
సంపద సృష్టించడమే కూటమి లక్ష్యం
సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి వెంకటాచలంలో చెత్తను సేకరించేందుకు ట్రాక్టర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సంపద సృష్టించడమే కూటమి లక్ష్యం… నెల్లూరు జిల్లా వెంకటాచలం ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో చెత్త సేకరణ ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి….మండలంలోని వివిధ పంచాయతీలకు చెత్తను సేకరించేందుకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. అనంతరం సోమిరెడ్డి మాట్లాడుతూ….మన రాష్ట్రానికి హైదరాబాద్ లేకపోయినా……