వారి బ‌లిదాన‌మె మా విజ‌యం.

ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ పై మాదిగ‌లు నెల్లూరు జిల్లాలో ఎమ్మార్పిఎస్ నాయ‌కులు ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ పోరాటాన్ని ముమ్మ‌రం చేశారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మాదిగల రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించి సుదీర్ఘ 30 సంవత్సరాల కాలంలో అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ప్రాణ త్యాగాలు చేసీన‌ అనేక మంది మాదిగ బిడ్డల ఆత్మ బ‌లిదాన‌మె నేడు మా జాతి అందుకోబోతున్న ఎస్సీ వర్గీకరణ ఫలితాలంటు.. నెల్లూరు జిల్లా రాపూరు మండలం మండల ప్రజా…

Read More

ఎమ్మేల్యే ఇన్ పెన్ష‌న్ పంపిణీ

జిల్లాలొ తెల్లవార‌గానె ఎన్టీఆర్ బ‌రోసా పెన్ష‌న్ల పంపిణీ న‌గ‌రా ఎమ్మేల్యే ఇన్ పెన్ష‌న్ పంపిణీ తిరుప‌తి జిల్లాలొ తెల్లవార‌గానె ఎన్టీఆర్ బ‌రోసా పెన్ష‌న్ల పంపిణీ న‌గ‌రా మ్రోగింది. వెంకటగిరి నియోజ‌క‌వ‌ర్గంలోని వెంక‌ట‌గిరి మున్సిపాలిటి ప‌రిధిలోని 25 వార్డులో ఉదయం 6 గంటల నుండి స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల‌ రామకృష్ణ ఇంటింటికి తిరిగి పెన్షన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు, మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, టిడిపి నాయకులు, కార్యకర్త‌లు పెన్ష‌న్ పంపిణీలొ పాల్గోన్నారు. ఈ…

Read More

ఇంట‌ర్ ప‌రిక్ష‌ల టెన్ష‌న్

ఏడాది నిరీక్ష‌ణ‌కు నేడు ప‌రిక్ష కానుండ‌టంతొ ఇంట‌ర్ మెద‌టి సంవ‌త్స‌రం విద్యార్దుల్లో హ‌డావిడి ఏడాది నిరీక్ష‌ణ‌కు నేడు ప‌రిక్ష కానుండ‌టంతొ ఇంట‌ర్ మెద‌టి సంవ‌త్స‌రం విద్యార్దుల్లో హ‌డావిడి క‌నిపించింది. మార్చి ఒక‌టి నుండి 19 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న ఇంట‌ర్ మెద‌టి సంవ‌త్స‌రం ప‌రిక్ష‌ల‌లొ నేడు మెద‌టి ప‌రిక్ష కావ‌డంతొ మెద‌టి రోజు విద్యార్దులు ఆయా సెంట‌ర్ల‌కు గంట ముందే చేరుకున్నారు. ట్రాఫిక్ స‌మ‌స్య‌, మెద‌టి రోజు సెంట‌ర్లు వెతుకోవ‌డం, సెంట‌ర్ల‌లోని రూమ్స్, రూమ్స్ లోని వారికి కేటాయించిన…

Read More

ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు

సంగం లోని బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు సంగం గురుకుల పాఠశాలలో ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు సంగం లోని బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి.విద్యార్థులు అర్ధగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకుని గదుల నంబర్లు చూసుకుని..పరీక్షా కేంద్రం లోకి వెళ్లారు. విద్యార్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రంలోకి తీసుకెళ్లకుండా క్షుణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. పరీక్షా కేంద్రం వద్ద…

Read More

సంగంలోని పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన CI వేమారెడ్డి

పక్కాగా 144 సెక్షన్ అమలు సంగంలోని పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన CI వేమారెడ్డి -పక్కాగా 144 సెక్షన్ అమలు సంగం లోని బాలికల గురుకుల పాఠశాల వద్ద ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షా కేంద్రాన్ని సీఐ వేమారెడ్డి ,ఎస్సై రాజేష్ సందర్శించారు. పరీక్ష కేంద్రం వద్ద ఏర్పాట్ల ను పరిశీలించారు. విద్యార్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష కేంద్రంలోని తీసుకెళ్లకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. 144 సెక్షన్ అమలు తీరు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పరీక్షా…

