కావలిలో టెన్నీస్ విజేతలు వీరే

కావలిలో రెండు రోజులుగా నిర్వహించిన టెన్నీస్ పోటీలు ఫైనల్స్ లో హోరా హోరీగా తలపడ్డ జట్లు. విజేతలకు కప్ లు, నగదు బహుమతులు కావలిలో టెన్నీస్ విజేతలు వీరే…! నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో రెండు రోజులుగా నిర్వహించిన జాతీయ సి ఎల్ ఎన్ రెడ్డి సుజానమ్మ ట్రస్ట్ టెన్నీస్ టోర్నమెంట్ ఆదివారం రాత్రి ముగిశాయి. రాత్రి 10 గంటల వరకు ఫైనల్స్ పోటీలు జరిగాయి. ఫైనల్స్ లో హోరా హోరీగా తలపడ్డారు. 70 ప్లస్ విభాగంలో…

Read More

క్లాస్ తీసుకున్న నారాయ‌ణ మాస్టార్‌..

ఉర్ధూ పాఠ‌శాల‌లో విద్యార్థుల‌కి పాఠాలు బోధించిన మంత్రి తంబ్ నెయిల్ క్లాస్ తీసుకున్న నారాయ‌ణ మాస్టార్‌… నెల్లూరు న‌గ‌రంలో రాష్ట్ర మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ సోమ‌వారం సుడిగాలి ప‌ర్య‌ట‌న జ‌రిపారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా…న‌గ‌రం 52వ డివిజ‌న్ గొల్ల‌వీధిలోని ఉర్దూ పాఠ‌శాల‌ను మంత్రి నారాయ‌ణ సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి నారాయ‌ణ పాత రోజుల్ని గుర్తుకు తెచ్చుకున్నారు. మాస్టార్‌గా మారి…విద్యార్థుల్ని చ‌దువును చెప్పారు. ఇంగ్లీషుని బాగా చ‌ద‌వ‌డంతో గుడ్ గుడ్ అంటూ విద్యార్థుల్ని మంత్రి అభినందించారు.

Read More

ఉపాధిలో అవ‌క‌త‌క‌లు

సుమారు 90 మందికి ప‌నులు చేయ‌కుండా బిల్లులు చెల్లింపు టీపీగూడూరు త‌హ‌సీల్దార్ కార్యాల‌యంలో అర్జీ అంద‌చేసిన మండ‌ల వైసీపీ అధ్య‌క్షులు ఉప్ప‌ల‌ ఉపాధిలో అవ‌క‌త‌క‌లు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని వరకవిపూడి గ్రామంలో జరిగిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ కూలీల వివరాలు, చెల్లించిన వేతనాల వివరాలు బయట పెట్టాలని మండల ycp అధ్యక్షులు ఉప్పల శంకరయ్య గౌడ్ కోరారు. సోమవారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివరాలు…

Read More

త‌ప్పిన పెను ప్ర‌మాదం..

లారీల‌కు త‌గిలిన కేబుల్ వైర్లు నేల‌మ‌ట్ట‌మైన విద్యుత్ స్తంభం నెల్లూరు జిల్లాలో ఘ‌ట‌న త‌ప్పిన పెను ప్ర‌మాదం… చెన్నై నుంచి ఢిల్లీ వైపు వెళ్తున్న ఓ ఆయిల్ కంపెనీకి చెందిన యంత్రాలను తీసుకెళ్తున్న లారీలకు కేబుల్ వైర్లు తగలడంతో ఓ విద్యుత్ స్తంభం పూర్తిగా విరిగి నేలమట్టం అయిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మర్రిపాడు భారత్ పెట్రోల్ బంక్ వద్ద ఈ ప్రమాదం సోమవారం జరిగింది. ప్రమాదం సమయంలో వాహన రాకపోకలు లేకపోవడంతో పెను…

Read More

మెట్టుకూరు ఆధ్వ‌ర్యంలో ఇఫ్తార్ విందు

ముఖ్య అతిధిగా పాల్గొన్న సోమ‌శిల ప్రాజెక్ట్ చైర్మ‌న్ VKC మెట్టుకూరు ఆధ్వ‌ర్యంలో ఇఫ్తార్ విందు నెల్లూరు జిల్లా, అనంతసాగరంలోని గుంత బజారులో జామియా మసీదులో ముస్లింలకు మాజీ డిసిసిబి చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలతో కలిసి ప్రత్యేక నమాజులు అనంతరం ఇఫ్తార్ విందు చేశారు. ముస్లింలకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు….

Read More

మాకు నీతులు చెప్పొద్దు

వైసీపీ నేతలకు కోవూరు ఎమ్మెల్యే హెచ్చరిక టిడిపిలో చేరిన బుచ్చిరెడ్డిపాలెం వైసిపి నేతలు కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించిన వేమిరెడ్డి దంపతులు వైసీపీ తీరుతో ఆ పార్టీ నాయకులే విసిగిపోయారన్న ప్రశాంతిరెడ్డి మాకు నీతులు చెప్పొద్దు అధికారం పోయి తొమ్మిది నెలల గడిచిన మేమే బుద్ధిమంతులం అని వైసీపీ నేతలు చెప్పుకుని తిరగుతున్నారనీ.. అయితే ఆ పార్టీలో ఇమడలేక పలువురు టీడీపీలోకి వస్తున్నట్లు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని ఓ ఫంక్షన్…

Read More

పోలీసుల సేవ‌ల‌ను కొనియాడిన మంత్రి ఆనం

ఆత్మకూరులో పోలీసుల సౌజన్యంతో చలివేంద్రం ప్రారంభం లాంఛ‌నంగా ప్రారంభించిన మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి పోలీసుల సేవ‌ల‌ను కొనియాడిన మంత్రి ఆనం నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక పోలీసుల సహకారంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలకు మంచినీటి సరఫరా తప్పనిసరి అని, అన్ని ముఖ్య ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు…

Read More

మ‌రో 15 ఏళ్లు మ‌న‌ కూట‌మే

అంద‌రం క‌లిసి మెల‌సి ప‌ని చేద్దాం జిల్లాని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం ఆత్మ‌కూరులో కూట‌మి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ఎంపీ వేమిరెడ్డి, మంత్రి ఆనం ఆనం మంత్రి అవ్వ‌డం మీ అదృష్టమ‌న్న ఎంపీ వేమిరెడ్డి ఎంపీ చొర‌వ తీసుకుంటేనే ప‌నుల‌వుతాయ‌న్న మంత్రి ఆనం మ‌రో 15 ఏళ్లు మ‌న‌ కూట‌మే…! నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు ప‌ట్ట‌ణంలోని వ్య‌వ‌సాయ మార్కెట్ క‌మిటీగా ఎదురుగా ఉన్న మైదానంలో… నెల్లూరు పార్ల‌మెంట్ స‌భ్యులు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, రాష్ట్ర దేవ‌దాయ శాఖామంత్రి ఆనం…

Read More

ఆప‌ద‌లో ఉన్న వారికి అండ‌గా సీఎంఆర్ఎఫ్

సీఎంఆర్ఎఫ్ నిధులతో ఎంతో మందిని కాపాడుతున్న సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆప‌ద‌లో ఉన్న వారికి అండ‌గా CMRF… ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులతో కష్టాలలో వున్న ప్రజలను ఆదుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కృతజ్ఞతలు తెలియచేసారు. నెల్లూరు నగరం మాగుంట లే అవుట్ లోని ఆమె నివాసంలో కోవూరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన 18 మందికి CMRF చెక్కులు అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే…

Read More