సంప‌ద సృష్టించ‌డ‌మే కూట‌మి ల‌క్ష్యం

స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి వెంక‌టాచ‌లంలో చెత్త‌ను సేక‌రించేందుకు ట్రాక్ట‌ర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సంప‌ద సృష్టించ‌డ‌మే కూట‌మి ల‌క్ష్యం… నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో చెత్త సేక‌ర‌ణ ట్రాక్ట‌ర్ల పంపిణీ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి….మండ‌లంలోని వివిధ పంచాయ‌తీల‌కు చెత్త‌ను సేక‌రించేందుకు ట్రాక్ట‌ర్ల‌ను పంపిణీ చేశారు. అనంత‌రం సోమిరెడ్డి మాట్లాడుతూ….మన రాష్ట్రానికి హైదరాబాద్ లేకపోయినా……

Read More

ఉన్న‌తాధికారుల ఒత్తిడేనా

గూడూరు క‌మ‌ర్షియ‌ల్ టాక్స్ కార్యాల‌యంలో ఉద్యోగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం ఉన్న‌తాధికారుల ఒత్తిడేనా…? ఓ ఉద్యోగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డ ఘటన.. తిరుపతి జిల్లా గూడూరులో కమర్షియల్ టాక్స్ కార్యాలయంలో చోటుచేసుకుంది…ఏసిటిఓ ఏసురత్నం కార్యాలయంలోనే నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేగింది… ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ అతన్ని హుటా హుటిన స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు…ఘటనకు ఉన్నతాధికారుల ఒత్తిడితోనా లేక మరో కోణం ఏమైనా ఉందా అన్న సమాచారం తెలియాల్సి ఉంది… ప్రాణాపాయం తప్పడంతో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు…

Read More

25న భారీ ర్యాలీ – మ‌హా ధ‌ర్నా

కార్పొరేష‌న్ అధికారుల్లో మార్పు రాక‌పోతే ఉద్య‌మం తీవ్రత‌రం మీడియా స‌మావేశంలో సీపీఎం నేత‌లు హెచ్చ‌రిక‌ 25న భారీ ర్యాలీ – మ‌హా ధ‌ర్నా నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో గడచిన 20 రోజుల నుండి సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్రలు 54 వార్డులలో నిర్వహించడం జరిగిందని… సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మరియు రూరల్ కార్యదర్శి కొండా ప్రసాద్ తెలిపారు. యాత్రల సందర్భంగా ప్రజలు అనేక సమస్యలు సిపిఎం కార్యకర్తల.,నాయకుల దృష్టికి తీసుకువచ్చారన్నారు….

Read More

నారా భువనేశ్వరి పర్యటన విజయవంతం చేయండి

ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ నారా భువనేశ్వరి పర్యటన విజయవంతం చేయండి ఈ నెల 26 నుంచి 29 వరకు కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటించనున్నారని… ఎమ్మెల్సీ కంచ‌ర్ల శ్రీ‌కాంత్ తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న స్థానిక టీడీపీ కార్యాల‌యంలో మీడియాస‌మావేశం నిర్వ‌హించి మాట్లాడారు. ఈ నెల 26న హైదరాబాద్ నుండి బెంగళూరు విమానాశ్రయానికి నారా భువనేశ్వరి చేరుకుంటారన్నారు. బెంగళూరు నుండి రోడ్డు మార్గన గుడిపల్లి మండలానికి ఆమె విచ్చేస్తార‌న్నారు. మహిళలతో భువ‌నేశ్వ‌రి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు….

Read More

గ‌డ‌ప గ‌డ‌ప‌కు కోటంరెడ్డి

అపూర్వ స్వాగ‌తం ప‌లికిన ప్ర‌జ‌లు ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు గ‌డ‌ప గ‌డ‌ప‌కు కోటంరెడ్డి గిరిధ‌ర్‌రెడ్డి గ‌డ‌ప గ‌డ‌ప‌కు కోటంరెడ్డి… నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో 42వ రోజు గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమాన్ని 1వ డివిజన్, కోడూరుపాడు హరిజనవాడలో టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధ‌ర్ రెడ్డి ప్రారంభించారు. డివిజ‌న్‌కి విచ్చేసిన కోటంరెడ్డికి ప్ర‌జ‌లు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పూల వ‌ర్షం కురిపిస్తూ అపూర్వ స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న డివిజ‌న్‌లోని గ‌డప గ‌డ‌ప‌కు వెళ్లి ప్ర‌జ‌ల‌తో…

Read More

అక్రమ కేసులకు భయపడం

శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులు విఫలం మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి టీడీపీ నేత‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఏఎస్పీ సౌజ‌న్య‌కి విన‌తి ప‌త్రం అంద‌చేసిన కాకాణి, ఆనం అక్రమ కేసులకు భయపడం నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ నేతలపై అక్రమ కేసులకు నిరసనగా.. మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఇంచార్జి ఆనం విజయ కుమార్ రెడ్డిలు వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి పోలీసు గ్రీవెన్స్ లో ఏఎస్పీ సౌజ‌న్య‌కి విన‌తి ప‌త్రం అంద‌చేశారు….