Read More

నెల్లూరులో 144 సెక్షన్

79 సెంటర్లు-53,200 మంది విద్యార్థులు సీసీ కెమెరాల నిఘాలో పరీక్షా కేంద్రాలు ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు నెల్లూరులో 144 సెక్షన్… నెల్లూరు జిల్లాలో శనివారం ఉదయం 9 గంటలకి ఇంటర్మీడియట్ ప‌రీక్ష‌లు ప్రారంభమయ్యాయి. ‌పరీక్షకి గంట ముందుమే కేంద్రానికి చేరుకోవాలన్న అధికారుల ఆదేశాలతో…విద్యార్థినీ విద్యార్థులు పరుగులు తీశారు. జిల్లాలో 53,200 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రథమ సంవత్సరంలో 28,176 మంది, ద్వితీయ సంవత్సరం: 25,024 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ కి హాజరవుతారని…

Read More

ఘనంగా ఉద‌య క‌ళేశ్వ‌ర‌స్వామి తెప్పోత్స‌వం

తెప్పోత్స‌వాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్ర‌శాంతిరెడ్డి వేమిరెడ్డి ప‌ట్టాభి, వీబీఆర్ ఆధ్వ‌ర్యంలో వైభ‌వంగా జ‌రుగుతున్న శ్రీ‌గంగా పార్వ‌తి ఉద‌య కాళేశ్వ‌రస్వామి మ‌హాశివ‌రాత్రి వేడుక‌లు ఘనంగా ఉద‌య క‌ళేశ్వ‌ర‌స్వామి తెప్పోత్స‌వం-తెప్పోత్స‌వాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్ర‌శాంతిరెడ్డి నెల్లూరు జిల్లా.. కోవూరు నియోజ‌క‌వ‌ర్గం.. కొడవలూరు మండలం.. గండ‌వ‌రం గ్రామంలో శ్రీ గా పార్వతి ఉదయ కాళేశ్వరి స్వామి వారి దేవస్థానంలో మ‌హాశివ‌రాత్రి ఉత్స‌వావాలు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. టీడీపీ నాయ‌కులు వేమిరెడ్డి విజ‌య‌భాస్క‌ర్‌రెడ్డి, ప‌ట్టాభిరామిరెడ్డిల‌ ఆధ్వ‌ర్యంలో ఈ వేడుక‌లు క‌నుల పండువ‌గా జ‌రుగుతున్న విష‌యం…

Read More

రంజాన్ మాసంలో మ‌సీదుల‌వ‌ద్ద ప‌క్కా ఏర్పాట్లు చేయాలి

ఎప్పుడు.. ఏ.. అవ‌స‌రం ఉన్నా.. త‌న‌కే ఫోన్‌చేసి మాట్లాడొచ్చు స‌మీక్షా స‌మావేశంలో రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రంజాన్‌ను మ‌ర‌పురాని జ్ఞాప‌కంగా విజ‌య‌వంతం చేయాలి -రంజాన్ మాసంలో మ‌సీదుల‌వ‌ద్ద ప‌క్కా ఏర్పాట్లు చేయాలి-ఎప్పుడు.. ఏ.. అవ‌స‌రం ఉన్నా.. త‌న‌కే ఫోన్‌చేసి మాట్లాడొచ్చు-స‌మీక్షా స‌మావేశంలో రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రంజాన్ మాసం ప్రారంభం కాబోతుంది.. ఎక్క‌డా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ముస్లీం మ‌త పెద్ద‌లు, కార్పోరేష‌న్ అధికారుల స‌మ‌న్వ‌యంతో ఈ ప‌ర్వ‌దినాన్ని అంద‌రికీ మ‌రపురాని జ్ణాప‌కంగా విజ‌య‌వంతం చేయాల‌ని నెల్లూరు రూర‌ల్…

Read More

చేజ‌ర్ల జ‌డ్పీలో ఘ‌నంగా సైన్స్ డే

చేజ‌ర్ల జ‌డ్పీలో ఘ‌నంగా సైన్స్ డే చేజ‌ర్ల జ‌డ్పీలో ఘ‌నంగా సైన్స్ డే జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా చేజర్ల మండలం లోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు పి.హైమావతి ఆధ్వర్యంలో భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం ప్రయోగ ప్రదర్శనలు విద్యార్థినీ విద్యార్థులచే నిర్వ‌హించారు. ఆయా ప్ర‌ద‌ర్శ‌న‌లు ఆకట్టుకునేలా.. వారిలోని సృజ‌నాత్మ‌క‌త‌ను పెంపొందించేలా త‌యారుచేసి ప్ర‌ద‌ర్శించారు. విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వాటిని సంద‌ర్శించారు. సైన్స్ ఉపాధ్యాయిని ఉపాద్యాయులు, పాఠశాల బోధన,…

Read More