ప్ర‌తి మ‌సీదుకు వెళ్లి రంజాన్ తోఫా అంద‌జేస్తా

న‌గ‌రం మ‌సీదుల్లోని ఇమాంలు, మౌజాన్‌ల‌కు రంజాన్ తోఫా అంద‌జేసిన ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి ప్ర‌తి మ‌సీదుకు వెళ్లి రంజాన్ తోఫా అంద‌జేస్తా-న‌గ‌రం మ‌సీదుల్లోని ఇమాంలు, మౌజాన్‌ల‌కు రంజాన్ తోఫా అంద‌జేసిన ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి ప‌విత్ర‌మైన రంజాన్ మాసంలో.. ముస్లీం సోద‌రులు ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకునే.. రంజాన్ ప‌ర్వ‌దినాన్ని ఆనందంగా జ‌రుపుకోవాల‌ని ఎమ్మెల్సీ, న‌గ‌ర వైసీసీ ఇన్‌ఛార్జి ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి కోరారు. అలాగే.. రంజాన్ మాసం ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు చేస్తున్న ఇమాంలు, మౌజాన్‌ల‌కు న‌గ‌రంలోని ప్ర‌తి మ‌సీదుకు వెళ్లి…..

Read More

ల‌బ్ధిదారులు రాయితీని స‌ద్వినియోగం చేసుకోవాలి

హౌసింగ్ ఈఈ మోహ‌న్‌రావు సంగంలోని హౌసింగ్ కార్యాల‌యాన్ని సంద‌ర్శించిన ఈఈ ల‌బ్ధిదారులు రాయితీని స‌ద్వినియోగం చేసుకోవాలి… నెల్లూరు జిల్లా సంగం హౌసింగ్ కార్యాలయాన్నీ ఈఈ మోహనరావు సందర్శించారు. కార్యాలయంలో రికార్డులు పరిశీలించి .. ఇళ్ల నిర్మాణాల పురోగతి పై ఏ ఈ గౌస్ మొహిద్దీన్ తో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం ఇచ్చే రాయితీని హౌసింగ్ లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 75 వేల రూపాయలు, బీసీ లబ్ధిదారులకు…

Read More

విలువ‌ల‌కి…విశ్వ‌స‌నీయ‌త‌కి క‌ట్టుబ‌డ్డ నాయ‌కుడు ర‌విన్న‌

బీద ర‌విచంద్ర ఆత్మీయ స‌న్మాన స‌భ‌లో ఎమ్మెల్యే కోటంరెడ్డి విలువ‌ల‌కి…విశ్వ‌స‌నీయ‌త‌కి క‌ట్టుబ‌డ్డ నాయ‌కుడు ర‌విన్న‌

Read More

ప‌ల్టీలు కొట్టిన భారీ లారీ

త‌ప్పిన పెను ప్ర‌మాదం అన్న‌పురెడ్డిప‌ల్లిలో ఘ‌ట‌న ప‌ల్టీలు కొట్టిన భారీ ర్యాలీ… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. బుగ్గపాడు నుంచి అన్నపురెడ్డిపల్లి వైపు వస్తున్న ఇనుప క‌మ్ముల లోడ్ లారీ ప్ర‌మాద‌వ‌శాత్తు ప‌ల్టీ కొట్టింది. దీంతో లారీని డ్రైవ‌ర్ కంట్రోల్ చేయ‌లేక‌పోవ‌డంతో ప‌క్క‌నే ఉన్న పొలాల్లోకి దూసుకుపోయింది. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో చుట్టు ప‌క్క‌న ఎవ‌రూ లేక‌పోవ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింద‌ని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Read More

క‌న్నుల పండువ‌గా శ్రీవారి క‌ళ్యాణోత్స‌వం

ఉభ‌య‌క‌ర్త‌లుగా కంభం శ్రీ‌నివాసులు దంప‌తులు విశేషంగా పాల్గొన్న భ‌క్తులు క‌న్నుల పండువ‌గా శ్రీవారి క‌ళ్యాణోత్స‌వం… నెల్లూరురూర‌ల్‌నియోజ‌క‌వ‌ర్గం మూడో మైలులోని గ‌ణేష్ న‌గ‌ర్లో వెల‌సి ఉన్న శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యంలో స్వామి, అమ్మ‌వార్ల క‌ళ్యాణోత్స‌వం క‌న్నుల పండువ‌గా జ‌రిగింది. ఈ ఉత్స‌వానికి కంభం శ్రీనివాసులురెడ్డి దంప‌తులు ఉభ‌య‌క‌ర్త‌లుగా వ్య‌వ‌హ‌రించారు. భ‌క్తులు విశేషంగా త‌ర‌లి వ‌చ్చి స్వామి అమ్మ‌వార్ల‌న క‌ళ్యాణ ఘ‌ట్టాన్ని తిల‌కించి పునీతుల‌య్యారు. శ్రీవారిని ద‌ర్శించి తీర్ధ ప్ర‌సాదాలు స్వీక‌రించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ఆల‌య నిర్వాహ‌కులు, క‌మిటీ స‌భ్యులు…

Read More

యువ‌త‌కే ఎక్కువ‌గా కొలరెక్టల్ క్యాన్సర్

ముందుగా గుర్తిస్తే ను జయించవచ్చు…. అపోలో వైద్యులు – నెల్లూరు అపోలో హాస్పిటల్ లో కొలరెక్టల్ క్యాన్సర్ పై అవగాహన అవగాహన కార్యక్రమంలో మాట్లాడిన డాక్టర్ శ్రీరామ్ సతీష్ యువ‌త‌కే ఎక్కువ‌గా కొలరెక్టల్ క్యాన్సర్… సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే కొలరెక్టల్ క్యాన్సర్ ను జయించవచ్చునని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ అన్నారు. నెల్లూరులోని అపోలో హాస్పిటల్ లో కొలరెక్టల్ క్యాన్సర్ పై అవగాహన సదస్సును నిర్వహించారు. డాక్టర్…

Read More

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 85 అర్జీలు

సూళ్లూరుపేటలోని గ్రీవెన్స్ ద్వారా అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే విజయశ్రీ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 85 అర్జీలు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువులోపు పరిష్కారం చూపాలని అధికారులకు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆదేశించారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం నిర్వ‌హించిన‌ గ్రీవెన్స్ డే లో ఎమ్మెల్యే డాక్ట‌ర్ నెలవల విజయశ్రీ పాల్గొని ప్ర‌జ‌ల వ‌ద్ద నుంచి అర్జీలు స్వీక‌రించారు. ఈ…

Read More