Read More

ప‌దేళ్లుగా ఉద్యోగ నియామ‌కాల్లేవు

ద‌ళితుల‌కు జ‌రుగుతున్న అన్యాయాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళుతాం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రిటైర్డ్ కమిషనర్ డాక్టర్ ఉయ్యాల ఆవేద‌న ప‌దేళ్లుగా ఉద్యోగ నియామ‌కాల్లేవు… ఆంధ్ర రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా ఎలాంటి పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు జరగలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రిటైర్డ్ కమిషనర్ డాక్టర్ ఉయ్యాల రామకృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని స్వర్ణముఖి గెస్ట్ హౌస్ లో సమాజ చైతన్య సమితి ఆధ్వర్యంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ…

Read More

ముత్యాల‌మ్మ జాత‌ర‌కు 105 ఆర్టీసీ బ‌స్సులు

ప్ర‌యాణికులు స‌ద్వినియోగం చేసుకోవాలి వాకాడు ఆర్టీసీ బ‌స్టాండ్ డిపో మేనేజ‌ర్ ఎంసీ పెంచ‌ల‌య్య. ముత్యాల‌మ్మ జాత‌ర‌కు 105 ఆర్టీసీ బ‌స్సులు… ఈనెల 25వ‌తేదీ నుంచి 28వ‌తేదీ వ‌ర‌కు చిల్ల‌కూరు మండ‌లం తూర్పు క‌నుపూరు గ్రామంలో ముత్యాల‌మ్మ జాత‌ర జ‌రుగుతుంద‌ని…ఇందుకు ప్ర‌త్యేకంగా ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా నుంచి 105 ఆర్టీసీ బ‌స్సుల‌ను న‌డుపుతున్న‌ట్లు వాకాడు ఆర్టీసీ డిపో మేనేజ‌ర్ ఎంసీ పెంచ‌ల‌య్య‌ తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడారు. సామాన్యుల‌కు అందుబాటు ధ‌ర‌లో టికెట్…

Read More

భారత దేశ తీరప్రాంతాల భద్రతే లక్షం

సూళ్లూరుపేటకు చేరుకున్న సీఐఎస్ఎఫ్ కోస్టల్ సైక్లోథాన్ ర్యాలీ 9 రాష్ట్రాల గుండా 25 రోజుల పాటు కొనసాగనున్న 6553 కిలోమీటర్ల ర్యాలీ మార్చి 31న కన్యాకుమారిలో ర్యాలీ ముగించనున్నట్లు తెలిపిన సీఐఎస్ఎఫ్ కమాండెంట్ సంజిత్ కుమార్ సూళ్లూరుపేట‌లో సీఐఎస్ఎఫ్ కోస్టల్ సైక్లోథాన్ ర్యాలీకి ఘ‌న స్వాగ‌తం భారత దేశ తీరప్రాంతాల భద్రతే లక్షం భారత దేశ తీరప్రాంతాల భద్రతే లక్షంగా పెట్టుకొని సీఐఎస్ఎఫ్ పోలీస్ బలగాల ఆద్వర్యంలో కలకత్తా నుండి కన్యాకుమారి వరకు సీఐఎస్ఎఫ్ కోస్టల్ సైక్లోథాన్…

Read More

వాటా కోసం తూటా

నెల్లూరులో ఓ కొడుకు బీభ‌త్సం ఆస్తిలో వాటా కోసం అర్థ‌రాత్రి తండ్రి ఇంటి వ‌ద్ద బెదిరింపులు ఇంటి త‌లుపుల‌ను బ‌ద్ద‌లు కొట్టే య‌త్నం ఎవ‌రూ ప‌ట్టించుకోకపోవ‌డంతో లైసెన్స్‌డ్ గ‌న్‌తో ఓ రౌండ్ కాల్పులు భ‌యాందోళ‌న‌కు గురైన స్థానికులు కేసు న‌మోదుచేసిన చిన్న‌బ‌జారు పోలీసులు. వాటా కోసం తూటా…! వ్యాపారంలో న‌ష్టాలొచ్చాయి.. ఆస్తిలో వాటాలు కావాల‌న్నాడు.. తండ్రి, సోద‌రులు స‌సేమిరా అన్నారు. త‌ర‌చూ గొడ‌వ‌లు.. బెదిరింపులు.. చివ‌ర‌కు ఆస్తి ఇస్తారా..? చ‌స్తారా..? అంటూ.. క్ష‌ణికావేశంలో.. విచ‌క్ష‌ణ కోల్పోయి.. తూటా…

Read More