల‌కి రూ. 60 ల‌క్ష‌ల విలువ చేసే 150 ఎలక్ట్రిక్ మోటార్ ట్రై సైకిళ్లు పంపిణీ కార్య‌క్ర‌మం ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధులుగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,…

Read More

కావలికి చేరుకున్న సీఐఎస్ఎఫ్ ఫోర్స్ సైకిలిస్ట్ ల యాత్ర

పశ్చిమ బెంగాల్ నుండి కన్యాకుమారి వరకు మాదకద్రవ్వాల నివారణకు అవగాహన సైకిల్ యాత్ర కావలిలో ఆతిధ్యం, జవహర్ భారతి కళాశాలలో అభినందన సభ. కావలికి చేరుకున్న సీఐఎస్ఎఫ్ ఫోర్స్ సైకిలిస్ట్ ల యాత్ర సమాజ శ్రేయస్సు కోసం సైకిల్ యాత్ర చేస్తున్న సీఐఎస్ఎఫ్ ఫోర్స్ ను కావలిలో పలువురు వక్తలు అభినందించారు. తీర ప్రాంతంలో మాదకద్రవ్వాల నివారణకు పశ్చిమ బెంగాల్ నుండి కన్యాకుమారి వరకు సీఎస్ఎఫ్ ఫోర్స్ అవగాహన సైకిల్ యాత్ర చేపట్టారు. వీరు శనివారం రాత్రి…

Read More

పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లిన లారీ

పెట్రోల్ ముందున్న నుజ్జు నుజ్జు అయిన తోపుడు బండ్లు – సంగంలో ఘ‌ట‌న పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లిన లారీ… నెల్లూరు జిల్లా సంగం కొండ కూడలి వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొండపై నుండి వేగంగా వస్తున్న లారీ ప్రమాదవశాత్తు పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పెట్రోల్ బంకు ముందున్న చిరు వ్యాపారుల తోపుడు బండ్లు నుజ్జు నుజ్జు అయ్యాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అంతే కాకుండా…

Read More

రూ. 1కే భూగ‌ర్భ డ్రైనేజీ క‌నెక్ష‌న్

ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం నెల్లూరులో మంత్రి నారాయ‌ణ సుడిగాలి ప‌ర్య‌ట‌న. రూ. 1కే భూగ‌ర్భ డ్రైనేజీ క‌నెక్ష‌న్ ప్రజల అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని… భూగర్భ డ్రైనేజీ అందుబాటులో ఉన్న పట్టణాల్లో కనెక్షన్ ను కేవలం ఒక రూపాయికే అందించనున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు న‌గ‌రంలో ఆయ‌న సుడిగాలి ప‌ర్య‌ట‌న జ‌రిపారు. ఎన్టీఆర్ న‌గ‌ర్‌, ఏసీ న‌గ‌ర్‌, ఆదిత్యా న‌గ‌ర్‌, జ‌గ‌దీష్ న‌గ‌ర్ త‌దిత‌ర ప్రాంతాల్లోని…

Read More

టెన్నీస్ ఓ మంచి ఫిట్ నెస్ ఆట..!

కావలి అఫిషియల్ క్లబ్ వద్ద డాక్టర్ సి.ఎల్.ఎన్. రెడ్డి, సుజనమ్మ ట్రస్ట్ జాతీయ టెన్నీస్ టోర్నమెంట్ ప్రారంభించిన కావలి డిఎస్పీ శ్రీధర్ పాల్గొన్న మున్సిపల్ కమిషనర్, కావలి తహశీల్దారు టెన్నీస్ ఓ మంచి ఫిట్ నెస్ ఆట…! కావలి అఫిషియల్ క్లబ్ వద్ద డాక్టర్ సి. ఎల్.ఎన్. రెడ్డి, సుజనమ్మ ట్రస్ట్ జాతీయ టెన్నీస్ టోర్నమెంట్ ను శనివారం కావలి డిఎస్పీ శ్రీధర్, ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, కావలి తహశీల్దారు శ్రావణ్…

Read More

2025 డిసెంబ‌ర్ నాటికి పూర్తి చేస్తాం..

4 ఏళ్ళ కృషి ఫలితమే ఈ రెండు ఫ్లై ఓవర్లు ఎంపీ వేమిరెడ్డి కృషితో శరవేగంగా ఫ్లై ఓవర్ పనులు నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి క‌నుప‌ర్తిపాడు వ‌ద్ద రూ. 75 కోట్ల‌తో నిర్మిస్తున్న ఫ్లైవోవ‌ర్ బ్రిడ్జి ప‌నుల‌ను ప‌రిశీలించిన ఎమ్మెల్యే 2025 డిసెంబ‌ర్ నాటికి పూర్తి చేస్తాం… నాలుగేళ్ల కృషి ఫ‌లిత‌మే రెండు ఫ్లైవోవ‌ర్ బ్రిడ్జిల ఏర్పాటు అని…రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కనుపర్తిపాడు వద్ద 75…

Read More

స్మార్ట్ మీట‌ర్లు వెంట‌నే ర‌ద్దు చేయాలి

విద్యుత్ చార్జీలు త‌గ్గించ‌కుంటే ప్ర‌జ‌ల ప‌క్షాన‌ పోరాట‌మే ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించిన సీపీఎం నేత‌లు నెల్లూరు సీపీఎం కార్యాల‌యంలో జ‌గ‌న్ స‌ర్కార్ పోయి… బాబు ప్ర‌భుత్వం వ‌చ్చినా విద్యుత్ షాకులు క‌ర‌ప‌త్రం ఆవిష్క‌ర‌ణ‌ స్మార్ట్ మీట‌ర్లు వెంట‌నే ర‌ద్దు చేయాలి… నెల్లూరులోని సీపీఎం కార్యాల‌యంలో జ‌గ‌న్ స‌ర్కార్ పోయి…బాబు ప్ర‌భుత్వం వ‌చ్చినా విద్యుత్ షాకులు అంటూ క‌ర‌ప‌త్రాన్ని సీపీఎం నేత‌లు ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా సీపీఎం జిల్లా కార్య‌ద‌ర్శి మూలం ర‌మేష్ మీడియాతో మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వమే అద‌న‌పు ఛార్జీల‌ను…

Read More

మ‌సీదుల‌కు 60 వాట‌ర్ కూల‌ర్స్ అంద‌చేత‌

వీపీఆర్ ఫౌండేష‌న్ దాతృత్వం… ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వేమిరెడ్డి మ‌సీదుల‌కు 60 వాట‌ర్ కూల‌ర్స్ అంద‌చేత‌… పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కోవూరు నియోజకవర్గ పరిధిలోని మసీదులకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి 60 వాటర్ కూలర్లు అందచేశారు. ఈ సందర్భముగా ఆమె నియోజకవర్గ ముస్లిం ప్రజానీకానికి ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియచేశారు. ఉపవాస దీక్ష వున్న వారికి చల్లటి నీరు అందివ్వాలన్న లక్ష్యంతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా…

Read More